Flats as Gift: ఎంత మంచి సంస్థో.. ఉద్యోగులకు గిఫ్ట్ గా రూ.1.5 కోట్ల విలువైన ఫ్లాట్స్..
- ఉద్యోగులకు గిఫ్ట్ గా రూ.1.5 కోట్ల విలువైన ఫ్లాట్స్
- వరుసగా ఐదు సంవత్సరాలు పనిచేసే ఉద్యోగులకు ఉచిత ఫ్లాట్
- ఆటోమొబైల్ విడిభాగాల తయారీదారు జెజియాంగ్ గుషెంగ్ ఆటోమొబైల్ కో. లిమిటెడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని కంపెనీలు ఉద్యోగులపై వరాల జల్లు కురిపిస్తుంటాయి. సంస్థ ఉన్నతికి కృషి చేసిన ఉద్యోగులకు బోనస్ లు, గిఫ్టులు ఇస్తుంటాయి. తాజాగా ఓ చైనీస్ కంపెనీ తన ఉద్యోగులను దీర్ఘకాలికంగా నిలుపుకోవడానికి ఒక ప్రత్యేకమైన విధానానికి నడుంబిగించింది. ఈ కంపెనీ కష్టపడి పనిచేసే, నమ్మకమైన ఉద్యోగులకు ఇంటిని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. ఆటోమొబైల్ విడిభాగాల తయారీదారు జెజియాంగ్ గుషెంగ్ ఆటోమొబైల్ కో. లిమిటెడ్, వరుసగా ఐదు సంవత్సరాలు పనిచేసే ఉద్యోగులకు ఉచిత ఫ్లాట్ లభిస్తుందని ప్రకటించింది. ఈ ఫ్లాట్ ధర సుమారు రూ.12 మిలియన్ల నుండి రూ.15 మిలియన్ల వరకు ఉంటుంది.
Also Read:Naga Chaitanya :నాగచైతన్య కెరీర్లో మరో సర్ప్రైజ్ ప్రాజెక్ట్ రెడీ!
Also Read
- Rahul Gandhi: సీజేపీ నిరసనలపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
- Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
- CJP Protest: "4 గంటల సమయం దండగ".. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
ఆ కంపెనీ ఇప్పటికే తన ప్రాంగణానికి సమీపంలో మొత్తం 18 ఫ్లాట్లను కొనుగోలు చేసింది. నివేదికల ప్రకారం, ఈ ఫ్లాట్లను రెండు సంవత్సరాల క్రితం, రియల్ ఎస్టేట్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేశారు. ఈ ఫ్లాట్లను కొనుగోలు చేయడానికి కంపెనీ 10 మిలియన్ యువాన్లకు (సుమారు రూ. 12.7 కోట్లు) పైగా ఖర్చు చేసింది. ప్రస్తుతం కంపెనీలో దాదాపు 450 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు, ఐదుగురు ఉద్యోగులకు ఫ్లాట్లు అందించింది. వీరిలో ఇద్దరు జూనియర్ పోస్టుల నుంచి మేనేజ్మెంట్ స్థాయికి ఎదిగిన ఉద్యోగులు ఉన్నారు. ఫ్లాట్లను స్వీకరించే ఉద్యోగులు కనీసం రాబోయే ఐదు సంవత్సరాలు కంపెనీలో పనిచేయాల్సిన ఒప్పందంపై సంతకం చేయాలి.
Also Read:Uttam Kumar Reddy : కేసీఆర్ కరెక్ట్గా ప్రిపేరై రండి, లేదంటే ఇలాగే లెక్కలు తెలియకుండా మాట్లాడుతారు
కంపెనీ జనరల్ మేనేజర్ వాంగ్ జియాయువాన్ ప్రకారం, కష్టపడి పనిచేసే మరియు సమర్థవంతమైన ఉద్యోగులను గౌరవించడమే ఈ పథకం లక్ష్యం . వచ్చే ఏడాది మరో ఎనిమిది ఫ్లాట్లను అందజేస్తామని, మూడు సంవత్సరాలలోపు మొత్తం 18 ఫ్లాట్లను ఉద్యోగులకు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ విషయం తెలిసిన పలు కంపెనీల ఉద్యోగులు ఎత మంచి సంస్థో అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: సీజేపీ నిరసనలపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
-
NBK 111 : షూటింగ్ లో బాలయ్య కు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు
-
Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
CJP Protest: “4 గంటల సమయం దండగ”.. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!