-
Sri Vishnu Sahasranama Stotra Parayanam: నేడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే జన్మాంతంలో హరి సాన్నిధ్యాన్ని పొందుతారు
Sri Vishnu Sahasranama Stotra Parayanam: బుధవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే జన్మాంతంలో హరి సాన్నిధ్యాన్ని పొందుతారని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తీ టీవీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించేందుకు కింది వీడియో లింక్ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=a4d30YRkSPo -
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఢిల్లీ: నేటితో ముగియనున్న గౌతమ్ మల్హోత్రా ఈడీ కస్టడీ.. లిక్కర్ స్కాంలో గౌతమ్ మల్హోత్రానీ అరెస్ట్ చేసిన ఈడీ.. కస్టడీ ముగియడంతో ఇవాళ రౌస్ ఏవెన్యూ స్పెషల్ కోర్టులో గౌతమ్ మల్హోత్రాను ప్రవేశ పెట్టనున్న ఈడీ అధికారులు * జగిత్యాల జిల్లా: నేడు కొండగట్టుకు సీఎం కేసీఆర్.. అంజన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న తెలంగాణ సీఎం.. ఇటీవల 100 కోట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి.. కొండగట్టులో మౌళిక సదుపాయాలు మాస్టర్ ప్లాన్ పై అధికారులుతో నేడు […] -
Amaravati: అమరావతిని చారిత్రక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం..
Amaravati: అమరావతి అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా.. అమరావతిని చారిత్రక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి కేంద్ర మంత్రి సహకారం ఇస్తున్నారన్న ఆమె.. కేవలం పుణ్యక్షేత్రాల సందర్శన కాకుండా కుటుంబం మొత్తం అమరావతిలో పర్యటించే విధంగా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.. వాటర్ స్పోర్ట్స్ టూరిజం, టెంపుల్ టూరిజంతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్న ఆమె.. ప్రపంచ దేశాల నుండి రాయల […] -
Blind Girl Murder Case: తాడేపల్లిలో అంధ బాలిక హత్యపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు..!
Blind Girl Murder Case: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎన్టీఆర్ కట్ట ప్రాంతంలో మైనర్ బాలిక దారుణ హత్యకు గురైన విషయం విదితమే.. ఆ అంధ బాలిక హత్యపై హోంమంత్రి తానేటి వనిత కీలక వ్యాఖ్యలు.. ఆ బాలికను గంజాయి మత్తులో హత్య చేయలేదు.. వ్యక్తిగత కక్షతోనే అంధ బాలికను హత్య చేశారని స్పష్టం చేశారు.. అయితే, ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజంలేదని కొట్టిపారేశారు హోంమంత్రి తానేటి వనిత.. కాగా, తాడేపల్లిలోని ఎన్టీఆర్ కట్ట ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా […] -
Tourist Police Stations: టూరిస్ట్ పోలీస్ స్టేషన్లకు శ్రీకారం.. 26 పీఎస్లను ప్రారంభించిన సీఎం జగన్
Tourist Police Stations: ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఇప్పటికే ప్రజల రక్షణ కోసం.. ముఖ్యంగా మహిళలు, యువతుల భద్రత కోసం ప్రత్యేక చర్యలకు తీసుకుంటున్న ప్రభుత్వం.. ఇప్పుడు పర్యాటకుల భద్రతే లక్ష్యంగా మరో ముందడుగు వేసింది.. పర్యాటక ప్రదేశాల్లో ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఏపీ వ్యాప్తంగా 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇవాళ జెండా ఊపి […] -
Juliet Rose: అత్యంత అరుదైన గులాబీ.. ధర రూ.112 కోట్లు..!
Juliet Rose: పువ్వుల్లో గులాబీకి ఉన్న స్థానం చాలా ప్రత్యేకమైనది.. అందకే గులాబీ పువ్వును ఇష్టపడనివారు ఉండరు.. ఇక, ప్రేమికులు అనగానే మొదట గుర్తుకు వచ్చేది గులాబీయే.. ఎందుకంటే.. ప్రియుడు.. తన ప్రియురాలి ముందు తన ప్రేమను వ్యక్తం చేయాలన్నా..? తన ప్రేమను చాటాలన్నా గులాబీ పూలు ఇచ్చే చెప్పేస్తుంటారు.. ఈ ఆచారం ప్రాచీన కాలం నుంచి కొనసాగుతూనే ఉంది.. ఇది వారి ప్రేమను మరింత ధృడంగా చేస్తుందని నమ్ముతారు.. Read Also: Top Headlines @ […] -
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
ఆ మంత్రులు, ఎమ్మెల్యేలపై వైఎస్ జగన్ సీరియస్.. డెడ్ లైన్ పెట్టేశారు..! 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీరియస్ అయ్యారు. జూన్ 30లోపు పనితీరు మార్చుకోవాలని డెడ్ లైన్ విధించారు. లేదంటే ఆ నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జ్ లను నియమించాల్సి వస్తుందంటూ సంబంధిత ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు.. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో గడప గడపకు కార్యక్రమంపై సోమవారం రోజు సీఎం వైఎస్ జగన్ […] -
Occult Worship in College Bus: కాలేజీ బస్సులో క్షుద్ర పూజల కలకలం.. అమ్మాయిల కోసమేనా..?
Occult Worship in College Bus: ఓవైపు టెక్నాలజీ వైపు ప్రపంచం పరుగులు తీస్తుంటే.. మరోవైపు మూఢనమ్మకాలు కూడా ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి.. ప్రతీ రోజూ ఏదో ఒక చోట క్షుద్ర పూజలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు ఏకంగా కాలేజీ బస్సులోనే క్షుద్రపూజలు చేయడం కలకలం సృష్టిస్తుంది.. ఈ ఘటనతో ఏలూరు జిల్లా నూజివీడులో విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు.. బస్సులో నిజంగా క్షుద్రపూజలు చేశారా? లేక ఆకతాయిల పనా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా […] -
Jio Valentine’s Day Offer: ప్రేమికుల రోజు.. ‘జియో’ ఆఫర్ల జల్లు..
Jio Valentine’s Day Offer: ప్రేమికుల రోజు సందర్భంగా టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఆఫర్ల జల్లు కురిపించింది.. ‘జియో వాలెంటైన్ ఆఫర్’ కింద, వాలెంటైన్స్ డే ప్రీ పెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది ఈ టెలికాం దిగ్గజం.. దీని కింద, కంపెనీ వినియోగదారులకు ఉచిత డేటా మరియు మెక్డొనాల్డ్ కూపన్లతో సహా అనేక డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్ను పొందడానికి, “కూపన్ కోడ్ల వివరాల కోసం మై జియో యాప్లో కూపన్లు & విన్నింగ్లు” […] -
Care Hospitals Walkathon: చిన్నపిల్లల్లో గుండె జబ్బుల నివారణపై కేర్ ‘వాకథాన్’
Care Hospitals Walkathon: పుట్టుకతో వచ్చే గుండెజబ్బులవల్ల పిల్లల్లో పెరుగుతున్న సంఘటనలు మరియు మరణాల గురించి అవగాహన పెంచే లక్ష్యంతో, కేర్ హాస్పిటల్, బంజారాహిల్స్ ఆధ్వర్యంలో ఇవాళ నెక్లెస్ రోడ్లో వాకథాన్ నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డాక్టర్ రాధారాణి.. జెండా ఊపి ఈ వాకథాన్ను ప్రారంబించారు. ఈ వాకథాన్లో 100 మందికిపైగా గుండెలోపాలతో బాధపడుతున్న పిల్లలు, వారితల్లిదండ్రులు, వైద్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది వాకథాన్లో పాల్గొన్నారు. డా.తపన్దాష్, డా.కవిత చింతల్లా, డా.ప్రశాంత్పాటిల సమక్షంలో […]
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!