Devarakonda Srikanth
Author- NTV Telugu-
Kolkata: దుర్గా పూజ పండల్ దగ్గర విషాదం.. అస్వస్థతకు గురై మహిళ మృతి
కోల్కతా: దక్షిణ కోల్కతాలోని బెహాలా ప్రాంతంలో దుర్గా పూజ పండల్ వద్ద విషాదం చోటుచేసుకుంది. ఒక మహిళ అమ్మవారిని దర్శించుకున్న కొద్దిసేపటికే అస్వస్థతకు గురై మరణించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హరిదేవ్ పూర్ ప్రాంతానికి చెందిన సంగీతా రాణా అనే మహిళ సోమవారం అర్ధరాత్రి బెహాలాలోని నూతన్ దళ్ పూజ పండల్ ను సందర్శించిన తర్వాత ఈ సంఘటన జరిగిందని ఒక పోలీసు అధికారి తెలిపారు. అమ్మవారి విగ్రహాన్ని చూసిన కొద్ది సేపటికి ఆమె ఎగ్జిట్ గేట్ […] -
Chattigarh: మరీ ఇలా తయారేంట్రా.. రీల్స్ కోసం ఇంతగణమా…
ఈ మధ్య యువత రీల్స్ కోసం ఏలాంటి పని చేసేందుకైనా సిద్ధమవుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలను కూడా ఫణంగా పెడుతున్నారు. వీళ్లు చేసే దారుణమైన స్టంట్స్ చూసి నెటిజన్లు విపరీతంగా ఫైర్ అవుతున్నారు. అటువంటి ఘటనే చత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ లో షాకింక్ ఘటన జరిగింది. ఐదుగురు యువకులు స్కూటర్పై ప్రమాదకరమైన ఫీట్లు చేశారు. ఒకే స్కూటీపై ఐదుగురు రిస్క్ స్టంట్ చేస్తూ కనిపించారు. పైగా హెల్మెట్ లేకుండా […] -
Mumbai: ఆసియాలోనే తొలి మహిళా లోకో పైలట్..36ఏళ్ల తర్వాత రిటైర్మెంట్..
ఆసియాలోనే తొలి మహిళా లోకో పైలట్ అయిన సురేఖా యాదవ్.. భారతీయ రైల్వేలలో 36 సంవత్సరాల ట్రైల్బ్లేజింగ్ సర్వీస్ తర్వాత పదవీ విరమణ చేశారు . 1989లో చేరిన ఆమె గూడ్స్ నుండి వందే భారత్, రాజధాని ఎక్స్ప్రెస్ వరకు విభిన్న రైళ్లను నడిపింది. తన కెరీర్లో దేశంలోని అనేక ప్రతిష్టాత్మక రైళ్లను నడిపిన ఆసియాలోనే మొట్టమొదటి మహిళా లోకో పైలట్ సురేఖా యాదవ్ నిలిచారు. సెప్టెంబర్ 2, 1965న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక వ్యవసాయ […] -
GOA: ఎవర్రా మీరంతా.. ఇంత టాలెంట్ గా ఉన్నారు.. విమానం లేట్ అయితే ఇలా చేస్తారా..
సాధారణంగా విమానం కాస్త లేటయితే .. సిబ్బందిపై అరవడం.. గొడవ పడడం చేస్తుంటారు కొందరు ప్రయాణీకులు. ఇండిగో ఎయిర్లైన్స్ సూరత్-గోవా విమానం ఏడు గంటలు ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫైలట్ ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో.. మరో ఫైలట్ ను ఏర్పాటు చేసేందుకు దాదాపు 7గంటల సమయం పట్టింది. దీంతో ప్రయాణీకులు గర్భా డ్యాన్స్ చేస్తూ ఎంజాయి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గోవాలో విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే గర్భా […] -
Gujarath: ఏందిరా మాకు దరిద్రం.. నవరాత్రి ఉత్సవాల్లో కూడా అలాంటి పనులేంట్రా…
చాలా సంవత్సరాలుగా, నవరాత్రి వల్ల కండోమ్ల అమ్మకాలు పెరుగుతున్నాయని కంపెనీలు ప్రకటిస్తున్నాయి. . 2016లో నవరాత్రి నృత్య వేదికలకు దగ్గరగా ఉన్న ఫార్మసీలు, కెమిస్టులలో కండోమ్ అమ్మకాలు సగటున 25-50 శాతం పెరుగుతాయని పేర్కొంది. దాదాపు అందరూ ఈ సమయంలో కండోమ్లు ,గర్భనిరోధకాల అమ్మకాలు పెరుగుతాయని ఫార్మసీలు ధృవీకరించాయి. అయితే ఈ సారి ఏకంగా 18 రెట్లు పెరిగిందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఎంత వరకు నిజమనే విషయంపై క్లారిటీ లేదు. […] -
UK: ఇదేందయ్యా.. ఇది నేను సూడలే.. వర్జినిటి అమ్ముకున్న యువతి…
ఇప్పుడున్న సమాజం కొత్త పుంతలు తొక్కుతోంది. కొందరు చేస్తున్న పనులు చూస్తుంటే.. ఇవేం పనులురా బాబు అనుకునేలా ఉన్నాయి. ఓ యువతి తన వర్జినీటీని అమ్ముకుంది. కానీ ఇది మన దేశంలో మాత్రం కాదు.. యూకే లోని మాంచెస్టర్ లో ఓ యువతి 18 కోట్లకు తన వర్జినీటిని అమ్ముకుంది. UK లో 22 ఏళ్ల ఒక మహిళ ఆన్లైన్ వేలం ద్వారా తన కన్యత్వాన్ని 18 కోట్ల రూపాయలకు విక్రయించి ప్రపంచ వార్తల్లో నిలిచింది. మిర్రర్ […] -
Madyapradesh: విషాదం.. గర్భా డాన్స్ చేస్తూ కుప్పకూలిన మహిళ..
ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు సర్వసాధారణమయ్యాయి.. గతంలో 50ఏళ్లు పైబడిన వారికే.. గుండెపోటు సంభవించేంది. కానీ ప్రస్తుతం చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి గుండెపోటు వస్తుంది. ఇలాంటి ఘటనే.. మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం యువత ఎక్కువగా గుండెపోటుతో మరణిస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గుండెపోటుతో బలైపోతున్నారు. డాన్స్ చేస్తూ.. కుప్పకూలిన ఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం.. ప్రస్తుతం అలాంటి ఘటనే […] -
Benguluru: దుబాయ్ నుంచి.. వచ్చి భార్యను హత్య చేసి.. ఆపై…
బెంగుళూరులో దారుణం చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి వచ్చిన భర్తను తన భార్యను హత్యచేసి.. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే…ధర్మశీలం అనే వ్యక్తి దుబాయ్ లో మేస్త్రీ పని చేస్తున్నాడు. అతడి భార్య మంజు బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈ జంట సెప్టెంబర్ 2022లో వివాహం చేసుకున్నారు. వీరికి పిల్లలు లేరు. ఆ మహిళ తన తండ్రి పెరియ స్వామితో కలిసి అద్దె ఇంట్లో […] -
Mumbai: లోకల్ ట్రైన్ లో మహిళల కంపార్ట్మెంట్లో విన్యాసాలు.. వ్యక్తి అరెస్ట్..
ముంబైలోని బోరివాలి రైల్వే స్టేషన్ లో 35 ఏళ్ల వ్యక్తి లోకల్ ట్రైన్ లోని మహిళల కంపార్ట్మెంట్లో విన్యాసాలు చేసి, మహిళలను వేధిస్తున్నాడు. దీంతో రైల్వే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. లోకల్ ట్రైన్ లోని మహిళల కంపార్ట్మెంట్ లో విన్యాసాలు చేస్తూ.. మహిళలను ఇబ్బంది పెడుతున్న నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడు గుజరాత్లోని వల్సాద్ నివాసి నాథు గోవింద్ హంసాగా గుర్తించినట్లు బోరివాలి రైల్వే పోలీసులు వెల్లడించారు. లోకల్ రైలులో […] -
Maharastra: అసలు వీడు మనిషేనా.. ఐదేళ్ల బాలికపై సవతి తండ్రి అత్యాచారం
మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సవతి తండ్రి ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడి అరెస్ట్ చేశారు పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని అకోలాలో ఐదేళ్ల బాలికపై సవతి తండ్రి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దసరా వేడుకల సందర్భంగా బాలిక తల్లి గర్భా ఆడేందుకు బయటకు వెళ్లినపుడు.. బాలికపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. గర్భా ఆడేందుకు వెళ్లేముందు బాబు, పాప ఇద్దరిని తన భర్త […]
తాజావార్తలు
-
Akkineni Akhil : నా వల్ల సినిమా దెబ్బ తింటుందేమోనని భయపడ్డాను!
-
Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
-
Vaibhav Sooryavanshi: 3 మ్యాచ్లు.. కేవలం 42 పరుగులు.. వైభవ్ సూర్యవంశీకి నేడే ‘అగ్ని పరీక్ష’!
-
Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్లు మృతి
-
Jaipur Murder: ప్రభుత్వ ఉద్యోగం కోసం తల్లిని మాత్రమే కాదు, తండ్రిని కూడా చంపింది.!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!