ఈ మధ్య కాలంలో భర్తలను హత్య చేస్తున్న భార్యలు ఎక్కువైపోయారు.. రీసెంట్ గా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. ఓ భార్య తన లవర్ తో కలిసి భర్తపై హత్యాయత్నం చేసింది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు.. ఆ భర్త బతికి బయటపడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే… కర్ణాటకలోని విజయపుర జిల్లాఇండి పట్టణంలో సునంద అనే మహిళ తన ప్రేమికుడి సహాయంతో తన భర్తను హత్య చేయడానికి ప్రయత్నించింది. నిద్రిస్తున్న భర్తను గొంతు కోసి చంపే […]
ఓ భర్త తన భార్యకు ఇంట్లోనే డెలివరీ చేశాడు.. దీంతో నవజాత శిశువు మరణించింది. తల్లికి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా ఇలానే చేసినట్లు అతడిపై పలు ఆరోపణలు ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..కేరళలోని పెరుంకలలోని అనకొంబన్లో ఒక పాస్టర్ తన భార్యకు సోమవారం ఇంట్లోనే ప్రసవం చేయడంతో నవజాత శిశువు మరణించింది. తల్లికి తీవ్ర రక్తస్రావం సంభవించింది. వైద్య సహాయం తీసుకోకుండా ఇంట్లోనే ప్రసవం చేయడం వలన […]
ఇండోర్లోని MYH ఆసుపత్రిలో అనుమానాస్పద స్థితిలో నవజాత శిశువు మరణించిన కేసు మరోసారి వేడెక్కింది. ఐసీయూలో ఉన్న బాలిక నాలుగు వేళ్లను ఎలుకలు కొరికి చంపాయని గిరిజన సంస్థ JAYS ఆరోపించింది. మృతదేహాన్ని ప్లాస్టిక్లో ప్యాక్ చేసి కుటుంబానికి అప్పగించారు. అంత్యక్రియలకు ముందు శిశువు చేతి వేళ్లు కనిపించకపోవడంతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని మహారాజా యశ్వంతరావు (ఎంవైహెచ్) ఆసుపత్రిలో ఎలుకలకు సంబంధించిన కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద పరిస్థితుల్లో నవజాత శిశువు […]
కొందరు ఏలాంటి పని దొరక్కొ. . దొంగతనం వృత్తిగా భావించి చోరీలకు పాల్పడుతారు. కానీ ఇక్కడ ఓ విచిత్ర సంఘటన జరిగింది. చోరీలు చేస్తే వచ్చే ఆనందం కోసమే..15 ఏళ్లుగా చోరీలు చేస్తున్నానని తెలిపింది ఓ మహిళ.. పూర్తి వివరాల్లోకి వెళితే… తమిళనాడుకు చెందిన ఓ గ్రామ పంచాయతీ సర్పంచి. 15 ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నది. చివరకు ఆమె పోలీసులకు దొరికి పోయారు. చెన్నై నెర్కుండ్రానికి చెందిన వరలక్ష్మి అనే మహిళ బస్సులో ప్రయాణిస్తుండగా ఆమె మెడలోని […]
గురక తరచుగా అలసట, ముక్కు మూసుకుపోవడంతో ముడిపడి ఉంటుంది, కానీ అది తీవ్రమైన అనారోగ్యానికి కూడా కారణం కావచ్చు. రోజూ, బిగ్గరగా వచ్చే గురక ఆందోళన కలిగిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…గురక సాధారణంగా ఒక సాధారణ సంఘటనగా పరిగణించబడుతుంది. సాధారణంగా అలసట కారణంగా గురక వస్తుంది. కానీ ప్రతిరోజూ బిగ్గరగా గురక పెట్టడం కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. నిర్లక్ష్యం చేస్తే, అది అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వంటి తీవ్రమైన వ్యాధికి కూడా కారణమవుతుంది. […]
సోషల్ మీడియాపై నేపాల్ లో నిషేధం ఎత్తివేశారు. గత కొద్ది కాలంగా సోషల్ మీడియాపై ఆ దేశం నిషేధం విధించింది. అయితే… అక్కడి ప్రజలు ఆందోళన చేపట్టడంతో… హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నేపాల్ లో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధింపుపై నేపథ్యంలో చేపట్టిన ఆందోళన తీవ్ర హింసకు దారితీయడంతో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని కేపీ శర్మ ఓలీ […]
భారతదేశం పరస్పర సంబంధాలు ,వాణిజ్యానికి విశాల దృక్పథాన్ని కలిగి ఉంది, కానీ ఏకపక్ష నిర్ణయాలు మరియు ఒత్తిడి వ్యూహాలకు తలొగ్గదు’ అని అన్నారు భారత మాజీ దౌత్యవేత్త ఫాబియన్. పూర్తి వివరాల్లోకి వెళితే..ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై కఠిన వైఖరి తీసుకుని, రష్యా నుండి చమురు కొనుగోలు చేసినందుకు భారతదేశంపై అదనంగా 25 శాతం సుంకం విధించారు, ఆ తర్వాత భారతదేశంపై మొత్తం అమెరికా సుంకం 50 శాతానికి పెరిగింది. దీని కారణంగా, రెండు […]
చైనాలోని కొన్ని కంపెనీలు ఉద్యోగులకు చిత్ర విచిత్రమైన ఆఫర్లు ఇస్తుంటాయి. తాజాకే ఇలాంటిదే ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది చైనాలోని ఓ కంపెనీ.. పూర్తి వివారాల్లోకి వెళితే…చైనా కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆఫర్ అంటే వర్క్ కాంపిటీషన్ పెట్టి.. బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన వారికి ప్రైజ్ లు ఇవ్వటం కాదు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. వారి కోసం ఓ పోటీని నిర్వహించింది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. […]
కోవిడ్ మహమ్మారి మన ఆరోగ్యంపైనే కాకుండా మన జేబులపై కూడా ప్రభావం చూపింది. ఉద్యోగాలు పోయాయి, జీతాలు తగ్గాయి, పొదుపులు పోయాయి. గృహ రుణాలు తీసుకునే కస్టమర్లు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. కోవిడ్-19 మహమ్మారి దేశ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చివేసింది. దీని ప్రభావంతో… చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఒక ఉద్యోగి సాధారణంగా తన ఖర్చులు, బాధ్యతలను తాను సంపాదించే ఆదాయాన్ని బట్టి నిర్ణయిస్తాడు. చాలా మంది బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుండి […]
ముంబైలోని సముద్ర తీరంలో అనుమానాస్పదంగా మూడు కంటైనర్లు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు .. వాటిపైఎంక్వైరీ ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాల్ఘర జిల్లా సత్పతి, షిర్గావ్ బీచ్ ల్లో అనుమానం కలిగించే విధంగా మూడు కంటైనర్లు సముద్రంలో కొట్టుకుని వచ్చాయి. దీంతో కోస్టు గార్డ్ సిబ్బంది అక్కడి చేరుకున్నారు. అనంతరం అవి ఎక్కడి నుంచి వచ్చాయో.. ఎలా వచ్చాయో.. అందులో ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో తీర ప్రాంత ప్రజలను అలెర్ట్ చేసి.. పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని […]