గణపతి ఉత్సవాలను దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులు ఘనంగా జరుపుకున్నారు. వినాయక విగ్రహానికి పూజలను చేసి నిమజ్జనం చేశారు. మన దాయాది దేశం పాకిస్తాన్ లో గణపతి ఉత్సవాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా పాకిస్థాన్ లో ఘనంగా గణేష్ నిమజ్జనం నిర్వహించారు. పాకిస్థాన్ లోని హిందువులు ఘనంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించారు. కరాచీలో గణపతి నవరాత్రి ఉత్సవాలను అక్కడి హిందువులు ఘనంగా జరుపుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే గణపతి విగ్రహాన్ని […]
రాజా రఘువంశీ హత్య కేసులో మేఘాలయ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చార్జిషీట్ దాఖలు చేసింది. రాజా భార్య సోనమ్ రఘువంశీని చార్జిషీట్లో ప్రధాన నిందితురాలిగా చేర్చారు. సోనమ్ ప్రేమికుడు రాజ్ కుష్వాహాతో సహ మరో ముగ్గురిపై కూడా హత్యారోపణలు ఉన్నాయి. ఇండోర్ వ్యాపారవేత్త హత్య కేసులో సోహ్రా సబ్ డివిజన్ ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో 790 పేజీల చార్జిషీట్ దాఖలు చేసినట్లు మేఘాలయ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ హత్య […]
షోలాపూర్లో మహిళా ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణను ఫోన్లో బెదిరించారనే ఆరోపణలతో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆ వీడియోపై విమర్శలు గుప్పించారు. మహిళా గౌరవంపై పవార్ చేసిన ప్రకటన, ఐపీఎస్ అధికారిపై దర్యాప్తు జరపాలని ఆయన పార్టీ ఎమ్మెల్సీ అమోల్ మిత్కారి చేసిన డిమాండ్ పరస్పర విరుద్ధమని ఆమె అన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, మహిళా […]
సోషల్ మీడియాలో పెరుగుతున్న ధ్రువణత ప్రజాస్వామ్య సంభాషణకు ముప్పుగా మారుతోంది. అమెరికాలోని సోషల్ సైన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (SSRC) ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. ప్లాట్ఫామ్ల అల్గోరిథంలు వినియోగదారులకు ఒకే విధమైన భావజాలం యొక్క కంటెంట్ను పదేపదే చూపిస్తాయని హెచ్చరించింది. ఇది సమాజంలో, ముఖ్యంగా ఎన్నికల కాలంలో, అసహనం, రాజకీయ విభజనను పెంచుతోంది, ఇది నకిలీ వార్తలకు బలాన్ని కూడా ఇస్తుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై పెరుగుతున్న ధ్రువణత ఇప్పుడు ప్రజాస్వామ్య సంభాషణకు తీవ్రమైన సవాలుగా […]
ముంబై రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలలో రోజువారీ పని గంటలను తొమ్మిది గంటల నుండి 12 గంటలకు పెంచాలని నిర్ణయించింది. అదే విధమైన ఓవర్ టైం జీతం షరతుతో. పెరిగిన పని గంటలు ఉద్యోగుల సమ్మతితో మాత్రమే వర్తిస్తాయని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర దుకాణాలు, స్థాపనలు (ఉపాధి, సేవా నిబంధనల నియంత్రణ) చట్టం-2017, ఫ్యాక్టరీల చట్టం-1948లను సవరించడం ద్వారా అమలు చేయబడుతుంది. దీనికి […]
ఆస్ట్రేలియాలో రేసిజం మొదలైంది. విపరీతమైన ద్వేషంతో ఇండియన్స్, ఇతర దేశస్థులపై దాడులు నిర్వహిస్తున్నారు. ఇమ్మిగ్రెంట్స్ గో బ్యాక్ అంటూ ర్యాలీలు చేపడుతున్నారు ఆస్ట్రేలియన్లు. స్కూళ్లో చదివే వాళ్లపైన, ఆఫీసుల్లో, కార్మికులపై వివక్ష చూపిస్తున్నారు. దీంతో ఆస్ట్రేలియా వీధులన్నీ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఎవరు దాడిచేస్తారోనని భయంతో బతుకుతున్నారు విదేశీయులు. ఆస్ట్రేలియాలో మాస్ ఇమ్మిగ్రేషన్ ఆపేయాలని స్థానికులు ఆందోళన బాట పట్టారు. మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా.. పేరుతో మొదలైన ర్యాలీలు కార్చిచ్చులా దేశమంతా అంటుకున్నాయి. ర్యాలీల […]
ముంబై- మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ మధ్య వాగ్వాదం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ విషయంపై ఆయన స్పందించారు. చట్టపరమైన విషయాల్లో జోక్యం చేసుకోనని ఆయన స్పష్టం చేశారు. కేవలం అక్కడి పరిస్థితిని చక్కదిద్దేందుకే తాను ఐపీఎస్ అధికారిణికి ఫోన్ చేసినట్లుగా తెలిపారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు చేపట్టారు ఐపీఎస్ ఆఫీసర్ అంజనా కృష్ణ. దీంతో ఆమెకు కాల్ చేసి ఆ చర్యలను వెంటనే […]
పెన్నా నది జిల్లా కేంద్రాన్నే మార్చేసిందంటే నమ్ముతారా.. కానీ.. ఇది వాస్తవం. పూర్తి వివరాల్లోకి వెళితే.. 200 ఏళ్ల క్రితం వైఎస్సార్ కడప జిల్లాలో ప్రవహిస్తున్న పెన్నానది జీవనదిగా ఉండేది. అప్పుడు బ్రిటీష్ వాళ్లు మన దేశాన్ని పాలిస్తున్నారు. ఆ సమయంలో సిద్దవటాన్ని రాజధానిగా చేసుకున్నారు. సిద్ధవటం దగ్గర పెన్నా నది ఉదృతంగా ప్రవహిస్తుండేది. మూడు కాలాలకు సరిపడే నీరు ప్రవహిస్తూ ఉండేది. వర్షా కాలంలో పెన్నా నది ఉదృతంగా ప్రవహిస్తుండడంతో.. ఇతర ప్రాంతాల ప్రజలతో సంబంధాలు […]
ఓ మహిళ తన బాడీలో దాదాపు 22 ఏళ్లుగా ఓ ధర్మామీటర్ ముక్కను పెట్టుకుని అలానే జీవించింది. కూర్చుంటే తీవ్రమైన నొప్పి వస్తున్న అదేమిటే తనకీ అర్థం కాకపోయినా.. అలాగే ఆ నొప్పిని భరించిది. ఇక ఇటీవల ఓ డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపించుకోగా.. అతడు చేసిన CT స్కాన్లో గుట్టు బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితో…ఓ స్త్రీ తన బాడీ పార్ట్లో విరిగిపోయిన థర్మామీటర్ ముక్కను పెట్టుకుని 22 సంవత్సరాలు జీవించింది. మిస్ హు అని […]
సెప్టెంబర్ 22 నుంచి ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ కంపెనీలు వసూలు చేసే ఛార్జీలపై.. వస్తు సేవల పన్ను కౌన్సిల్ కింద 18శాతం జీఎస్టీ విధించనుంది. ఈ నెల 22 నుంచి జీఎస్టీ పెరగనుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివారాల్లోకి వెళితే.. ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ కంపెనీలు వసూలు చేసే ఛార్జీలపై.. వస్తు సేవల పన్ను కౌన్సిల్ కింద 18శాతం జీఎస్టీ విధించనుంది. సెప్టెంబర్ 22 నుంచి వస్తు సేవల పన్ను పెరగనుండడంతో […]