Devarakonda Srikanth
Author- NTV Telugu-
Maharastra: అసలు వీడు మనిషేనా.. ఐదేళ్ల బాలికపై సవతి తండ్రి అత్యాచారం
మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సవతి తండ్రి ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడి అరెస్ట్ చేశారు పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని అకోలాలో ఐదేళ్ల బాలికపై సవతి తండ్రి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దసరా వేడుకల సందర్భంగా బాలిక తల్లి గర్భా ఆడేందుకు బయటకు వెళ్లినపుడు.. బాలికపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. గర్భా ఆడేందుకు వెళ్లేముందు బాబు, పాప ఇద్దరిని తన భర్త […] -
Uttar pradesh: నగలతో జిమ్ కు వెళ్లిన కోడలు.. అత్త ఏం చేసిందంటే…
ఉత్తరప్రదేశ్లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఫిట్ నెస్ కోడలు రోజు జిమ్ కు వెళుతుంది. వెళ్లేటపుడు మాత్రం ఆభరణాలు అన్ని వేసుకుని వెళుతుంది. ఇది నచ్చని అత్త ఆ నగలు కొట్టేసేందుకు ప్లాన్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే…. ముజఫర్నగర్ జిల్లాలోని పుర్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహమ్మద్పూర్ గ్రామంలో పూజా అనే మహిళ జిమ్ కు ఆభరణాలు పెట్టుకుని వెళ్లింది. ఆమె అత్త రేఖకు ఇది నచ్చలేదు. జిమ్ కు వెళ్లే అలవాటు పట్ల ఆమె […] -
Uttar pradesh: రెస్టారెంట్ బయట గొడవ.. పొట్టు పొట్టు కొట్టుకున్న పోరగాళ్లు
ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలోని NH-28లోని ఒక రెస్టారెంట్ బయట రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. . వంటకు సంబంధించిన కుక్కర్, ఫ్రైయింగ్ పాన్ ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నవనీత్ తివారీ అనే వ్యక్తి కాప్తాన్గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ప్రధాన కూడలిలో ఉన్న మొహ్మయ రెస్టారెంట్కు అల్పాహారం కోసం వచ్చాడు. కొంతమంది రౌడీలు కారులో వచ్చినప్పుడు, […] -
Rajastan: ఫస్ట్ నైట్ రోజే నగలతో పెళ్లి కూతురు జంప్.. చర్చనీయాంశంగా మారిన ఘటన
రాజస్థాన్ లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఫస్ట్ నైట్ రోజే పెళ్లి కూతురు పారిపోయింది. ప్రస్తుతం ఈ వార్త అక్కడ సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అజ్మీర్లోని కిషన్గఢ్లో జరిగిన ఒక వివాహం వార్తల్లో నిలుస్తోంది. ఘనంగా జరిగిన వివాహ ప్రమాణాలు స్వాగత వేడుకతో అంతా సాధారణంగానే జరిగింది. కానీ వివాహ రాత్రి వధువు తన భర్తతో ఫస్ట్ నైట్ జరగడాన్ని నిరాకరించింది. అయితే ఆమె అర్ధరాత్రి అకస్మాత్తుగా ఆమె నగలు ,నగదుతో పాటు […] -
Uttar pradesh: 13 లీటర్ల నీటితో నిండిన యువకుడి కిడ్నీ.. శస్త్రచికిత్స చేసి..
లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో 22 ఏళ్ల యువకుడి కిడ్నీ 13 లీటర్ల నీటితో నిండిపోయింది. కానీ అతడి మూత్ర పిండాలకు మాత్రం ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..22 ఏళ్ల వ్యక్తి కిడ్నీ 13 లీటర్ల నీటితో నిండింది. సాధారణంగా, 10 నుండి 12 సెం.మీ. పరిమాణంలో ఉన్న కిడ్నీ ఒక లీటరు నీటిని కలిగి ఉంటుంది. దాని సామర్థ్యం కంటే 13 రెట్లు ఎక్కువ నీరు చేరడం వల్ల […] -
Madyapradesh: అసలు మీరు మనుషులేనా.. సంప్రదాయం ముసుగులో అవేం పాడు పనులు..
ఈ మధ్య కొందరు సంస్కృతి, సంప్రదాయాలను మంట గలుపుతున్నారు. ఆచారాల ముసుగులో అడ్డమైన పనులు చేస్తున్నారు. మధ్య ప్రదేశ్ లో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… మధ్య ప్రదేశ్ కల్చర్ పేరుతో నీచమైన పనులు చేస్తున్నారు. ఆచారాల ముసుగులో అడ్డమైన పనులు చేస్తున్నారు. పూజలు చేస్తున్న వంకతో పాపిస్టి పనులకు తెగబడుతున్నారు. ఇండోర్ లో గార్భా ఈ వెంట్ నిర్వహించారు యువకులు. కానీ అక్కడ జరిగేది మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. దేవుడి […] -
Indonesia: ఆరటి ఆకులతో ఇల్లు చూశారా.. అక్కడంతా ఇదే ట్రెండ్…
సాధారణంగా భోజనం చేసేందుకు అరటి ఆకులను ఉపయోగిస్తుంటాం.. పూజ కార్యక్రమాల్లో కూడా వీటినే ఉపయోగిస్తుంటా.. కానీ ఇండోనేషియాలో అరటి ఆకులతో ఇంటిని నిర్మించుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాలో అరటి ఆకులను వాతావరణ-స్మార్ట్ రూఫింగ్లో ఉపయోగిస్తున్నారు. ఇది సహజ ఇన్సులేషన్, వాయు ప్రవాహాన్ని అందించడం ద్వారా ఇళ్లను చల్లగా ఉంచుతుంది. శతాబ్దాలుగా, అరటి ఆకులు ఆహారం కోసం సహజమైన, బయోడిగ్రేడబుల్ ప్లేట్లుగా పనిచేస్తూ, తాజాదనాన్ని కాపాడుతూ, వంటకాలకు సూక్ష్మమైన, మట్టి సువాసనను అందిస్తున్నాయి. ఈ ఆచారం ఇండోనేషియా […] -
Viral: వెండి నాణేల కోసం ఆర్డర్ పెడితే.. ఏం వచ్చాయో తెలుసా..
మనం కిరాణా సామాగ్రి, స్నాక్స్. ఫుడ్ ఆర్డర్స్ అన్ని స్విగ్గి, జోమాటో.. వేరే యాప్ లలో ఆర్డర్స్ చేస్తుంటాం. కానీ ఓ వ్యక్తి స్విగ్గి ఇన్ స్టా మార్ట్ లో వెండి నాణేల కోసం ఆర్డర్ పెట్టాడు. కానీ అతడికి వింత అనుభవం ఎదురైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వినీత్ అనే వ్యక్తి స్విగ్గి ఇన్ స్టా మార్ట్ లో వెండి నాణేల కోసం ఆర్డర్ పెట్టాడు. ఇంత వరకు బాగానే ఉంది. ఆర్డర్ కూడా టైంకి […] -
Tamilnadu: నెలరోజుల్లో పెళ్లి.. తొక్కిసలాటలో పెళ్లి కాబోయే జంట…
తమిళనాడు కరూర్లో శనివారం జరిగిన ర్యాలీలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ హీరో విజయ్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో అభిమానులు తొక్కిసలాటకు గురై 39 మంది మృతి చెందగా, 111 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో నెల రోజుల్లో పెళ్లి కావాల్సిన జంట చనిపోవడం ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నెల రోజుల్లో పెళ్లి .. కరూర్ […] -
Uttar pradesh: నోటీతోనే రాళ్లను తీసేస్తున్న కిడ్నీబాబా.. వీడియో వైరల్..
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా.. అంటే నిజమో కాదో తెలియదు.. కానీ.. నమ్మేవాళ్లు చాలా మంది ఉన్నారు మన సమాజంలో… దేవుడి పేరు చెప్పి ఎంత పెద్ద రోగాన్ని అయినా తగ్గిస్తానని చాలా మంది మోసాలు చేస్తుంటారు.. అలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..కొందరు దేవుళ్ల పేరు చెప్పుకుని ఎంత పెద్ద రోగమైనా తగ్గిస్తామని ఆపరేషన్లు, స్కానింగ్లు లేకుండానే మంత్రాలతో వైద్యం చేసేస్తారు. […]
తాజావార్తలు
-
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
-
Jagapathi Babu: నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ? ?
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!