ప్రస్తతం జపాన్ లో జపాన్ దేశంలో వృద్ధులు పెరిగిపోతుండడం, పనిచేసే యువత తగ్గిపోతుండటంతో.. ఆ దేశం ఇండియా వైపు చూస్తోంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటుకు మన దేశంలోని అత్యంత నైపుణ్యమున్న ప్రతిభావంతుల కోసం మొగ్గు చూపుతున్నది. ప్రస్తుతం ఆ దేశంలో 30 శాతం మందికిపైగా 65 ఏండ్లకు పైబడిన వారే ఉన్నారు. దీంతో ఆ దేశ వర్క్ ఫోర్స్ భారీగా పడిపోతున్నది. 2040 నాటికి ఆ దేశంలో పనిచేసే వారి సంఖ్య కోటి మందికిపైగా […]
ముంబైలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ గణేష్ నిమజ్జనం సందర్భంగా బీచ్ లో పేరుకుపోయిన చెత్తను క్లీన్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్, అక్షయ్ కుమార్, బీఎంసీ కమిషనర్ డాక్టర్ భూషణ్ గగ్రాని పరిశుభ్రతా ప్రచారంలో పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా చెత్త పరిమాణం […]
హైదరాబాద్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి వీధిలో గణేష్ విగ్రహం ఏర్పాటు చేసి.. ప్రత్యేక పూజలతో గణనాథుడిని ఆరాధించారు. ఇదంతా బాగానే ఉన్నప్పట్టికి.. విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. దాదాపు కొన్ని వేల విగ్రహాలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేశారు. ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. అయితే విగ్రహాలతో పాటు 32 వేల టన్నుల చెత్త, వ్యర్థాలు పేరుకు పోయాయని అధికారులు వెల్లడించారు. రోడ్లపై చెత్తను, ‘సాగర్’లో వ్యర్థాలను […]
సెప్టెంబర్ 7 రాత్రి పూర్తి స్థాయి చంద్రగ్రహణం ఏర్పడింది. ద్రిక్ పంచాంగ్ ప్రకారం, పెనుంబ్రాతో చంద్రగ్రహణం యొక్క మొదటి స్పర్శ రాత్రి 08:59 గంటలకు మరియు పెనుంబ్రాతో మొదటి స్పర్శ రాత్రి 09:58 గంటలకు ఉంటుంది. 2022 తర్వాత భారతదేశంలో కనిపించే అతి పొడవైన పూర్తి చంద్రగ్రహణం ఇది. జూలై 27, 2018 తర్వాత దేశంలోని అన్ని ప్రాంతాల నుండి పూర్తి చంద్రగ్రహణం కనిపించడం ఇదే మొదటిసారి. ఈ సంవత్సరం మూడవ చంద్రగ్రహణం భాద్రపద పూర్ణిమ రోజున […]
గుండె జబ్బులు ఇకపై నగరాలు, పురుషులు, వృద్ధుల సమస్య మాత్రమే కాదు, యువతలో కూడా వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇండియన్ హార్ట్ ఫెయిల్యూర్ రిజిస్ట్రీ ఆధారంగా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ఆసుపత్రిలో ఎక్కువ కాలం గడిపిన తర్వాత కూడా, గుండెపోటు కారణంగా యువతలో అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) దేశంలోని ఐదు వేర్వేరు రాష్ట్రాలు, కర్ణాటక, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడులలో జాతీయ రిజిస్ట్రీ […]
దేశంలో ఎక్కువ మంది రైల్లోనే ప్రయాణిస్తున్నారు.. ఎందుకంటే తక్కువ ధర, ప్రయాణం తొందరగా కంప్లీట్ అవుతుంది. ఇండియన్ రైల్వే రుద్రాస్త అనే అతి పొడవైన రైలు నడిపి రికార్డ్ సృష్టించింది. అయితే ప్రపంచంలో అతిపొడవైన రైలు ఉంది.. అది ఎక్కడ ఉందో మీకు తెలుసా..? పూర్తి వివరాల్లోకి వెళితే.. భారతీయ రైల్వే చరిత్రలోనే అతి పొడవైన గూడ్స్ రైలును నడిపి రికార్డు సృష్టించింది. దీని పేరు “రుద్రాస్త్ర”. దీని పొడవు సుమారు 4.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ […]
గుజరాత్లోని పంచ్మహల్ జిల్లాలోని పావగఢ్ శక్తి పీఠంలో ఘోర ప్రమాదం జరిగింది. కార్గో రోప్వే వైర్ అకస్మాత్తుగా తెగిపోవడంతో ఆరుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు లిఫ్ట్మెన్లు, ఇద్దరు కార్మికులతో పాటు మరో ఇద్దరు ఉన్నారని చెబుతున్నారు. ఈ ప్రమాదం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో జరిగింది. పంచ్మహల్ కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ హరీష్ దుధత్ ఈ సంఘటనను ధృవీకరించారు. ప్రమాదం తర్వాత, మొత్తం ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పావగఢ్ కొండ దాదాపు […]
వర్షాకాలంలో, చలికాలంలో బయట ఎక్కువగా పాములు తిరుగుతుంటాయి. దీంతో చాలా మంది పాములను చూడగానే భయపడుతుంటారు. పాము కాటుతో ఎంతో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. కానీ చుట్టు పక్కన ఉన్న చిన్న చిన్న మొక్కలు పాము విషం బాడీలో పూర్తిగా చేరకుండా కొంత వరకు తగ్గిస్తాయని చాలా మందికి తెలిసి ఉండదు.. కానీ ఇది వాస్తవం.. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాములు ఎప్పుడు, ఎక్కడ కాటేస్తాయో అంచనా వేయడం కష్టం. వర్షాకాలం, చలికాలంలో వాటి సంచారం […]
సోషల్ మీడియా అకౌంట్లో ఫోటోలు, వీడియోలు పెట్టడం చాలా వరకు సేఫ్ కాదని పోలీసులు, సైబర్ ఎక్స్ పర్ట్స్ అవగాహన కల్పిస్తున్నారు. ఒక వేళ పెట్టిన తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో.. మన ప్రొఫైళ్స్ ఇతరుల ఆదీనంలోకి వెళ్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని.. కొందరు కేటుగాళ్లు దారుణంగా వ్యవహరిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే… సోషల్ మీడియా అకౌంట్లో ఫోటోలు, వీడియోలు పెట్టడం ఎంతవరకు సేఫ్.. అనే విషయంపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది.. ఏది ఏమైనా.. ఇది మాత్రం అస్సలు […]
RIL AGM: 2026 మొదటి అర్ధభాగం నాటికి రిలయన్స్ AGM, జియో IPOలో ముఖేష్ అంబానీ ప్రకటించారు. భారతదేశం పురోగతి మార్గంలో ఉందని అన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో IPO జరిగే అవకాశం ఉన్న సమయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, భారతదేశం పురోగతి మార్గంలో ముందుకు సాగుతోందని అన్నారు. AGM ముఖ్యాంశాల గురించి తెలుసుకుందామన్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న జియో IPO గురించి […]