దేశవ్యాప్తంగా 12 కి పైగా ప్రదేశాలలో దాడులు నిర్వహించారు. ఢీల్లీలో పోలీసులు ఒక ఐసిన్ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు, జార్ఖండ్ ATS, రాంచీ పోలీసులు కలిసి ఈ దాడులు నిర్వహించారు. ప్రధాన నిందితుడు అఫ్తాబ్ ముంబై నివాసి కాగా.. అషర్ డానిష్ అనే మరో అనుమానితుడిని కూడా రాంచీలో అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ పోలీసులు, జార్ఖండ్ ATS, రాంచీ పోలీసులు కలిసి దేశ […]
కొత్త కారు కొన్నామనే ఆనందంలో నిమ్మకాయల్ని తొక్కించబోతే.. అదికాస్తా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడి ధ్వంసమైన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్కు చెందిన మాని పవార్ అనే మహిళ 27 లక్షల థార్ ఎస్ యూవీ కార్ ని కొనుగోలు చేసింది. కారుని తీసుకోవడానికి నిర్మాణ్ విహార్లోని మహీంద్రా షోరూమ్కు వెళ్లారు. […]
వర్క్ ఫ్రమ్ హోమ్ కు స్వస్తి పలకాలనే ఉద్ధేశ్యంతో ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఉద్యోగులను ఆఫీస్ కు రప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి వారంలో కనీసం మూడు రోజులైనా ఆఫీస్ కు రావాలని మైక్రోసాఫ్ట్ కంపెనీ తేల్చి చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఐటీ ఉద్యోగులను ఎలాగైనా ఆఫీసులకు రప్పించాలని ఐటీ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. వారంలో ఖచ్చితంగా మూడు రోజులు ఆఫీస్ కు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాయి. ఈ విధానాన్ని మూడు దశల్లో […]
చాలా మందికి ఇంట్లో బల్లులు ఉంటే నచ్చదు. దీంతో వాటిని తరిమేందుకు ప్రయత్నిస్తుంటారు. బల్లి మీద పడగానే భయపడుతుంటారు. బల్లి ఇంట్లో ఉంటే కొందరు శుభ సూచకమని.. మరికొందరు అశుభమని భావిస్తుంటారు. మన దేశంలో బల్లి మీద పడగానే స్నానం చేసి దేవుడి పటాలను మొక్కుతుంటారు. అలాగే కంచి అమ్మవారి పుణ్యక్షేత్రంలో బంగారు, వెండి బల్లులను తాకుతారు. దీంతో తమ మీద పడిన బల్లి దోషాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. ఇంట్లో బొద్దింకలు, బల్లులు ఉండటం చాలా […]
చాలామందికి బిర్యానీ అంటే చాలా ఇష్టముంటుంది. అదే హైదరాబాదీ బిర్యానీ గురించి ఐతే.. అసలు చెప్పాల్సిన పనే లేదు. బిర్యానీ కోసం ఎక్కడినుంచో హైదరాబాద్ కు వచ్చి తింటుంటారు. దీన్నే కొందరు హోటల్ నిర్వాహాకులు క్యాష్ చేసుకుంటున్నారు. శుచి, శుభ్రత, నాణ్యత మరిచిపోతున్నారు. కొన్ని సార్లు బిర్యానిలో కప్పలు,పాములు, తేళ్లు, బళ్లులు వస్తున్నాయి. ఇలాంటివి జరుగుతున్న కొందరు హోటల్ నిర్వాహాకుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పూర్తి […]
చాలా మంది ఉదయాన్నే లేవాలంటే బద్దకిస్తారు.. కొంత మంది టైంకి లేవాలని.. అలారం పెట్టుకుని పడుకుంటారు. అలారం మోగే సరికి ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తారు. దీంతో గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని.. వర్జీనియా విశ్వవిద్యాలయం అధ్యయనంలో తెలిసింది. 32 మందిపై చేసిన ఈ పరిశోధనలో, అలారం ఉపయోగించి లేచిన వారిలో రక్తపోటు 74 శాతం పెరిగిందని కనుగొన్నారు. సహజంగా లేచేవారితో పోలిస్తే ఇది గణనీయమైన వ్యత్యాసం. పొద్దున్నే నిద్రలేవడానికి చాలా మంది అలారం పెట్టుకుంటారు. ఉదయమే […]
మన పొరుగు దేశమైన నేపాల్ ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉంది. దీనికి కారణం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధం, దీనికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమం జరుగుతోంది. ఇందులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా ఈ సంఘటనపై తన బాధను వ్యక్తం చేసి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా నేపాలీ భాషలో ‘ఆజ్కో దిన్ నేపాల్కా లాఘి కాలో దిన్ హో – జబ్ జంతకో […]
దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ను దీపావళి నాటికి ప్రారంభించేందుకు రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాజధాని ఢిల్లీ నుండి భోపాల్, అహ్మదాబాద్, పాట్నా మార్గాల్లో స్లీపర్ వందే భారత్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. పండుగ సీజన్లో భారతీయ రైల్వే ప్రయాణీకులకు పెద్ద బహుమతి ఇవ్వబోతోంది. దీపావళి నాటికి దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించేందుకు రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి. రాజధాని ఢిల్లీ నుండి భోపాల్, […]
మహారాష్ట్రలోని థానేలో ఒక మహిళా న్యాయమూర్తి ప్రభుత్వ క్వార్టర్ పైకప్పులో ఒక భాగం అకస్మాత్తుగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో గదిలో ఎవరూ లేరు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PWD) ఇంజనీర్ల నిర్లక్ష్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయబడింది. పదే పదే ఫిర్యాదులు చేసినప్పటికీ, క్వార్టర్ మరమ్మతులు చేయలేదని ఆరోపించారు. మహారాష్ట్రలోని థానేలో ఒక మహిళా న్యాయమూర్తి ప్రభుత్వ నివాసం పైకప్పులో ఒక భాగం అకస్మాత్తుగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో గదిలో ఎవరూ లేకపోవడం అదృష్టం, […]
మలేరియా రహిత దేశంగా.. ఇండియా గొప్ప విజయాన్ని సాధించింది. ICMR, RMRC భువనేశ్వర్ సంయుక్తంగా మొట్టమొదటి స్వదేశీ మలేరియా వ్యాక్సిన్ “అడ్వాఫల్సివాక్స్”ను అభివృద్ధి చేశాయి, ఇది ఇన్ఫెక్షన్ రాకుండా , దాని వ్యాప్తిని రెండింటినీ నివారిస్తుంది. ప్రభుత్వం ఉత్పత్తి బాధ్యతను 5 కంపెనీలకు అప్పగించింది. మొదటి బ్యాచ్ ఈ సంవత్సరం చివరి నాటికి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మలేరియా రహిత భారతదేశానికి తొలి స్వదేశీ వ్యాక్సిన్ ఉత్పత్తి త్వరలో ప్రారంభం కానుంది. దీని కోసం, కేంద్ర […]