Devarakonda Srikanth
Author- NTV Telugu-
Periods: మగాళ్లకు పీరియడ్స్ రావడం ఏంటీ.. సోషల్ మీడియాలో వైరల్
పీరియడ్స్ అనేవి అమ్మాయిలకు ప్రతి నెల వస్తుంటాయి. ఇదంతా కామనే.. అయితే.. ఇలా వచ్చినప్పుడు.. అమ్మాయిలు చెప్పలేని భాధను అనుభవిస్తారు. కొందరు ఈ నొప్పిని భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలుకూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.. ఓ మగాడికి పీరియడ్స్ వస్తున్నాయి. విన్న మీరు షాకయినప్పటికి ఇదే నిజం.. అతడే స్వయంగా ఈ విషయాన్ని షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు.. Read Also: Health Benefits of Turmeric: […] -
Health Benefits of Turmeric: పసుపుతో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలుసా..
పసుపును కేవలం వంటలో వాడుకునే ఓ వంట పదార్థంగానే కాకుండా అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. రోజు పసుపు తీసుకోవడంతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని న్యూట్రిషియన్ అవ్ని కౌల్ వెల్లడించారు. పసుపు తీసుకోవడం వల్ల గుండె, మెదడు, కీళ్ళు, జీర్ణక్రియ, రోగ నిరోధక శక్తి మెరుగుపడతాయని తెలిపారు. పసుపుతో ముఖ్యంగా 8 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. Read Also:Inter-Caste Marriage: ఇంటర్ కాస్ట్ మ్యార్యేజ్ చేసుకుంటే….మరీ ఇంత దారుణమా… పసుపు అనేది ప్రతి ఇంటి వంటగదిలో కనిపించే […] -
Shocking Incident: దారుణం..రోగి కాళ్లు చేతులు కట్టేసి.. భోజనం పెట్టిన సిబ్బంది
ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ రోగి చేతులు, కాళ్లను కట్టేసి.. అతడిని చికిత్స చేసే రూంలో కాకుండా.. వేరే వార్డులో ఉంచి అతడి భోజనం పెడుతున్నారు. అయితే ఆసుపత్రి సిబ్బంది మాత్రం అతడి మానసిక స్థితి బాగాలేదని వెల్లడించారు. కానీ అతడి డయాబెటిస్ మాత్రమే ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో అతడిని లక్నోలోని ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే మార్గమధ్యలో రోగి మరణించాడు. […] -
Fire in Travels Bus :షార్ట్ సర్క్యూట్ తో ట్రావెల్స్ బస్సు దగ్ధం
రాష్ట్రంలో మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. విజయవాడ-హైదరాబాద్ హైవేపై నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ‘విహారి’ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును పక్కన నిలిపేశాడు. రు. అందులో ఉన్న 29 మంది ప్రయాణికులు అద్దాలు పగులగొట్టుకొని బయటికి దూకారు. తర్వాత బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. Read Also:Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ గా […] -
Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ గా టీవీ నటి, యాంకర్
బిగ్ బాస్ మలయాళ సీజన్ -7 విన్నర్ గా టైటిల్ను ప్రముఖ టెలివిజన్ నటి అనుమోల్ సొంతం చేసుకుంది. ఈ షోకు హోస్ట్ గా మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఉన్నారు. అయితే.. గ్రాండ్ ఫినాలేలో విన్నర్ ను ప్రకటించారు మోహన్ లాల్. అనుమోల్ 42.5 లక్షల నగదు బహుమతి, ఒక సరికొత్త SUV, ప్రతిష్టాత్మక బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్నారు. Read Also: Cash Found in Smuggler’s House: ఓ ఇంట్లో భారీగా […] -
Cash Found in Smuggler’s House: ఓ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు.. లెక్కపెట్టలేక అలసిపోయిన పోలీసులు
యూపీలోని ఓ ఇంట్లో భారీగా నోట్ల కట్లలు దొరికాయి. దీంతో ఆ నోట్ల కట్టలను లెక్కపెట్టలేక పోలీసులే అలసిపోయారు. అయితే అక్కడ ఉన్న నోట్ల కట్లలు చూసి వారు షాకయ్యారు. నోట్ల కట్లలు లెక్కపెట్టలేక అలసిపోయారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రతాపనగరంలో డ్రగ్స్ స్మగ్లర్ రాజేశ్ మిశ్రా ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ప్రస్తుతం అతడు జైల్లో ఉన్నాడు. అతని భార్య రీనా మిశ్రా ఆధ్వర్యంతో.. కుటుంబ సభ్యుల సాయంతో నెట్ వర్క్ నడిపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు […] -
Inter-Caste Marriage: ఇంటర్ కాస్ట్ మ్యార్యేజ్ చేసుకుంటే….మరీ ఇంత దారుణమా…
ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఓ జంటను దారుణంగా అమమానించారు ఓ గ్రామ పెద్దలు. అయితే ఎక్కువ వేరే కులం అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకుంటే.. హత్య చేయడమో.. లేక విడదీయడమో చేస్తూంటారు. కానీ ఇక్కడ మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఆ జంటకు చెప్పుల దండ మెడలో వేసి రోడ్లపై ఊరేగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ గా […] -
Sleeping on Stomach Side Effects: మీకు బోర్లా పడుకునే అలవాటుందా.. అయితే బీకేర్ ఫుల్.
రోజు మనం సాధారణంగా పడుకునే విధానంలో మార్పులు చేస్తే .. పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి.. ఎందుకంటే.. కొన్ని రకాల నిద్ర భంగిమలు సమస్యలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో వీటి ప్రభావం అధికంగా ఉంటుంది. ఎముకలు, కండరాలు, వెన్ను నొప్పికి కారణం అవుతుంది. వంకర తిరిగి బోర్లా పడుకోవడం వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. Read Also: AI Integration: ఏఐ కారణంగా పెరగనున్న స్మార్ట్ టీవీ ధరలు పడుకునే […] -
AI Integration: ఏఐ కారణంగా పెరగనున్న స్మార్ట్ టీవీ ధరలు
దేశంలో జీఎస్టీ తగ్గడంతో స్మార్ట్ టీవీ ధరలు తగ్గాయి. అయితే ఏఐ ఫీచర్ రావడంతో మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లో ఫ్లాష్ మెమొరీకి డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ మెమరీని AI మోడళ్లలో కూడా ఉపయోగిస్తారు. పెరిగిన డిమాండ్ తగినంత సరఫరా లేకపోవడంతో మార్కెట్లో ఫ్లాష్ మెమరీ కొరత ఉంది. దీంతో ఫ్లాష్ మెమరీ ధరలు పెరిగాయి. Read Also: Fake Cop: బొమ్మ తుపాకీతో డబ్బులు వసూల్ చేస్తున్న నకిలీ పోలీస్.. పట్టుకున్న […] -
Fake Cop: బొమ్మ తుపాకీతో డబ్బులు వసూల్ చేస్తున్న నకిలీ పోలీస్.. పట్టుకున్న పోలీసులు
ఉత్తర్ ప్రదేశ్ లో బొమ్మ తుపాకీ పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేస్తున్న నకిలీ పోలీసును .. అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడు ఓ వ్యాపారిని 5వేలు ఇవ్వాలని లేకపోతే ఎన్ కౌంటర్ చేస్తానని బెదిరించాడు. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారి పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు. Read Also:Brave Woman: ప్రాణాలను పణంగా పెట్టి కొండచిలువను పట్టుకున్న మహిళ పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ లోని సంబాల్ లో ఒక నకిలీ […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?