Shocking Incident: దారుణం..రోగి కాళ్లు చేతులు కట్టేసి.. భోజనం పెట్టిన సిబ్బంది
- అయోధ్యలో అమానవీయ ఘటన
- రోగి చేతులు, కాళ్లను కట్టేసి..
- బంధించిన ఆసుపత్రి సిబ్బంది
- వీడియో వైరల్ కావడంతో..
- వేరే హాస్పిటల్ కి రిఫర్ చేసిన డాక్టర్లు
- దారిలోనే చనిపోయిన పేషెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ రోగి చేతులు, కాళ్లను కట్టేసి.. అతడిని చికిత్స చేసే రూంలో కాకుండా.. వేరే వార్డులో ఉంచి అతడి భోజనం పెడుతున్నారు. అయితే ఆసుపత్రి సిబ్బంది మాత్రం అతడి మానసిక స్థితి బాగాలేదని వెల్లడించారు. కానీ అతడి డయాబెటిస్ మాత్రమే ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో అతడిని లక్నోలోని ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే మార్గమధ్యలో రోగి మరణించాడు.
Read Also: Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ గా టీవీ నటి, యాంకర్
Also Read
- Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ...
- HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
- HYD 21CR CHEATING: సైబర్ టోకరా @ 21Cr
- Shabad Serial Killer: ఆరుగురిని హత్య చేసిన షాబాద్ సైకో కిల్లర్.. కథ ఇక్కడితో ముగియలేదు!
పూర్తి వివరాల్లోకి వెళితే.. అయోధ్యకు చెందిన ఓ డయాబెటిస్ పేషెంట్ ను అత్యంద దారుణంగా కాళ్లు చేతులు కట్టేంసి.. వైద్యం చేయనటువంటి రూంలో అతడి బంధించారు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నవంబర్ 8వ తేదీ ఉదయం రోగిని దర్శన్ నగర్ మెడికల్ కాలేజీకి రిఫర్ చేసినట్లు సిబ్బంది తెలిపింది. రోగిని అపస్మారక స్థితిలోకి తీసుకువచ్చారని .. అతను పిచ్చివాడు కాదని.. ఎమర్జెన్సీ ఇన్ ఛార్జ్ డాక్టర్ వినోద్ కుమార్ ఆర్య తెలిపారు. అతడు కేవలం.. దీర్ఘకాలిక మద్యపానం, డయాబెటిస్తో బాధపడుతున్నాడని అన్నారు.
Read Also:Cash Found in Smuggler’s House: ఓ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు.. లెక్కపెట్టలేక అలసిపోయిన పోలీసులు
రోగి మేనల్లుడు రాహుల్ కూడా తన మామకు పిచ్చి లేదని, డయాబెటిస్ ఉందని తెలిపాడు. డిశ్చార్జ్ తర్వాత లక్నోకు వెళ్లే దారిలో అతను మరణించాడని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం నిందితులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
अयोध्या: जिला अस्पताल में हुआ अमानवीय बर्ताव
➡निष्प्रयोज्य वार्ड में मरीज को बेड से बांधा
➡बांध कर खाने की थाली रखी सामने
➡मरीज घंटो रहा तड़पता, नहीं पहुंचा स्टाफ
➡चिकित्सा अधीक्षक डॉ. अजय ने लिया संज्ञान
➡स्टाफ चेतावनी देते हुए मामले को बताया
➡मरीज मानसिक रूप से अस्वस्थ… pic.twitter.com/flYz3nXZ3T— भारत समाचार | Bharat Samachar (@bstvlive) November 9, 2025
తాజావార్తలు
-
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్కు సెన్సార్ క్లియర్.. ఆ 34 నిమిషాల ఫుటేజ్కూ గ్రీన్ సిగ్నల్!
-
Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
ISRO: ఇస్రోకు షాక్.. 100 మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా.. ఎందుకిలా?
-
Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు కోయెల్ మల్లిక్ రాజీనామా
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!