పారిస్లోని లౌవ్రే మ్యూజియం నుండి నెపోలియన్ కాలం నాటి తొమ్మిది విలువైన ఆభరణాలను చోరీకి గురయ్యాయి. దొంగలు చైన్సాలు, డిస్క్ కట్టర్లను ఉపయోగించి కేవలం నాలుగు నిమిషాల్లోనే దొంగిలించారు. నేరం చేసిన తర్వాత, నిందితులు తమ మోటార్ సైకిళ్లపై పారిపోయారు. ఈ సంఘటన తర్వాత లౌవ్రే మ్యూజియం చాలా రోజులు మూసివేయబడుతుందని ప్రకటించారు. Read Also:Truck Loses Control: డివైడర్ ను ఢీకొట్టుకుంటూ.. జనాలపైకి దూసుకొచ్చిన ట్రక్.. లౌవ్రే మ్యూజియంలోకి చైన్సాలతో సాయుధులైన దొంగలు ప్రవేశించి.. నెపోలియన్ […]
ఆరేళ్ల చిన్నారి విషం తాగి అపస్మారక స్థితిలో ఉన్న తన తల్లిని కాపాడింది. ఆరేళ్ల శివాని మిషన్ శక్తి కింద నేర్చుకున్న 1090 నంబర్కు కాల్ చేసి పోలీసు సహాయం కోరింది. వెంటనే స్పందించి PRV-112, పోలీసులు ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందించడంతో ఆమె ప్రాణాలు నిలబడ్డాయి. Read Also:Samantha : భోజనం చేయడానికి డబ్బుల్లేక ఇబ్బంది పడ్డా.. సమంత ఎమోషనల్ మీర్జాపూర్లోని మదిహాన్ ప్రాంతంలో, 6 ఏళ్ల శివాని తన తల్లి […]
రోడ్డుపై వేగంగా వెళ్తున్న ట్రక్ డివైడర్ ను ఢీకొట్టుకుని జనాలపైకి దూసుకువచ్చింది. దీంతో అక్కడ ఉన్న వారంతా పరగులు పెట్టారు. డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో ప్రమాదం జరిగిందని సమాచారం. ట్రక్కు రెయిలింగ్ను విరగ్గొట్టి, బైక్లను ఢీకొని దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని ప్రమాదాలు చూస్తే వణుకుపుట్టించేలా ఉంటాయి. వామ్మో.. జర్రుంటే సచ్చిపోతుండేరా అనే డైలాగ్ గుర్తుకు తెస్తాయి. అలాంటి యాక్సిడెంట్ తాజాగా చోటు చేసుకుంది. ఆ యాక్సిడెంట్కు సంబంధించిన […]
సాధారణంగా పాములను చూస్తే ఎవరికైనా.. గుండెలు జారీపోతాయి. కొందరు ధైర్యం చేసి పాములను పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. పాములు ఎవరిపైనా అనవసరంగా దాడి చేయవు. అవి తమకు తాము రక్షించుకోవడానికి, భయాందోళనలకు గురైతేనే దాడి చేస్తాయి. అందుకే పాములను అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదని, లేకుంటే అవి ప్రమాదకరంగా మారుతుంటాయి. పాముకు కోపం వస్తే ఎలా ఉంటుందో చెప్పేందేకు చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒక పాము బెలూన్ను తన శత్రువుగా పొరపాటున […]
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లోని దీహ్ గ్రామంలో జరిగిన ఒక నాటకీయ సంఘట చోటుచేసుకుంది. దీపావళికి ముందు ఇంటిని శుభ్రం చేయనందుకు తన తల్లి తిట్టినందుకు నిరసనగా ఒక యువతి మొబైల్ టవర్ ఎక్కింది. ఇంట్లో ఉన్న తన సోదరుడు తనకు హెల్ప్ చేయలేదని నిరాశ చెందిన యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. Read Also: Tragedy: కొడుకు మరణ వార్త విన్న తల్లి.. కొద్ది సేపటికే.. మన దేశంలో చాలా ఇళ్లలో […]
ఉత్తరప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. కొడుకు మరణ వార్త తల్లి.. కొద్ది సేపటికే కుప్పకూలిపోయింది. ఒకే రోజు తల్లి కొడుకు ఇద్దరూ మరణించడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. Read Also:Mitchell Starc: రోహిత్కు స్టార్క్ బౌలింగ్.. 176.5 కిమీ స్పీడ్ ఏంటి సామీ? ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో ఒక తల్లి తన కొడుకు మరణంతో షాక్ గురై.. ఆమె కూడా మరణించింది. అనంతరం అంత్యక్రియల ఊరేగింపులు కలిసి వెళ్ళినప్పుడు, మొత్తం పట్టణం కన్నీటితో నిండిపోయింది. దధమ్ […]
కేరళ రాష్ట్రం కొల్లంలోని మారుతిమల కొండపై నుంచి ఇద్దరు బాలికలు దూకి ఆత్మహత్యకు యత్నించారు. పెరింగనాడ్లోని త్రిచెనమంగళంలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మీను, శివర్ణ అనే ఇద్దరు బాలికలు సూసైడ్ నోట్ రాసి, ఆత్మహత్యకు పాల్పడ్డారు.. Read Also: Shock: పోలీస్ స్టేషన్ కు బైక్ పై వచ్చిన వ్యక్తి… ఆయనను చూసిన పోలీసులంతా షాక్.. ఎకోటూరిజం సెంటర్ ముత్తారా మారుతిమల కొండలలో శుక్రవారం సాయంత్రం ఇద్దరు పాఠశాల విద్యార్థినులు కొండపై […]
ఓ వ్యక్తి నల్లటి టీషర్ట్ వేసుకుని బైక్ పై పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. అక్కడున్న పోలీసులంతా ఆయన్ను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే ఆయనకు సెల్యట్ కొట్టడం మొదలు పెట్టారు. Read Also:Murder: ఇలా ఉన్నావేంటమ్మా నువ్వు.. కూరల్లో వయాగ్రా వేసి మరీ.. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్లోని ఒక పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక దృశ్యం పోలీసులను, సిబ్బందిని ఆశ్చర్యపరిచింది. నల్లటి టీ-షర్టు, నల్లటి హెల్మెట్ ధరించి, నల్లటి బైక్పై వెళుతున్న ఒక వ్యక్తి పోలీస్ […]
భార్యలు.. భర్తలను చంపుతున్న కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి కరీంనగర్ లో చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య.. తన భర్తను అత్యంత దారుణంగా హత్యచేసింది. చెడు వ్యసనాలకు అలవాటు పడి మరో ఐదుగురు సహాయంతో భర్తను తుదముట్టించింది. Read Also:Humanity:వృద్ధురాలి పట్ల మానవత్వం చూపించిన ఎస్సై పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీలో కత్తి సురేష్, మౌనిక లు పదేళ్ల క్రి తం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి […]
ఓ వృద్ధురాలి పట్ల మానవత్వం చూపించారు ఓ ఎస్సై. ఉత్తర్ ప్రదేశ్ హపూర్ మార్కెట్లో మానవీయ ఘటన చోటు చేసుకుంది. ధర్మవతి అనే వృద్ధ మహిళ, ఆమె మనవడు హాపూర్ వీధుల్లో రోడ్డు పక్కన మట్టి దీపాలను అమ్ముతూ కనిపించారు. కానీ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు, ఒక్క దీపం కూడా అమ్ముడుపోలేదు. Read Also:Emergency: ట్రైన్ లో మహిళకు పురిటి నొప్పులు.. యువకుడు ఏం చేశాడంటే… అయితే.. అక్కడే డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారి విజయ్ […]