AI Integration: ఏఐ కారణంగా పెరగనున్న స్మార్ట్ టీవీ ధరలు
- మార్కెట్లో ఫ్లాష్ మెమొరీకి పెరిగిన డిమాండ్
- తగినంత సరఫరా లేకపోవడంతో మార్కెట్లో ఫ్లాష్ మెమొరీ కొరత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో జీఎస్టీ తగ్గడంతో స్మార్ట్ టీవీ ధరలు తగ్గాయి. అయితే ఏఐ ఫీచర్ రావడంతో మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లో ఫ్లాష్ మెమొరీకి డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ మెమరీని AI మోడళ్లలో కూడా ఉపయోగిస్తారు. పెరిగిన డిమాండ్ తగినంత సరఫరా లేకపోవడంతో మార్కెట్లో ఫ్లాష్ మెమరీ కొరత ఉంది. దీంతో ఫ్లాష్ మెమరీ ధరలు పెరిగాయి.
Read Also: Fake Cop: బొమ్మ తుపాకీతో డబ్బులు వసూల్ చేస్తున్న నకిలీ పోలీస్.. పట్టుకున్న పోలీసులు
Also Read
- Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
- 3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
- స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
- స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
పూర్తి వివరాల్లోకి వెళితే.. జీఎస్టీ రేటు మార్పుల తరువాత.. స్మార్ట్ టీవీ ధరలు తగ్గాయి. అయితే.. ఏఐ ఫీచర్ రావడంతో మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉంది. కంపెనీలు తెలిపిన వివరాల ప్రకారం. తగినంత సరఫరా లేకపోవడం వల్ల, మార్కెట్లో ఫ్లాష్ మెమరీ కొరత ఉంది. దీని వల్ల ఫ్లాష్ మెమరీ ధరలు పెరిగాయి. అధిక డిమాండ్ ఉండడంతో గత మూడు నెలల్లో ఫ్లాష్ మెమోరీ ధరలు 50శాతం పెరిగాయి.
Read Also:Brave Woman: ప్రాణాలను పణంగా పెట్టి కొండచిలువను పట్టుకున్న మహిళ
టెలివిజన్ తయారీదారులు సరఫరాదారులు ప్రస్తుతం DDR3, DDR4 మెమరీ చిప్ల కొరతను ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. AI డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్ చిప్ తయారీదారుల దృష్టిని మార్చిందని, దీని వలన వినియోగదారు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులలో ఉపయోగించే మెమరీ చిప్ల కొరత ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. AI డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్ చిప్ తయారీదారుల దృష్టిని మార్చిందని.. స్మార్ట్ టీవీ ధరలు ఎంత పెరుగుతాయో ఇంకా స్పష్టంగా తెలియదు. కంపెనీలు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాయని.. SPPL CEO అవనీత్ సింగ్ మార్వా తెలిపారు.””ఇది గత మూడు నెలలుగా గణనీయమైన కొరత , పదునైన ధరల పెరుగుదలకు దారితీసింది. ధరలు 50% కంటే ఎక్కువ పెరిగాయి. 2021-22లో చిప్ కొరత తర్వాత ఇది అతిపెద్ద సమస్య. LED టీవీ ధరలు త్వరలో పెరుగుతాయి.” ఫ్లాష్ మెమరీలో ఎక్కువ భాగం చైనా నుండి వస్తుంది. దీనిని టీవీలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, USB పరికరాలు , అనేక ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు.
తాజావార్తలు
-
Ugly Story: మొన్న సైక్, ఇప్పుడు సైకో.. ఆసక్తికరంగా నందు ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్
-
CSK: సంజూ కాదు.. ఆ యువ ఆటగాడి ఆట అమోఘం: బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ
-
BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..
-
TVK Vijay: విజయ్కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే.. ‘లెనిన్’ డిఫరెంట్ పోస్టర్ విడుదల
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!