AI Integration: ఏఐ కారణంగా పెరగనున్న స్మార్ట్ టీవీ ధరలు
- మార్కెట్లో ఫ్లాష్ మెమొరీకి పెరిగిన డిమాండ్
- తగినంత సరఫరా లేకపోవడంతో మార్కెట్లో ఫ్లాష్ మెమొరీ కొరత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో జీఎస్టీ తగ్గడంతో స్మార్ట్ టీవీ ధరలు తగ్గాయి. అయితే ఏఐ ఫీచర్ రావడంతో మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లో ఫ్లాష్ మెమొరీకి డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ మెమరీని AI మోడళ్లలో కూడా ఉపయోగిస్తారు. పెరిగిన డిమాండ్ తగినంత సరఫరా లేకపోవడంతో మార్కెట్లో ఫ్లాష్ మెమరీ కొరత ఉంది. దీంతో ఫ్లాష్ మెమరీ ధరలు పెరిగాయి.
Read Also: Fake Cop: బొమ్మ తుపాకీతో డబ్బులు వసూల్ చేస్తున్న నకిలీ పోలీస్.. పట్టుకున్న పోలీసులు
Also Read
- Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. 'మునక్కాయ పచ్చడి' చేసేయండి ఇలా.!
- Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
- Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
- Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
పూర్తి వివరాల్లోకి వెళితే.. జీఎస్టీ రేటు మార్పుల తరువాత.. స్మార్ట్ టీవీ ధరలు తగ్గాయి. అయితే.. ఏఐ ఫీచర్ రావడంతో మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉంది. కంపెనీలు తెలిపిన వివరాల ప్రకారం. తగినంత సరఫరా లేకపోవడం వల్ల, మార్కెట్లో ఫ్లాష్ మెమరీ కొరత ఉంది. దీని వల్ల ఫ్లాష్ మెమరీ ధరలు పెరిగాయి. అధిక డిమాండ్ ఉండడంతో గత మూడు నెలల్లో ఫ్లాష్ మెమోరీ ధరలు 50శాతం పెరిగాయి.
Read Also:Brave Woman: ప్రాణాలను పణంగా పెట్టి కొండచిలువను పట్టుకున్న మహిళ
టెలివిజన్ తయారీదారులు సరఫరాదారులు ప్రస్తుతం DDR3, DDR4 మెమరీ చిప్ల కొరతను ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. AI డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్ చిప్ తయారీదారుల దృష్టిని మార్చిందని, దీని వలన వినియోగదారు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులలో ఉపయోగించే మెమరీ చిప్ల కొరత ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. AI డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్ చిప్ తయారీదారుల దృష్టిని మార్చిందని.. స్మార్ట్ టీవీ ధరలు ఎంత పెరుగుతాయో ఇంకా స్పష్టంగా తెలియదు. కంపెనీలు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాయని.. SPPL CEO అవనీత్ సింగ్ మార్వా తెలిపారు.””ఇది గత మూడు నెలలుగా గణనీయమైన కొరత , పదునైన ధరల పెరుగుదలకు దారితీసింది. ధరలు 50% కంటే ఎక్కువ పెరిగాయి. 2021-22లో చిప్ కొరత తర్వాత ఇది అతిపెద్ద సమస్య. LED టీవీ ధరలు త్వరలో పెరుగుతాయి.” ఫ్లాష్ మెమరీలో ఎక్కువ భాగం చైనా నుండి వస్తుంది. దీనిని టీవీలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, USB పరికరాలు , అనేక ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..