AI Integration: ఏఐ కారణంగా పెరగనున్న స్మార్ట్ టీవీ ధరలు
- మార్కెట్లో ఫ్లాష్ మెమొరీకి పెరిగిన డిమాండ్
- తగినంత సరఫరా లేకపోవడంతో మార్కెట్లో ఫ్లాష్ మెమొరీ కొరత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో జీఎస్టీ తగ్గడంతో స్మార్ట్ టీవీ ధరలు తగ్గాయి. అయితే ఏఐ ఫీచర్ రావడంతో మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లో ఫ్లాష్ మెమొరీకి డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ మెమరీని AI మోడళ్లలో కూడా ఉపయోగిస్తారు. పెరిగిన డిమాండ్ తగినంత సరఫరా లేకపోవడంతో మార్కెట్లో ఫ్లాష్ మెమరీ కొరత ఉంది. దీంతో ఫ్లాష్ మెమరీ ధరలు పెరిగాయి.
Read Also: Fake Cop: బొమ్మ తుపాకీతో డబ్బులు వసూల్ చేస్తున్న నకిలీ పోలీస్.. పట్టుకున్న పోలీసులు
Also Read
- 18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
- Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
- Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
- IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
పూర్తి వివరాల్లోకి వెళితే.. జీఎస్టీ రేటు మార్పుల తరువాత.. స్మార్ట్ టీవీ ధరలు తగ్గాయి. అయితే.. ఏఐ ఫీచర్ రావడంతో మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉంది. కంపెనీలు తెలిపిన వివరాల ప్రకారం. తగినంత సరఫరా లేకపోవడం వల్ల, మార్కెట్లో ఫ్లాష్ మెమరీ కొరత ఉంది. దీని వల్ల ఫ్లాష్ మెమరీ ధరలు పెరిగాయి. అధిక డిమాండ్ ఉండడంతో గత మూడు నెలల్లో ఫ్లాష్ మెమోరీ ధరలు 50శాతం పెరిగాయి.
Read Also:Brave Woman: ప్రాణాలను పణంగా పెట్టి కొండచిలువను పట్టుకున్న మహిళ
టెలివిజన్ తయారీదారులు సరఫరాదారులు ప్రస్తుతం DDR3, DDR4 మెమరీ చిప్ల కొరతను ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. AI డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్ చిప్ తయారీదారుల దృష్టిని మార్చిందని, దీని వలన వినియోగదారు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులలో ఉపయోగించే మెమరీ చిప్ల కొరత ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. AI డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్ చిప్ తయారీదారుల దృష్టిని మార్చిందని.. స్మార్ట్ టీవీ ధరలు ఎంత పెరుగుతాయో ఇంకా స్పష్టంగా తెలియదు. కంపెనీలు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాయని.. SPPL CEO అవనీత్ సింగ్ మార్వా తెలిపారు.””ఇది గత మూడు నెలలుగా గణనీయమైన కొరత , పదునైన ధరల పెరుగుదలకు దారితీసింది. ధరలు 50% కంటే ఎక్కువ పెరిగాయి. 2021-22లో చిప్ కొరత తర్వాత ఇది అతిపెద్ద సమస్య. LED టీవీ ధరలు త్వరలో పెరుగుతాయి.” ఫ్లాష్ మెమరీలో ఎక్కువ భాగం చైనా నుండి వస్తుంది. దీనిని టీవీలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, USB పరికరాలు , అనేక ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు.
తాజావార్తలు
-
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!