రోజు ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఒక వీడియో మాత్రం అందరిని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేసింది. అయితే.. ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ కోసం అడవిలో కారు దిగి.. పోటోలు దిగుతుండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ.. ఓ పులి ఆ యువకుడిని పొదల్లోకి లాక్కెళ్లింది. దీంతో అక్కడున్న వాళ్లంతా భయాందోళనకు గురయ్యారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. Read Also: Highway Robbers: సాధువుల వేషంలో.. హైవేలపై […]
భారతదేశంలో అప్డేట్ చేసిన పోర్స్చే 911 టర్బో ఎస్ కారును విడుదల చేశారు. జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన IAA మొబిలిటీ 2025లో ఈ కారును ప్రారంభించారు. అయితే ఈ కారు పోర్స్ అత్యంత శక్తివంతమైన 911 మోడల్ అని.. T-హైబ్రిడ్ వ్యవస్థను కలిగి ఉందని పోర్స్చే యాజమాన్యం వెల్లడించింది. Read Also: Highway Robbers: సాధువుల వేషంలో.. హైవేలపై చోరీలకు పాల్పడుతున్న దొంగలు భారతదేశంలో అప్డేట్ చేసిన 911 టర్బో ఎస్ను.. కొద్ది నెలల క్రితమే ప్రపంచ […]
ఈ మధ్య కాలంలో దొంగలు కొత్త రకం ట్రెండ్ ను ఫాలో అవుతూ చోరీలకు పాల్పడుతున్నారు. హైవేలపై సాధువుల వేషాలు వేసుకుని మరీ దొంగతనాలు చేస్తున్నారు. పొరపాటున వాహనాలు ఆపి వాళ్లు చెప్పింది చేశామంటే అంతే సంగతులు. ఉన్నదంతా దోచుకెళ్లి పోతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also:Cherry Fruits: చెర్రీ పండ్లు మీ ఆహారంలో చేర్చుకుంటే ఎన్ని లాభాలో తెలుసా.. అయితే మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో సాధువుల వేశంలో […]
సాధారణంగా ఈ సృష్టిలో దొరికే ప్రతి ఒక్క పండు మన ఆరోగ్యానికి ఏదో విధంగా మేలు చేస్తాయి. రోజు పండ్లను తీసుకోవడంతో ఆరోగ్యంతో పాటు ఉత్సాహాంగా ఉంటారు. అయితే ఈ చలికాలంలో చెర్లీ పండ్లను మీ ఆహారంలో చేర్చుకోవడంతో ఎన్నో హెల్త్ బెనిపిట్స్ ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. Read Also:Gang Rape: యువకుడిని కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసిన నలుగురు మహిళలు ఆరోగ్యవంతమైన జీవనం కోసం పండ్లు తినడం చాలా మంచిదని డాక్టర్.. న్యూట్రిషియన్స్ చెబుతుంటారు. చెర్రీ […]
పంజాబ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నలుగురు అమ్మాయిలు.. రోడ్డుపై వెళ్తున్న యువకుడిని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. అనంతరం ఆ మహిళలు అతడిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. స్థానికంగా ఈ విషయం కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also:Nalgonda: ఏరియా ఆసుపత్రిలో దారుణం.. వైద్యం వికటించి 15 చిన్నారులకు తీవ్ర ఆస్వస్థత..! పంజాబ్ జలంధర్ లో మద్యం మత్తులో ఉన్న నలుగురు యువతులు.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ […]
సాధారణంగా ఈ సృష్టిలో దొరికే ప్రతి ఒక్క పండు మన ఆరోగ్యానికి ఏదో విధంగా మేలు చేస్తాయి. రోజు ఈ పండ్లను తీసుకోవడంతో ఆరోగ్యంతో పాటు ఉత్సాహాంగా ఉంటారు. అయితే ఈ చలికాలంలో జామ పండ్లు తినడంతో ఎన్నో హెల్త్ బెనిపిట్స్ ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. Read Also: Flipkart: జీరో కమిషన్ మోడల్ అందిస్తున్నట్టు ప్రకటించిన ఫ్లిప్కార్ట్ అయితే జామపండ్లలో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, బి6, ఫోలేట్ ఉంటాయి. పైగా […]
సైబర్ నేరగాళ్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలతో.. డూప్లికేట్ తయారు చేసి లావాదేవీలకు ఉపయోగించాడాన్ని క్లోనింగ్ అంటారు. స్కిమ్మింగ్ పరికరాలు, ఆన్లైన్ స్కామ్లు లేదా మాల్వేర్ ద్వారా సమాచారం దొంగిలించబడుతుంది. ATMల వద్ద దాచిన పరికరాలు కార్డు వివరాలు, పిన్ లను గుర్తించి సైబర్ నేరాలకు పాల్పడతారు. అయితే కొన్ని సార్లు కార్డును రెస్టారెంట్ లో రెండుసార్లు రహస్యంగా స్వైప్ చేస్తారు. ఒక సారి చెల్లింపుల కోసం చేస్తారు. మరోసారి స్కిమ్మింగ్ చేసేందుకు చేస్తుంటారు. Read Also: […]
ప్రస్తుతం మన ఉన్న సమాజంలో ప్రతి ఒక్కటి కలుషితం అవుతుంది. ఏం తినాలన్నా భయపడుతూ.. తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్యంగా ఉండాలంటే.. శుధ్దమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. రోజు కూరగాయలతో పండ్లు కూడా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే మీరు ఎప్పుడైనా రాస్ బెర్రీస్ తిన్నారా.. ఈ పండ్లు చూసేందుకు ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తాయి. పైగా వీటిలో ఎన్నో రకాలైన పోషక విలువలను కలిగి ఉన్నాయని న్యూట్రిషన్స్ చెబుతున్నారు. Read […]
ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర (89) గత కొద్ది రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆయన చనిపోయాడంటూ మీడియా సంస్థలు వార్తలు రాశాయి. నవంబర్ 11 ఉదయం ధర్మేంద్ర భార్య హేమ మాలిని, కుమార్తె ఇషా డియోల్ ఆయన చనిపోలేదని.. బ్రతికే ఉన్నారంటూ అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 12న ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. Read Also: Verizon to Lay Off: 15వేల మంది ఉద్యోగులను […]
రోజురోజుకు వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. వావి వరస లేకుండా కొందరు రెచ్చిపోతున్నారు. భార్యను వదిలేసి కొందరు భర్తలు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారు. కొందరు మహిళలు భర్త ఉన్నప్పటికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. అడ్డుగా భర్తను.. పిల్లలను చంపేందుకు కూడా వెనకాడడంలేదు. అయితే ఇలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మరిది సంబంధం పెట్టుకున్న భార్య.. భర్తను గొడ్డలితో నరికి చంపేంసింది. ఈ ఘటన స్థానికండా కలకలం రేపింది. Read Also: Verizon to Lay […]