ఈ మధ్య కాలంలో వన్య మృగాలు అడవులను వదిలి జనావాసాలపై పడుతున్నాయి. జనాలపై దాడి చేస్తూ.. భయ భ్రాంతులకు గురిచేస్తున్నాయి. అటవీ ప్రాంతాలకు దగ్గరలో ఉన్నవారి పరిస్థితి దారుణంగా తయారైంది. ఎప్పుడే ఏ జంతువు దాడి చేస్తుందోనన్ని కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారు. అటవీ సిబ్బంది కూడా ఈ వన్య మృగాలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మహారాష్టలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు పులులతో రోజు భయపడుతూ జీవిస్తున్నారు. అయితే ఓ విన్నూత ఆలోచనకు శ్రీకారం […]
సాధారణం చలికాలంలో రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే షుగర్ ను ఎలా అదుపులో ఉంచుకోవాలి.. అనే విషయాన్ని డాక్టర్లు చెబుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం. 1990 – 2022 మధ్య డయాబెటిస్ కేసులలో గణనీయమైన పెరుగుదల ఉందని డాక్టర్లు వెల్లడించారు. అయితే చలికాలంలో డయాబెటిస్ ను కంట్రోల్ చేయడం చాలా కష్టమని.. కానీ కొన్ని పద్దతుల ద్వారా కంట్రోల్ చేయవచ్చని తెలిపారు. Read Also:Women marriage With AI: మగాళ్లపై […]
మగాళ్లపై విరక్తి చెందిన ఓ మహిళ ఏకంగా.. ఏఐని పెళ్లాడింది. అయితే జపనీస్ కు చెందిన ఓ యువతి ఓ అబ్బాయిని ప్రేమించి ఎంగేజ్మెట్ కూడా చేసుకుంది. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో.. అమ్మాయి బ్రేకప్ చేసుకుంది. అతడితో విడిపోయిన తరవాత మగాళ్లపై విరక్తి చెంది ఓదార్పు కోసం ఏఐని ఆశ్రయించింది. దీంతో ఆ యువతి.. ఏఐ చాట్ బాట్ ను క్రియేట్ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. […]
క్యాన్సర్ నివారణలో ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తూ.. క్యూర్ చేస్తున్నారు. మొదట్లోనే క్యాన్సర్ లక్షణాలను గుర్తించే విధంగా ఏఐ ఆధారిత టూల్స్ పనిచేస్తున్నాయి. అయితే కొరియన్ శాస్త్రవేత్తలు దీనిపై కొత్త ఆవిష్కరణలు చేశారు. క్యాన్సర్ చికిత్స కోసం.. విప్లమాత్మక పురోగతి కోసం ముందడుగు వేశారు. క్యాన్సర్ కణాలను, కణితులను గుర్తించడమే కాకుండా వాటిని లోపలి నుంచి పూర్తిగా నాశనం చేయగల నానోబాట్స్ను..చొన్నామ్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్ట్ లు డెవలప్ చేశారు. ఈ నానోబాట్స్ ను బాక్టీరియోబాట్ […]
క్రెడిడ్ స్కోర్ బాగున్నప్పటికి మీకు బ్యాంక్ నుంచి లోనే శాంక్షన్ కాలేదా.. దానికి మీ క్రెడిట్ స్కోర్ ఒక్కటే కారణం అయ్యి ఉండకపోవచ్చు. ఎందుకంటే బ్యాంకులు మనకు లోన్ ఇవ్వాలంటే ముఖ్యంగా..క్రెడిట్ స్కోర్ మాత్రమే చూడదు… మీ ఆదాయం.. జాబ్ స్టాండర్డ్.. గతంలో లోన్ తీసుకుని కట్టకుండా ఉన్న వాటిని కూడా పరిశీలింస్తుంది. మొదటి సారి లోన్ తీసుకునే వారిని స్కోర్ ఆధారంగా రిజెక్ట్ చేయకూడదని ఆర్బీఐ వెల్లడించింది. స్థిరమైన ఉద్యోగం, తక్కువ అప్పులు ఉన్నవాళ్లకు రుణాలు […]
రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికిక్కడే చనిపోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. Read Also:Man Escapes Death: ఇతడికి ఇంకా భూమ్మీద నూకలున్నాయి.. పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు.. పూర్తి వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం నిడిగొండ దగ్గర ఆగి ఉన్న ఇసుక […]
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలు దాటేందుకు ప్రయత్నించాడు. వెంటనే అది కదలడంతో.. ఎటు వెళ్లాలో అర్థం కాక పట్టాల మధ్యలో పడుకున్నాడు. దీంతో ట్రైన్ అతడి మీద నుంచి వెళ్లినప్పటికి అతడికి ఏమి కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. Read Also: Mouse Turned […]
ప్రతి ఎన్నో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు మన కళ్లనే మోసం చేస్తుంటాయి. అందులో కొన్ని ఆసక్తితో పాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అయితే.. ఇక్కడ అంబులెన్స్ లానే కనిపించే ఓ చిన్న వాహనం రోడ్డుపై కాకుండా పట్టాలపై ప్రయాణిస్తుంది. వాహనం దగ్గరికి వచ్చేవరకు మనం దాన్ని అంబులెన్స్ అనే అనుకుంటాం.. కానీ నిజానికి అది అంబులెన్స్ కాదు.. రైల్వే చెకింగ్ వాహనం.. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో […]
ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ వచ్చిన ఏదీ నమ్మాలో.. ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి ఏర్పడింది. కొన్ని వీడియోలు అచ్చం నిజంగా జరిగినట్లుగానే కంటెంట్ క్రియేట్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చూస్తున్నారు. ఇదంతా చూసిన జనాలు మాత్రం ఇది నిజమా.. కాదా అనే సందేహంలో ఉంటున్నారు. అయితే తాజాగా ఓ ఎలుక అర్థరాత్రి యువతిగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Varanasi: సూపర్ స్టార్ లుక్స్ అరాచకం అంతే.. మహేష్ […]
ప్రతి రోజు మీరు టిఫిన్ లో భాగంగా ఓట్స్ తింటున్నారా అయితే.. మీరు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజు అల్పహారంలో ఓట్స్ తీసుకోవడంతో ప్రతికూల ప్రభావాలు ఉంటాయని .. నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహారాన్ని ఎంచుకుంటున్నారు. అయితే ఆధునిక ప్రపంచంలో ఓట్స్ ఇష్టమైన అల్పహారంగా మారింది. దీనిలో ఫైబర్ అధికంగా ఉండడంతో కడుపునింపిన భావన కలిగిస్తుంది. ప్రతి రోజు ఓట్స్ మాత్రమే తినకుండా.. వేరే ఇతర ఫుడ్స్ ని ట్రై […]