Uttarakhand Tunnel Rescue: ఉత్తరాకాశీ టన్నెల్ ఘటన అఖరికి సుఖాంతమైన సంగతి తెలిసిందే. టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులు అతి కష్టం మీద బయటపడ్డారు. రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ కావడంతో వారంత ప్రాణాలతో బయటపడ్డారు. అయితే దాదాపు 17 రోజుల పాటు టన్నెల్లోనే చిక్కుకున్న 41 మంది కార్మికులు బయటకు వచ్చాక తమ అనుభవనాలను పంచుకుంటున్నారు. కొందరు చావు అంచుల వరకు వెళ్లోచ్చామంటూ ఉలిక్కిపడ్డారు. 17 రోజల పాటు చావును దగ్గరగా చూశాం.. ఏం జరుగుతుందనే […]
స్కైడైవింగ్ చేస్తూ 14వేల అడుగుల ఎత్తునుంచి కింద పడిన ఓ మహిళ విచిత్ర పరిస్థితిలో ప్రాణాలతో బయటపడింది. నిజానికి అంత ఎత్తు నుంచి పడితే బ్రతకడం అనేది అసాధ్యం. కానీ ఆమెపై దాడి చేసిన అగ్ని చీమల వల్లే ప్రాణాల నిలబడటం విచిత్రం. ఈ సంఘటన 1999లో చోటు చేసుకోగా.. ఈ విషయాన్ని రీసెంట్గా సదరు మహిళ మీడియాతో పంచుకుంది. దీంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇంతకి ఏం జరిగిందంటే.. అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన […]
వేడుక ఏదైనా.. అక్కడ కేక్కు మాత్రం ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఒకప్పుడు బర్త్డే అంటనే కేక్ కట్ చేసేవారు. కానీ ఎలాంటి సెలబ్రేషన్స్ అయినా కేక్ కట్ చేయాల్సిందే. వేడుకను బట్టి స్పెషల్గా కేక్ను తయారు చేయించుకుంటున్నారు. ఇందుకోసం వేలల్లోనే ఖర్చు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ స్పెషల్ కేక్ వీడియో ట్రెండింగ్లో నిలిచింది. వధువు ఆకారంలో ఉన్న ఈ కేక్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరిదైన కేక్గా రికార్డుకు ఎక్కింది. అయితే దీని ప్రత్యేకతలు, ధర […]
గుజరాత్ దారుణం చోటు చేసుకుంది. ఆయుర్వేదిక్ సిరప్ తాగి ఐదుగురు మరణించగా.. మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గురువారం గుజరాత్లోని ఖేడా జిల్లా నడియాడ్లో జరిగింది.ఆ సిరప్లో విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్ కలిసినట్టు బాధితుల వైద్య పరీక్షలో వెల్లడైంది. దీంతో గ్రామస్తుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. పోలీసులు సమాచారం ప్రకారం.. పట్టణంలోని ఓ షాప్ కల్మేఘాసవాసవ అరిష్ట అనే పేరుతో ఆయుర్వేదిక్ సిరప్ను విక్రయించగా.. […]
కర్ణాటకలో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై 23 ఏళ్ల మహిళా టీచర్ కిడ్నాప్కు గురైంది. గురువారం ఉదయం ఆమె పాఠశాలకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లికి నిరాకరించిందని ఆమె బంధువే కిడ్నాప్ చేసినట్టు అనుమానిస్తున్నారు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల సమాచారం ప్రకారం.. కర్నాటక రాష్ట్రం హాసన్ జిల్లా […]
తెలంగాణ ఎన్నికల ముగిశాయి. ఇవాళ పోలింగ్కు తెర పడింది. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కూడా వచ్చేశాయి. అన్నింటిలో కాంగ్రెస్దే హవా అన్నట్టుగా ఉంది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనది. కేసీఆర్ అక్రమ సంపాదనతో ఎన్నికలను ప్రభావితం చేసి శాశ్వతంగా అధికారంలో కొనసాగుతానని అనుకున్నారు. కానీ తెలంగాణ సమాజం అవసరం అనుకున్నప్పుడు చాలా వేగంగా స్పందిస్తుంది. దీన్ని మరోసారి తెలంగాణ ప్రజలు నిరూపించారు. Also Read: KTR: […]
తెలంగాణ పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్ సర్వేలు ఒక్కొక్కొటిగా బయటకు వస్తున్నాయి. అవన్ని బీఆర్ఎస్కు షాకిస్తూ కాంగ్రెస్దే అధికారం అంటున్నాయి. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఈసారి కూడా తమదే అధికారం అంటున్నారు. 2018 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్ గతంలో కూడా చూశాం. మాకున్న అంచనా ప్రకారం 70 పైగా స్థానాల్లో మేమే గెలుస్తున్నాం. Also […]
బాలీవుడ్ నటి, కే3జీ జూనియర్ కరీనా మాళవిక రాజ్ రహస్యంగా పెళ్లి పీటలు ఎక్కింది. తన ప్రియుడు, వ్యాపారవేత్త ప్రణవ్ బగ్గాను ఆమె పెళ్లాడింది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధుమిత్రులు సమక్షంలో నవంబర్ 30 వీరి వివాహక వేడుక గోవాలో ఘనంగా జరిగింది. కాగా ఇటీవల టర్కిలో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట తాజాగా మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మాళవిక తన ఇన్స్టాగ్రామ్ షేర్ చేసి.. పెళ్లి చేసుకున్నట్టు […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెల్ఫీ వీడియో ఒకటి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఓ అమ్మాయి కోసం బన్నీ చేసిన సాయం చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. దట్ ఈజ్ బన్నీ, డౌన్ టూ ఎర్త్ పర్సన్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్న అల్లు అర్జున్కు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంగా నేడు హాలిడే దొరికింది. గురువారం తన ఓటు హక్కు వినియోగించుకున్న […]
Telangana Elections Live Updates: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. దీంతో పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. అయితే తెలంగా వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు చూస్తే అత్యధికంగా మెదక్ జిల్లాలో 70 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా హైదరాబాద్లో […]