Indian tanker: అనుమతి ఇచ్చి, కాల్పులు జరపడమేంటి..? భారత్ నౌకపై ఇరాన్ కాల్పులు..
- భారత నౌకలపై ఇరాన్ కాల్పులు..
- అనుమతి ఇచ్చిన తర్వాత దాడి..
- వెలుగులోకి వచ్చిన పైలట్ మెసేజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian tanker: హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న 2 భారతీయ నౌకలపై ఇరాన్ దళాలు కాల్పులు జరిపిన ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. భారత జెండా కలిగిన చమురు ట్యాంకర్లపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సిబ్బంది కాల్పులు జరపడంతో ఆ నౌకలు తమ మార్గాన్ని మార్చుకున్నాయి. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. భారత్ లోని ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది. భారత్ తిరిగి వచ్చే నౌకలకు సురక్షిత మార్గాన్ని త్వరగా కల్పించాలని ఇరాన్ రాయబారిని కోరింది.
Read Also: Silver Purity: పాపం తెలుసా.. వెండి కొంటున్న ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారంట! ఎలాగో తెలుసా?
Also Read
- Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
- Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు
- Supreme Court: ‘సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు’’.. నిందితులు జైల్లో ఉండడమే ఉత్తమమన్న సూర్యకాంత్
- Fraud: షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. లాభాలు చూపిస్తామంటూ బురిడీ..
ఇదిలా ఉంటే, భారతీయ నౌకలకు ముందుగా ఇరాన్ అధికారులు ఇచ్చారని తెలుస్తోంది. అనుమతులు ఇచ్చినా కూడా కాల్పులు జరపడంపై నౌకా కెప్టెన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘సెపా నేవీ! సెపా నేవీ! ఇది సన్మార్ హెరాల్డ్ అనే మోటార్ ట్యాంకర్, మీరు నాకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు, మీ జాబితాలో నా పేరు రెండవది, మీరు నాకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు, మీరు ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు, నన్ను వెనక్కి తిరగనివ్వండి,” అని ఆందోళనతో తన మెసేజ్ పంపించారు. సంఘటన సమయంలో నౌకలో ఇరాక్ నుంచి వస్తున్న చమురు 20 లక్షల బ్యారెళ్లు ఉందని అధికారులు తెలిపారు. ఖేష్మ్, లారాక్ దీవుల మధ్య కాల్పులు జరిగినట్లు తెలిసింది.
మరోవైపు, హార్ముజ్ మళ్లీ మూసేస్తున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మెసేజ్లను హార్ముజ్ జలాల్లోని నౌకలన్నీ అందుకున్నాయి. చర్చల విషయంలో అమెరికా నిబద్ధతతో వ్యవహరించడం లేదని ఇరాన్ ఆరోపించింది. ఏ రకమైన, ఏ దేశానికి చెందిన నౌక కూడా హార్ముజ్ జలసంధి గుండా వెళ్లడానికి అనుమతించమని చెప్పారు.
తాజావార్తలు
-
Rohit Sharma: సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ.. 14 వేల క్లబ్లోకి చేరిన ఐదో భారతీయుడు..
-
Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
-
AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
-
Ragi Pindi Upma: డయాబెటిస్, వెయిట్ లాస్ కోసం బెస్ట్ బ్రేక్ఫాస్ట్.. రాగి ఉప్మాను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Ragi Barfi : ఈ ఒక్క స్వీట్ తింటే ఎముకలకు కొండంత బలం.. నోరూరించే రాగి బర్ఫీ సీక్రెట్ రెసిపీ!
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!