Indian tanker: అనుమతి ఇచ్చి, కాల్పులు జరపడమేంటి..? భారత్ నౌకపై ఇరాన్ కాల్పులు..
- భారత నౌకలపై ఇరాన్ కాల్పులు..
- అనుమతి ఇచ్చిన తర్వాత దాడి..
- వెలుగులోకి వచ్చిన పైలట్ మెసేజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian tanker: హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న 2 భారతీయ నౌకలపై ఇరాన్ దళాలు కాల్పులు జరిపిన ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. భారత జెండా కలిగిన చమురు ట్యాంకర్లపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సిబ్బంది కాల్పులు జరపడంతో ఆ నౌకలు తమ మార్గాన్ని మార్చుకున్నాయి. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. భారత్ లోని ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది. భారత్ తిరిగి వచ్చే నౌకలకు సురక్షిత మార్గాన్ని త్వరగా కల్పించాలని ఇరాన్ రాయబారిని కోరింది.
Read Also: Silver Purity: పాపం తెలుసా.. వెండి కొంటున్న ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారంట! ఎలాగో తెలుసా?
Also Read
ఇదిలా ఉంటే, భారతీయ నౌకలకు ముందుగా ఇరాన్ అధికారులు ఇచ్చారని తెలుస్తోంది. అనుమతులు ఇచ్చినా కూడా కాల్పులు జరపడంపై నౌకా కెప్టెన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘సెపా నేవీ! సెపా నేవీ! ఇది సన్మార్ హెరాల్డ్ అనే మోటార్ ట్యాంకర్, మీరు నాకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు, మీ జాబితాలో నా పేరు రెండవది, మీరు నాకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు, మీరు ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు, నన్ను వెనక్కి తిరగనివ్వండి,” అని ఆందోళనతో తన మెసేజ్ పంపించారు. సంఘటన సమయంలో నౌకలో ఇరాక్ నుంచి వస్తున్న చమురు 20 లక్షల బ్యారెళ్లు ఉందని అధికారులు తెలిపారు. ఖేష్మ్, లారాక్ దీవుల మధ్య కాల్పులు జరిగినట్లు తెలిసింది.
మరోవైపు, హార్ముజ్ మళ్లీ మూసేస్తున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మెసేజ్లను హార్ముజ్ జలాల్లోని నౌకలన్నీ అందుకున్నాయి. చర్చల విషయంలో అమెరికా నిబద్ధతతో వ్యవహరించడం లేదని ఇరాన్ ఆరోపించింది. ఏ రకమైన, ఏ దేశానికి చెందిన నౌక కూడా హార్ముజ్ జలసంధి గుండా వెళ్లడానికి అనుమతించమని చెప్పారు.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!