Shiva Ganesh
Author- NTV Telugu-
Japan 7.6 Earthquake: జపాన్ను వణికించిన భారీ భూకంపం.. వైరల్గా మారిన వీడియో
Japan 7.6 Earthquake: జపాన్ ఈశాన్య తీరంలో సోమవారం 7.6 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం కేంద్రం అమోరి ప్రిఫెక్చర్ తీరానికి 80 కి.మీ దూరంలో, 50 కి.మీ లోతులో ఉంది. భూకంపం తర్వాత అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు. అమోరి, హొక్కైడో తీరంలో భూకంపం సంభవించిందని, ఈశాన్య తీరంలో మూడు మీటర్ల (10 అడుగులు) ఎత్తు వరకు సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి ఈ […] -
Thailand: థాయిలాండ్కు వెళ్తున్నారా.. ఇవి లేకపోతే నో ఎంట్రీ జాగ్రత్త!
Thailand: థాయిలాండ్కు వెళ్తున్న ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ దేశం మే 2025 నుంచి తన వీసా విధానాల్లో కీలక మార్పులు అమలు చేస్తుంది. దీంతో ఈ మార్పులు తెలియకుండా దేశంలోకి ప్రవేశిస్తున్న భారతీయులతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులందరిపై వాటి ప్రభావం పడుతోంది. దేశంలో వలస నియంత్రణలను కట్టుదిట్టం చేయడం, ప్రవేశ ప్రక్రియను క్లియర్గా అమలు చేయడమే థాయ్ ప్రభుత్వ ఈ మార్పులను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుల నేపథ్యంలో తాజాగా డాన్ ముయాంగ్ […] -
GCC Warns Iran: ముస్లిం దేశాన్ని హెచ్చరించిన 6 గల్ఫ్ దేశాలు..
GCC Warns Iran: ఒక ముస్లిం దేశాన్ని ఆరు గల్ఫ్ దేశాలు హెచ్చరించాయి. ఎందుకో తెలుసా.. ఇటీవల ఇరాన్ మూడు వివాదాస్పద దీవులను తమ దేశానికి చెందినవిగా పేర్కొంటూ చేసిన ప్రకటనపై గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసీసీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యుఎఇలోని మూడు దీవులు గ్రేటర్ టోన్బ్, లెస్సర్ టోన్బ్, అబు ముసా తమకు చెందినవని ఇరాన్ పేర్కొంది. సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త యాజమాన్యంలోని దుర్రా ఆఫ్షోర్ చమురు క్షేత్రంపై కూడా ఇరాన్ […] -
ICC Fine: పాపం టీమిండియా.. మ్యాచ్ ఫీజులో షాక్ ఇచ్చిన ఐసీసీ
ICC Fine: టీమిండియాకు ఐసీసీ షాక్ ఇచ్చింది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ను భారత జట్టు గెలుచుకుంది. కానీ ఈ సంతోష సమయంలో టీమిండియాకు ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వన్డే సిరీస్ రెండవ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ భారత క్రికెట్ జట్టుకు జరిమానా విధించింది. రాయ్పూర్లో జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. 358 పరుగులు చేసినప్పటికీ భారత జట్టు గెలుపు సొంతం చేసుకోలేక పోయింది. అలాగే ఈ మ్యాచ్లో భారత […] -
Sania Mirza: ఈ మహిళా స్టార్ కూడా నిశ్చితార్థం తర్వాతే ‘నో మ్యారేజ్’ డిసిషన్! మీకు తెలుసా..
Sania Mirza: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ స్మృతి మంధాన తన వివాహం రద్దు అయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ స్టార్ బ్యాట్స్మెన్కు బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్తో నిశ్చితార్థం అయ్యింది. ఈ జంట నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సి ఉంది. కానీ ఆ తర్వాత జరిగిన సంఘటనలతో వారి వివాహం వాయిదా వేయాల్సి వచ్చింది. కానీ చివరికి వారి పెళ్లి రద్దు అయినట్లు ఇరువురు వేరువేరుగా సోషల్ మీడియా వేదికగా […] -
UP: కాటేసిన పోలీసు ప్రేమ.. సూసైడ్ చేసుకున్న ఇన్స్పెక్టర్.. వెలుగులోకి సంచలన నిజాలు
UP: ఓ పోలీసు ఇన్స్పెక్టర్ను మహిళ కానిస్టేబుల్ ప్రేమ కాటేసింది. దీంతో ఆ ఇన్స్పెక్టర్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ప్రస్తుతం ఈ కేసు సంబంధించిన సంచలన నిజాలు వెలుగు చూశాయి. ఇంతకీ ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని జాలౌన్లో చోటుచేసుకుంది. జూలౌన్లో ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న వ్యక్తి తన సర్వీస్ రివాల్వర్తో ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో ఇన్స్పెక్టర్తో పాటు ఒక మహిళా కానిస్టేబుల్, ఒక పోలీసు అధికారి గదిలో ఉన్నారు. ఈ సంఘటన తర్వాత పోలీసులు సీసీటీవీ […] -
T20 World Cup 2026: ఐసీసీకి గట్టి జలక్ ఇచ్చిన జియోహాట్స్టార్.. దెబ్బ మామూలుగా లేదు కదా!
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ వచ్చే ఏడాది జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7న ప్రారంభమై, మార్చి 8 వరకు కొనసాగనుంది. ఈ టోర్నీకి ఇండియా-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఇప్పటికే మ్యాచ్ల షెడ్యూల్ కూడా విడుదల చేశారు. అయితే తాజా అప్డే్ట్ ప్రకారం.. టోర్నీ ముంగిట ఐసీసీకి జియోహాట్స్టార్ గట్టి జలక్ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఆ గట్టి జలక్ ఏంటో తెలుసా.. ఈ స్టోరీలో […] -
Priyanka Gandhi: వందేమాతరంపై చర్చ వెనుక కారణం ఇదే.. కేంద్రంపై ప్రియాంక గాంధీ సీరియస్
Priyanka Gandhi: లోక్సభలో వందేమాతరంపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతదేశంలోని ప్రతి అణువులో వందేమాతరం ఉందని, మరి దాని గురించి చర్చించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా కేంద్ర ప్రభుత్వం వందేమాతరం గురించి చర్చిస్తోందని ఆమె ఆరోపించారు. వాస్తవానికి వందేమాతరం ప్రస్తావన వచ్చినప్పుడు, మనకు చరిత్ర గుర్తుకు వస్తుందని అన్నారు. READ ALSO: […] -
Musheerabad Murder: దారుణం.. పెళ్లికి నో చెప్పిందని మరదలిని చంపిన మేనబావ..
Musheerabad Murder: పెళ్లికి ఒప్పుకోలేదని మరదలిని చంపాడు ఓ మేనబావ. ఈ దారుణ సంఘటన ముషీరాబాద్ బౌద్ధ నగర్లో చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన కుటుంబం బౌద్ధ నగర్లో నివసిస్తోంది. సోమవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న 17 ఏళ్ల పవిత్రపై ఆమె మేనత్త కొడుకు ఉమాశంకర్ దాడి చేయగా, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. READ ALSO: Maoists Surrender: మావోయిస్టు పార్టీకి షాక్.. లొంగిపోయిన […] -
Maoists Surrender: మావోయిస్టు పార్టీకి షాక్.. లొంగిపోయిన మరో కేంద్ర కమిటీ సభ్యుడు
Maoists Surrender: మావోయిస్టులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం ఛత్తీస్గఢ్లో 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కీలక నాయకుడు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రాంధెర్ కూడా ఉన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కలిపిన ఎంఎంసీ జోన్లో రాంధెర్ కీలకంగా పని చేస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత శీఘ్రనేత మిళింద్ తెల్టుంబే మరణించిన తర్వాత ఎంఎంసీ బాధ్యతలన్నీ రాంధెర్ చూసినట్లు పోలీసులు వెల్లడించారు. READ ALSO: AMB Banglore: బెంగళూరులో మహేష్ […]
తాజావార్తలు
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?