Shiva Ganesh
Author- NTV Telugu-
Tim Cook Retirement: ఆపిల్లో సీఈఓ టిమ్ కుక్ ప్రస్థానం ముగిసినట్లేనా?
Tim Cook Retirement:ఏ పదవికైనా రిటైర్మెంట్ అనేది కచ్చితంగా ఉంటుంది. ఇది ఎందుకు చెప్పుకున్నామంటే ఈ పదవి విమరణ అనే వంతు ఇప్పుడు ఆపిల్ సీఈఓ టిమ్ కుక్కు వచ్చింది. తాజాగా ఆపిల్ తన తదుపరి CEO ని ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించిందని, ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. ఆపిల్ CEO టిమ్ కుక్ వచ్చే ఏడాది పదవీవిరమణ చేయవచ్చని సమాచారం. టిమ్ కుక్ తర్వాత ఆపిల్ నాయకత్వాన్ని ఎవరు చేపడతారనే […] -
Jadeja Leaves CSK: జట్టు మారిన జడేజా.. సంజు కోసం చెన్నై కీలక నిర్ణయం
Jadeja Leaves CSK: అన్ని క్రికెట్ ఫార్మెట్లలలో కెల్లా ఐపీఎల్కు ఉన్న ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదు. ఐపీఎల్ స్టార్ట్ అయ్యిందంటే క్రికెట్ ప్రియులు వారివారి అభిమాన జట్లకు మారిపోతారు. ఐపీఎల్లో ఉన్న అన్ని జట్ల ఒకలెక్క.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు మరొక లెక్క. దీనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చెన్నై జట్టు అంటే ముందుగా అభిమానులకు గుర్తుకు వచ్చేది మహేంద్ర సింగ్ ధోనీ, ఆ తర్వాత […] -
Diabetes Eye Symptoms: ఈ తీవ్రమైన వ్యాధి లక్షణాలు మీ కళ్లలో కనిపిస్తున్నాయా?
Diabetes Eye Symptoms: ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న మధుమేహ ముప్పు గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇప్పుడు ఈ వ్యాధి భారతదేశంలో ఒక అంటువ్యాధిగా మారింది. ICMR–INDIAB అధ్యయనం ప్రకారం.. దేశంలో 100 మిలియన్లకు పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. డయాబెటిస్ను తరచుగా సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే దాని ప్రారంభ లక్షణాలు తేలికపాటివి, కానీ ఇది క్రమంగా శరీరంలోని అనేక భాగాలను, ముఖ్యంగా […] -
Health Warning Signs: చర్మంపై నిరంతర దురద ఈ వ్యాధికి సంకేతం కావచ్చు!
Health Warning Signs: వ్యాధి రావడానికి ముందే దానికి సంబంధించిన పలు సూచనలు శరీరానికి ఇస్తుందని వైద్య నిపుణులు. ఆ సూచనలను పట్టించుకోకపోతే పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చని హెచ్చరిస్తు్న్నారు. చర్మంపై నిరంతర దురద రావడం అనేది ఏ వ్యాధికి సంకేతం అనేది మీలో ఎంత మందికి తెలుసు. మూత్రపిండాల వ్యాధి సంభవించినప్పుడు, దాని లక్షణాలు చర్మంపై కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. వాస్తవానికి మూత్రపిండాలు మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇవి రోజుకు 24 గంటలు […] -
PM Modi: బీహార్ విజయంతో బెంగాల్కు లైన్ క్లియర్..
PM Modi: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సంబరాల్లో ముఖ్యఅతిథిగా ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రధాని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. బీహార్ ప్రజలు అభివృద్ధి, సుపరిపాలనను ఆమోదించడమే కాకుండా, ఈ విజయంతో బెంగాల్లో విజయం కోసం నినాదాలు కూడా చేశారని అన్నారు. ఈ వేదిక నుంచి పశ్చిమ బెంగాల్ను ప్రధాని ప్రస్తావిస్తూ.. “బీహార్లో విజయం బెంగాల్కు మార్గం సుగమం చేసింది. అక్కడ కూడా […] -
Nitish Kumar: విమర్శలు కాదు… నితీష్ కుమార్ విజయాలను చూడండి..
Nitish Kumar: నితీష్ కుమార్ ఓ గొప్ప రాజకీయవేత్త.. పరిణామాలు ఎలా మారుతున్నాయో ఆయన పసిగట్టినంతగా మరెవరికీ సాధ్యం కాదంటారు తన మద్దతుదారులు. ఆయనకు వృద్ధాప్యం మీద పడిందని, బ్యాలెన్స్ కోల్పోతున్నారని, ఆయన ఓ పల్టూరామ్ అని, అధికారం కోసం ఎవరితోనైనా కలిసి నడుస్తారని, ప్రత్యర్థులు ఆయనపై చేసే విమర్శలు. ఈ విమర్శలు అన్నీ ఆయన పటాపంచలు చేస్తూ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గొప్ప ఫలితాలు రాబట్టారు. ఆయన ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసిన ప్రజల్లో ఏమాత్రం […] -
PM Modi: కాంగ్రెస్ MMC పార్టీగా మారింది..
PM Modi: ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీహార్ విజయోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల తర్వాత అనేక రాష్ట్రాల్లో అద్భుత విజయాలు సాధించామని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ కొన్ని దశాబ్ధాలపాటు దేశాన్ని పాలించిందని, కానీ ప్రజలకు ఆ పార్టీమీద క్రమంగా విశ్వాసం సన్నగిల్లుతోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోయిందని, ఇప్పుడున్న కాంగ్రెస్ MMCగా మారింది. MMC అంటే […] -
PM Modi: మేము ఎవరి ఓట్లను దొంగిలించలేదు..
PM Modi: ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీహార్ విజయోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేసిన ఓట్ల దొంగతనం ఆరోపణలకు చమత్కారమైన విధంగా ప్రతిస్పందించారు. ప్రతిపక్షాల ఓట్లు దొంగిలించబడ్డాయని రాహుల్ గాంధీ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. “మేము ఎవరి ఓట్లను దొంగిలించలేదు, ప్రజల హృదయాలను దొంగిలించాము” అని ప్రధాని మోడీ అన్నారు. READ ALSO: Asaduddin Owaisi: బీహార్ ప్రజల […] -
Vaibhav Suryavanshi Century: వైభవ్ సూర్యవంశీ తుఫాన్ సెంచరీ.. 31 బంతుల్లో 100
Vaibhav Suryavanshi Century: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన విధ్వంసకరమైన బ్యాటింగ్తో మెరిశాడు. ఈ 14 ఏళ్ల సూపర్ స్టార్ తన బ్యాటింగ్తో మరోసారి అందరినీ ఆకర్షించాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్లో ఈ ప్రమాదకరమైన బ్యాట్స్మాన్ కేవలం 31 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. గతంలో ఈ క్రికెటర్ 50 పరుగులు చేరుకోవడానికి 17 బంతులు తీసుకొని రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. READ ALSO: CM Revanth Reddy : ప్రతిపక్షంలో ఉన్నా, […] -
Jack Ma: లండన్కు మకాం మార్చడానికి చైనా బిలియనీర్ ప్లాన్.. !
Jack Ma: చైనా బిలియనీర్ ఒకరు లండన్కు మకాం మార్చడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ చైనా బిలియనీర్ ఎవరో తెలుసా.. అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా. ఇటీవల లండన్లో జాక్ మా కుటుంబం ఒక ఆస్తిని కొనుగోలు చేయడంతో, ఈ చైనా బిలియనీర్ కార్యకలాపాలు, ఆయన అంతర్జాతీయ పెట్టుబడులపై మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. మా భార్య కాథీ యింగ్ జాంగ్ 2024లో లండన్లోని నాగరిక బెల్గ్రేవియా జిల్లాలో ఒక మాజీ […]
తాజావార్తలు
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
-
Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!