Ashleigh Gardner Won Belinda Clark Award in Cricket Australia Awards 2024: గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అవార్డులను అందించింది. ఆస్ట్రేలియా బోర్డు అందించే అత్యుత్తమైన అవార్డ్ అయిన ‘అలెన్ బోర్డర్ మెడల్’ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్కు దక్కింది. గతేడాది ఆస్ట్రేలియాకు రెండు ఐసీసీ టైటిళ్లు (ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్, ఐసీసీ వన్డే ప్రపంచకప్) అందించిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు బదులు మార్ష్కు ఈ అవార్డు దక్కడం […]
Ellyse Perry Stuns Fans in Mint Green Dress at Cricket Australia Awards 2024: ఎల్లీస్ పెర్రీ.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆస్ట్రేలియా మహిళా స్టార్ క్రికెటర్ పెర్రీ తన ఆటతోనే కాదు అందంతోనూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాందించుకున్నారు. క్రికెట్లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన పెర్రీకి సోషల్ మీడియాలోనూ యమ క్రేజ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో దాదాపు 1.3 మిలియన్స్ ఫాలోవర్స్ పెర్రీ సొంతం. […]
Mayank Agarwal React on His Health: విమానంలో నీరు అనుకొని యాసిడ్ తాగి తీవ్ర అస్వస్థతకు గురైన కర్ణాటక రంజీ క్రికెట్ జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ సోషల్ మీడియాలో తన ఆరోగ్యంపై స్పందించాడు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, త్వరగా కోలుకుంటున్నానని తెలిపాడు. నేడు కోలుకోవాలని ప్రార్ధనలు చేసిన అందరికీ ధన్యవాదాలు అని మయాంక్ పేర్కొన్నాడు. మయాంక్ చేసిన ఈ పోస్ట్ను క్రికెట్ అభిమానులు చూసి ఆనందం వ్యక్తం చేశారు. త్వరగా కోలుకుని క్రికెట్ […]
Jammu and Kashmir Road Accident: జమ్మూకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికుల వాహనం లోయలో పడి ఎనమిది మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరో ఏడుగురు గాయపడ్డారు. ఉత్తర కశ్మీర్లోని బారాముల్లాలోని బుజ్తలా బొనియార్ ప్రాంతం వద్ద ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. గాయపడిన వారిని స్థానికుల సాయంతో పోలీసులు సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. Also Read: Budget 2024 : యువతకు ఉపాధి, పేదల సామాజిక సంక్షేమం, […]
Coach Brendon McCullum Hits England Playing 11 vs India: ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఆతిథ్య భారత జట్టును ఓడించిన విషయం తెలిసిందే. స్పిన్ అస్రంతో ఇంగ్లండ్ను బోల్తాకొట్టిద్దామనుకున్న రోహిత్ సేనకు షాక్ తగిలింది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లీష్ స్పిన్నర్ టామ్ హార్ట్లీ సూపర్ బౌలింగ్కు భారత్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. దాంతో ఇంగ్లండ్ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. స్పిన్కు అనుకూలించే విశాఖ టెస్టులో కూడా పైచేయి […]
Virat Kohli Brother Vikas Kohli React on mother illness: వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లోని తొలి రెండు టెస్ట్ల నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే. కోహ్లీ తన తల్లి అనారోగ్యం కారణంగా మొదటి రెండు టెస్టుల నుంచి విరామం కోరాడని, మిగిలిన మూడు టెస్టులకు కూడా అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈవార్తలపై విరాట్ కోహ్లీ సోదరుడు […]
CM Revanth Reddy Gave the good news to Kumari Aunty: హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జి దగ్గర స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న ‘కుమారి ఆంటీ’కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. కుమారి ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాత స్థలంలోనే తన వ్యాపారాన్ని కుమారి కొనసాగించ్చుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు. ప్రజాపాలనలో సామాన్యులకి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, త్వరలోనే కుమారి ఫుడ్ స్టాల్ను తాను […]
Former Pakistan PM Imran Khan get 14 year jail in Toshakhana Case: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్కు మరో షాక్ తగిలింది. అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసులో ఇప్పటికే పదేళ్ల శిక్ష పడగా.. తాజాగా తోషఖానా కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. రోజు వ్యవధిలోనే ఇమ్రాన్ ఖాన్కు రెండు కేసులలో జైలు శిక్ష పడడం విశేషం. తోషఖానా కేసులో ఇమ్రాన్ […]
టీమిండియా క్రికెటర్, కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం విమానంలో తన ముందు ఉన్న ద్రవ పదార్థాన్ని మంచి నీళ్లు అనుకుని తాగడంతో.. నోటి, గొంతులో మంటతో ఇబ్బందిపడ్డాడు. దీంతో అతడిని హుటాహుటిన అగర్తలలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మయాంక్కు ఎలాంటి ప్రమాదం లేదని, ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మయాంక్ నేడు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని తెలుస్తోంది. మయాంక్ […]
President Droupadi Murmu Speech in Budget Session 2024: కొత్త పార్లమెంట్ భవనంలో ఇదే తన తొలి ప్రసంగం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. తెలంగాణలో సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోందన్నారు. భారత సంస్కృతి, సభ్యత చైతన్యవంతమైనదని కొనియాడారు. ఆదివాసీ యోధులను స్మరించుకోవడం గర్వకారణం అని, చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలిదేశంగా భారత్ రికార్డు సాధించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 2024 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం అయ్యాయి. […]