పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొని స్వదేశానికి చేరుకున్న రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అస్వస్థతకు గురయ్యారు. పారిస్ నుంచి ఢిల్లీకి వచ్చిన వినేశ్కు ఘనస్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి స్వగ్రామం హరియాణాలోని బలాలికి 13 గంటల పాటు ప్రయాణించి చేరుకున్నారు. బలాలి గ్రామస్థులు ఆమెకు భారీగా లడ్డూలను బహుమతిగా అందజేశారు. అంతేకాదు రూ.21 వేలను కూడా గిప్ట్గా ఇచ్చారు. స్వగ్రామానికి చేరుకున్న సందర్భంగా స్థానికులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. Also Read: Gold Price Today: పండగ వేళ […]
Gold Price in Hyderabad Today: గత నెలలో భారీగా పడిపోయిన బంగారం ధరలు మళ్లీ ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. ఇటీవలి కాలంలో పసిడి ధరలు ఒకరోజు తగ్గితే.. మరోరోజు భారీగా పెరుగుతున్నాయి. భారీగా పెరిగిన తర్వాత స్వల్పంగా మాత్రమే తగ్గుతున్నాయి. శనివారం తులంపై వెయ్యికి పైగా పెరగగా.. పండగ వేళ కాస్త ఊరటనిస్తూ గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. దేశీయంగా నేడు (ఆగష్టు 19) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700గా […]
గాయాల కారణంగా ఆటకు దూరమై.. మళ్లీ జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోసారి ఇదే విషయంపై ఆయన స్పష్టత ఇచ్చారు. భారత క్రికెటర్లు తమ ఫిట్నెస్, ఫామ్ను నిరూపించుకోవాలంటే.. డొమిస్టిక్ అత్యుత్తమ వేదిక అని జై షా పేర్కొన్నారు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి వారికి మాత్రమే కొన్ని మినహాయింపులు ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా రవీంద్ర […]
ఆత్మీయ అనుబంధాలకు ప్రతీకగా నిలిచే ‘రాఖీ’ పండుగను నేడు ప్రపంచవ్యాప్తంగా హిందూవులు సంతోషంగా జరుపుకుంటున్నారు. సోదరీమణులు తన సోదరుల చేతి మణికట్టుకు రాఖీలను కడుతున్నారు. సోదరులు కూడా తమ సోదరీమణులకు బహుమతి ఇచ్చి సంతోషపరుస్తున్నారు. అయితే రాఖీ పండుగ వేళ మహబూబాబాద్లో విషాదం నెలకొంది. సోదరులకు రాఖీ కట్టిన కొద్ది గంటల్లోనే ఓ యువతి ప్రాణాలు విడిచింది. Also Read: Crime News: డెహ్రాడూన్లో దారుణం.. బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం! మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంకు […]
Moradabad Girl Gang Raped in Uttarakhand Bus Stand: ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్ వద్ద ఆగి ఉన్న ఢిల్లీ- డెహ్రాడూన్ బస్సులో 15 ఏళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బస్టాండ్లోని ఓ దుకాణం కాపలాదారు బాలిక దీన స్థితిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆగష్టు 12న చోటుచేసుకున్న ఈ ఘటనపై శనివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. సీసీటీవీ ద్వారా దారుణం చోటుచేసుకున్న ఉత్తరాఖండ్ […]
Actress Celina Jaitly React on Kolkata Doctor Rape: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఆగష్టు 8న 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటన మొత్తం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ హత్యాచార ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై ఇప్పటికే ఆలియా భట్, సారా అలీ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్ స్పందించగా.. తాజాగా సెలీనా జెట్లీ స్పందిస్తూ తాను […]
India Schedule For U19 Women’s T20 World Cup 2025: మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025 షెడ్యూల్ను ఐసీసీ ఆదివారం ప్రకటించింది. ఈ టోర్నమెంట్ 2025 జనవరి 18న మలేసియాలో ఆరంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 2న జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన తొలి మ్యాచ్లో వెస్టిండీస్తో తలపడనుంది. 2023లో జరిగిన మొదటి అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించి భారత్ కప్ గెలుచుకుంది. మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025లో […]
Raksha Bandhan 2024 Good Timings: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ ‘రక్షాబంధన్’. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలోని శుక్లపక్ష పౌర్ణమి నాడు రక్షాబంధన్ పండగను జరుపుకొంటారు. ఈ ఏడాది సోమవారం (ఆగస్టు 19) రక్షాబంధన్ పండుగ వచ్చింది. ఈ రోజున సోదరీమణులు తన సోదరుల చేతి మణికట్టుకు రాఖీలను కడతారు. సోదరులు కూడా సోదరీమణులకు నిత్యం రక్షణగా ఉంటానని హామీ ఇస్తూ.. బహుమతి కూడా ఇస్తారు. నేడు రాఖీ కట్టడానికి సరైన సమయం ఏంటో […]
Balali Villagers Gives 21 Thousand to Vinesh Phogat: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ స్వదేశంకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ విమానాశ్రయంలో భారీఎత్తున అభిమానులు ఆమెకు వెల్కమ్ చెప్పారు. భారత రెజ్లర్లు బజ్రంగ్ పునియా, సాక్షి మలిక్లు వినేశ్ను స్వాగతించిన అనంతరం తనతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అభిమానులకు అభివాదం చేస్తూ సాగిన వినేశ్ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక తన స్వగ్రామం హరియాణాలోని బలాలిలో కూడా ఘనస్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి […]
Road Accident in UP: ఉత్తర్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బులంద్షహర్ జిల్లాలో వ్యానును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో 27 మందికి గాయాలయ్యాయి. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అదనుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. Also Read: Pat Cummins-Olympics: నాకు ఒలింపిక్స్లో ఆడాలనుంది: కమిన్స్ ఆదివారం బుదౌన్-మీరట్ రాష్ట్ర రహదారిపై ఈ ప్రమాదం […]