టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. నటి చాందినీ రావుతో సందీప్ ఎంగేజ్మెంట్ సోమవారం గ్రాండ్గా జరిగింది. నిశ్చితార్థంకు సంబంధించిన ఫోటోలను సందీప్ తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సందీప్-చాందిని ఎంగేజ్మెంట్ విశాఖపట్నంలో జరిగినట్టు సమాచారం. డిసెంబర్ మొదటి వారంలో ఈ జంట పెళ్లి జరగనున్నట్లు తెలిసింది. సందీప్ రాజ్ షార్ట్ ఫిల్మ్స్తో నటుడు, దర్శకుడిగా కెరీర్ ఆరంభించారు. ఎన్నో మంచి షార్ట్ ఫిల్మ్స్ […]
గుజరాత్లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్లోని ధోల్కాలో ఓ 35 ఏళ్ల వ్యక్తి తన భార్య ఆమె సొంత సోదరుడితో లైంగిక సంబంధం కలిగి ఉందని తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నవంబర్ 7న జరగగా.. మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కుమారుడి జేబులో దొరికిన సూసైడ్ నోట్తో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడు వివాహం చేసుకున్న మహిళకు గతంలోనే నలుగురు వ్యక్తులతో వివాహం […]
ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. ఐపీఎల్ మెగా వేలంకు ముందు ప్రాంఛైజీలు తమ రిటైన్ లిస్టును ప్రకటించిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఫ్రాంచైజీ నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బయటికొచ్చేశాడు. రాహుల్ను రిటైన్ చేసుకోవడానికి ఎల్ఎస్జీ ఆసక్తి చూపినా.. అతడు అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. గత సీజన్లో ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయెంకా మైదనంలోనే ఆగ్రహం వ్యక్తం చేయడంతో […]
టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ అమ్మాయిగా మారాడు. 23 ఏళ్ల ఆర్యన్ బంగర్.. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకున్నాడు. ఆర్యన్ తన పేరును ‘అనయ బంగర్’గా మార్చుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా తెలిపాడు. తన 10 నెలల హార్మోన్ల పరివర్తన ప్రయాణాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అందులో తాను అబ్బాయి నుండి అమ్మాయిగా ఎలా మారాడో చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనయ బంగర్ […]
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య టోర్నీ జరగనుంది. కరాచీ, లాహోర్, రావల్పిండి నగరాల్లో మొత్తం 15 మ్యాచ్లు జరగనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ను ఐసీసీ ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే పీసీబీ షెడ్యూల్ను సిద్ధం చేసి ఐసీసీకి పంపగా.. బీసీసీఐ కారణంగా డేట్స్ ఇంకా విడుదల కాలేదు. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం కొనసాగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం… పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయంపైనే […]
డైరెక్టర్ రామ్గోపాల్ వర్మకు షాక్ తగిలింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై కేసు నమోదైంది. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆర్జీవీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ.. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. రామలింగం ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసారు. ఏపీ రాష్ట్ర రాజకీయాలను ఆధారంగా చేసుకుని.. రామ్గోపాల్ వర్మ […]
ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక ఏడాదికి రూ.43,402 కోట్లతో బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిదని మంత్రి పేర్కొన్నారు. 62 శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిందని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. ‘ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నెముక. రైతు అభ్యున్నతే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. […]
పెళ్లిళ్ల సీజన్ వేళ మగువలకు శుభవార్త. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.550.. 24 క్యారెట్లపై రూ.600 తగ్గింది. బులియన్ మార్కెట్లో సోమవారం (నవంబర్ 11) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,200గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,760గా నమోదైంది. మరోవైపు వెండి ధర కూడా తగ్గింది. గత రెండు రోజులు స్థిరంగా ఉన్న వెండి.. నేడు రూ.1000 తగ్గింది. బులియన్ మార్కెట్లో కిలో […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆరంభం అయ్యాయి. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను కాసేపటి క్రితం ప్రవేశపెట్టారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించారు. బడ్జెట్లో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లుగా పేర్కొన్నారు. 10 గంటల 7 నిమిషాలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైంది. అంతకుముందు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో కేబినెట్ భేటీ ముగిసింది. రాష్ట్ర బడ్జెట్కు మంత్రివర్గం […]