ఐపీఎల్ 2025 మెగా వేలంకు సమయం సమీపిస్తోంది. నవంబర్ 24-25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం జరగనుంది. మెగా వేలానికి 1574 మంది ప్లేయర్స్ తమ పేర్లను నమోదు చేసుకోగా.. 574 మందిని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి 10 ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇండియన్ స్టార్స్ రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లు వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఐపీఎల్ 2025 మెగా వేలంకు సమయం ఆసన్నమైన […]
మరో కొన్ని గంటల్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ఆరంభం కానుంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ కోసం జట్లు నెట్స్లో చెమటోడ్చుతున్నాయి. పెర్త్ టెస్టుకు ముందు ఆస్ట్రేలియా క్రికెటర్లు పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, నాథన్ లైయన్, మిచెల్ మార్ష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఒకవేళ ఆస్ట్రేలియా జట్టును ఎంపిక చేసే అవకాశం వస్తే.. టీమిండియా నుంచి ఎవరిని ఎంచుకుంటావు? అని కమిన్స్ను […]
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘షావోమీ’కి చెందిన సబ్బ్రాండ్ రెడ్మీ.. బడ్జెట్ ధరలో సూపర్ 5జీ మొబైల్ను లాంచ్ చేసింది. ఏ సిరీస్లో ‘రెడ్మీ ఏ4’ 5జీని ఈరోజు భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. ఏ సిరీస్లో లాంచ్ అయిన మొదటి 5జీ స్మార్ట్ఫోన్ ఇదే కావడం విశేషం. స్నాప్డ్రాగన్ 4ఎస్ జన్2 ప్రాసెసర్తో వచ్చిన మొట్టమొదటి ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్ ఇదే. రెడ్మీ ఏ4 ధర రూ.8,499లే అయినా.. 50 ఎంపీ కెమెరా, […]
ఆస్ట్రేలియా, భారత్ టీమ్స్ మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. ఈ ట్రోఫీ కోసం కాస్త ముందుగానే ఆసీస్ చేరుకున్న టీమిండియా.. ముమ్మర ప్రాక్టీస్ చేస్తోంది. ప్రస్తుతం ఆసీస్ గడ్డపై ఉన్న భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైరల్గా మారింది. ఈ పోస్టుతో అభిమానులు కొందరు గందరగోళంకు గురయ్యారు. ఈ పోస్ట్ దుస్తుల బ్రాండ్ ‘రాన్’ గురించే అయినా.. తొలి లైన్లలో వాడిన […]
‘షావోమీ’ ఫోన్లలో రెడ్మీ నోట్ సిరీస్కు సెపరేట్ ఫ్యాన్బేస్ ఉంది. ఇప్పటి వరకు రెడ్మీ నోట్ సిరీస్లో రిలీజైన వాటిలో చాలా స్మార్ట్ఫోన్లు టెక్ ప్రియులను అలరించాయి. ఇందుకు కారణం బడ్జెట్ ధరలో అద్భుతమైన ఫీచర్లు ఉండడమే. ఇప్పుడు ఈ నోట్ సిరీస్లో తదుపరి ఫోన్లు భారత మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇప్పటికే చైనాలో రిలీజ్ అయిన ‘రెడ్మీ నోట్ 14’ సిరీస్ వచ్చే నెలలో భారత్లో అందుబాటులోకి రానున్నాయి. రెడ్మీ నోట్ 14 సిరీస్ సెప్టెంబర్లో చైనాలో […]
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియా, భారత్ టీమ్స్ పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ఆడనున్నాయి. కుమారుడు పుట్టిన కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. రోహిత్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా భారత జట్టును నడిపించనున్నాడు. మొదటి టెస్టులో ఆడే తుది జట్టుపై బుమ్రా ఇప్పటికే ఓ అంచనాకు వచ్చాడని తెలుస్తోంది. రోహిత్ శర్మ జట్టుకు […]
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం భారత్ కంగారూ గడ్డపై అడుగు పెట్టింది. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. శుక్రవారం పెర్త్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉదయం 7.50కు ఆరంభమవుతుంది. మొదటి టెస్టులోనే గెలిచి.. సిరీస్లో ఆధిక్యం సాధించాలని టీమిండియా చూస్తోంది. ఇందుకోసం భారత ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంగళవారం టీమిండియా ప్లేయర్స్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశారు. విరాట్ కోహ్లీ, రిషబ్ […]
కార్తిక మాసం శుభవేళ.. రోజుకో కల్యాణం, వాహనసేవ, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలతో ‘కోటి దీపోత్సవం’ దిగ్విజయంగా కొనసాగుతోంది. కోటి దీపోత్సవం వేళ హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం శివనామస్మరణతో మార్మోగిపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. దీపాల పండుగలో పాల్గొని ఈ లోకాన్నే మరిచేలా పునీతులవుతున్నారు. భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవం 2024లో ఇప్పటికే 11 రోజులు విజయవంతంగా ముగిసాయి. కోటి దీపోత్సవంలో 12వ రోజు కార్యక్రమాలకు భక్తి […]
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. మరలా పెరుగుతూ కొనుగోలు దారులకు భారీ షాకిస్తున్నాయి. గోల్డ్ రేట్స్ వరుసగా మూడోరోజు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నేడు రూ.500 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.550 పెరిగింది. బులియన్ మార్కెట్లో బుధవారం (నవంబర్ 20) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,150గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,620గా ఉంది. గత రెండు రోజుల్లో 22 క్యారెట్లపై 600, […]
స్పెయిన్ బుల్, టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కెరీర్ ముగిసింది. డేవిస్ కప్ 2024లో నెదర్లాండ్స్ చేతిలో స్పెయిన్ 2-1 తేడాతో ఓటమిపాలవ్వడంతో రఫా తన కెరీర్ను ముగించాడు. ముందుగా సింగిల్స్లో ఓడగా.. ఇప్పుడు నెదర్లాండ్స్ జట్టు ఓడిపోవడంతో నాదల్కు ఆడే ఛాన్స్ దొరకలేదు. డేవిస్ కప్తో ఆటకు వీడ్కోలు పలుకుతానని గత అక్టోబర్లోనే రఫా ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు దశాబ్దాలకు పైగా టెన్నిస్లో అద్వితీయ విజయాలు సాధించిన నాదల్.. తన పేరిట ఎన్నో రికార్డులు […]