జూలై 17 నుండి 23 వరకు 22 MMTS (మల్టీ-మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్) రైళ్లు రద్దు కానుండటంతో హైదరాబాద్లోని ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. సికింద్రాబాద్ -సనత్నగర్ స్టేషన్లలో ప్రస్తుతం నిర్వహణ పనులు జరుగుతున్నందున, ఈ రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు... breaking news, latest news, telugu news, big news, mmts trains
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పథకం వర్తిస్తుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. కలెక్టర్ బాదావత్ సంతోష్తో కలిసి ఆయన శనివారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. breaking news, latest news, telugu news, balka suman, mission bhageeratha, brs,
కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల లోని కేజీఆర్ గార్డెన్ లో చేవెళ్ల, వికారాబాద్, పరిగి ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ఆనంద్, మహేశ్వర్ రెడ్డి లతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడి మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పై వివక్షత చూపుతుందని అన్నారు. పాలమూరు- రంగారెడ్డి తాగు, సాగునీటి ప్రాజెక్టు కు పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా వ్యవరించిందని చెప్పారు. breaking news, latest news, telugu news, mp…
సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది... న్యూ బోయిన్పల్లి లోని నూతన్ కాలనీలో భార్యను భర్త అతి దారుణంగా కత్తి తో నరికి చంపాడు.. గత కొద్దికాలం భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ కారణంగా.. భార్య ఝాన్సీ లక్ష్మి పై భర్త సత్యనారాయణ పగను పెంచుకున్నాడు. breaking news, latest news, telugu news, crime news,
కేసీఆర్ రైతులకు ఇచ్చిన వాగ్దానాలు నీళ్ళ మూటలు అని తేలిపోయిందన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి. లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదని, ఉచిత ఎరువులు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. విద్యుత్ కొనుగోళ్ల పై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. breaking news, latest news, telugu news, premendar reddy, bjp,
రజాకర్ మూవీ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో.. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. జలవిహార్ లో పోస్టర్ లాంచింగ్ ఈవెంట్ జరిగింది. breaking news, latest news, telugu news, bandi sanjay, razakar movie
మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ నేతలపై నిప్పుల చెరిగారు. కాంగ్రెస్ నాయకులు కుడితిలో పడ్డ ఎలుకల్లా కొట్టుకుంటున్నారని, రైతులకు 3 గంటల కరెంట్ చాలని పీసీసీ చీఫ్ రేవంత్ స్వయంగా మాట్లాడారని, రైతుల పట్ల కాంగ్రెస్ తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకుందని ఆయన మండిపడ్డారు. breaking news, latest news, telugu news, harish rao, brs, congress, revanth reddy,