రాహుల్ గాంధీపై కేటీఆర్ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పై విమర్శలు చేసే స్థాయి కేటీఆర్ కు లేదని, రాహుల్ గాంధీనీ అనేముందు .breaking news, latest news, telugu news, ponguleti srinivas reddy, minsiter ktr, rahul gandhi
తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలకు సన్నద్ధమవుతోంది, ఇది ఆగస్టు రెండో వారంలో జరిగే అవకాశం ఉంది. ఈ సెషన్లో కొత్త బిల్లులు ఏవీ ప్రవేశపెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, ప్రతి ఆరు నెలలకోసారి అసెంబ్లీని సమావేశపరచాలనే రాజ్యాంగ నిబంధనకు లోబడి సమావేశాలు జరుగనున్నట్లు తెలుస్తోంది. breaking news, latest news, telugu news, telangana assembly sessions
నిజామబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ రైతు వేదిక వద్ద రైతులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. breaking news, latest news, telugu news, vemula prashanth reddy, mp arvind, bjp, brs
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ నగర పోలీసు పరిధిలోని వెస్ట్ జోన్ పరిధిలోని కెబిఆర్ నేషనల్ పార్క్ ఇతర కీలక ప్రాంతాలను కవర్ చేసే 264 సీసీటీవీలను శనివారం ప్రారంభించారు. వెస్ట్ జోన్ పోలీసులు ప్రోయాక్టివ్ కమ్యూనిటీ సభ్యుల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును రూ.1.40 కోట్లతో పూర్తి చేశారు. cv anand, breaking news, latest news, telugu news, big news,
హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన చికోటి ప్రవీణ్ పై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. దర్శనం కోసం వెళ్తున్న చీకోటి ప్రవీణ్ ని అడ్డగించిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చీకోటి ప్రవీణ్ కి సంబందించిన ప్రైవేట్ గన్ మెన్ ల నుండి గన్ లను లాక్కున్నారు. చికోటీ ప్రవీణ్ ప్రైవేట్ సెక్యూరిటీ గన్ లను తీసుకెళ్లారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. breaking news, latest news, telugu news,…
మంత్రి కేటీఆర్ గొప్ప మానవత్వం చాటుకున్నారు. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. Breaking news, latest news, telugu news, minister ktr, brs
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో ఎంపీ అరవింద్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్లు భవనాల శాఖలో 5221 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. నాలుగేళ్లలో డబుల్ బిల్లింగ్ ద్వారా మంత్రి ప్రశాంత్ రెడ్డి నిధులను నొక్కేశారని ఆయన మండిపడ్డారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 318 కోట్ల స్కామ్ జరిగిందని, 51 పనుల్లో 33 పనులు తన సొంత సెగ్మెంట్ బాల్కొండ లోనే చేపట్టారు మంత్రి అని ఆయన వ్యాఖ్యానించారు. breaking news, latest news, telugu news, mp arvind, telugu…