గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. కూరగాయలు తీసుకోవడం మానేసిన వారు లేదా పచ్చి కూరగాయలను ఇష్టపడని వారు వాటి రసాన్ని తాగవచ్చు. ఇప్పుడు ఈ కథనంలో మధుమేహం నుండి కొలెస్ట్రాల్ వరకు అనేక వ్యాధులను నియంత్రించడంలో సహాయపడే కొన్ని జ్యూస్ల గురించి మీకు చెప్పబోతున్నాం. telugu news, health tips, telugu health tips, fitness, life style,
రుతుపవనాలు మండే వేసవి వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, ఇది అనేక అంటువ్యాధులు మరియు అనారోగ్యాలను కూడా తెస్తుంది. ఉదాహరణకు, ఈ సమయంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు సర్వసాధారణం. ఈస్ట్ ఇన్ఫెక్షన్ల గురించి మీరు తెలుసుకోవలసిన నాలుగు సాధారణ అపోహలు: telugu health tips, telugu news, fitness, health tips in telugu, monsoon
హైదరాబాద్ లో లాల్ దర్వాజ బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. లాల్ దర్వాజ భక్తజన సంద్రంగా మారింది. సింహవాహిని మహంకాళి ఆలయం, అక్కన్న మాదన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. చార్మినార్ వద్దకు అంబారిపై వచ్చిన శ్రీ అక్కన మాదన్న మహంకాళి అమ్మవారి ఘటం ఊరేగింపు కు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు.. breaking news, latest news, telugu news, big news, Lal Darwaza Rangam, bonalu 2023
మిడ్ మానేరు నుండి లోయర్ మానేరు డ్యామ్ దిగువకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు కలిసి నీటిని విడుదల చేశారు రాష్ట్ర బీసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎంఎండీకి 2,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా, నాలుగు వరద గేట్లను ఎత్తి 5,500 క్యూసెక్కుల నీటిని లోయర్ మానేర్ డ్యామ్లోకి వదులుతున్నారు. breaking news, latest news, telugu news, big news, gangula kamalakar, mid manair
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన వరంగల్ జిల్లాలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, revanth reddy, errabelli dayakar rao, brs, congress
ఖమ్మం జిల్లా ఏర్రుపాలేం మండలం రాజుదేవరపాడులో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీపై breaking news, latest news, telugu news, congress, bhatti vikramarka, minister ktr
ప్రకృతి, తెలంగాణ సంస్కృతి అద్భుతమైన మేళవింపుతో క్లీన్ అండ్ గ్రీన్ చారిత్రాత్మక నగరమైన సిద్దిపేటలో జరిగే 5కే, 10కే, హాఫ్ మారథాన్ రన్లో పాల్గొనేందుకు రన్నర్లు, ఫిట్నెస్ ఔత్సాహికులు అందరూ రావాలని తెలంగాణ ఆరోగ్య, ఆర్థిక మంత్రి టీ హరీష్ రావు సోమవారం పిలుపునిచ్చారు. breaking news, latest news, telugu news, big news, harish rao, siddipeta marathon
విద్యార్థులలో సామాజిక-భావోద్వేగ నైపుణ్యాలను పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. breaking news, latest news, telugu news, sabitha indra reddy, big news,