చిరంజీవి కరెక్టా? లేక పవన్ కళ్యాణ్ కరెక్టా..? వాళ్ళిద్దరిలో ఎవరు నిజం చెప్పారు? ఎవరిది అబద్దం?…….ఏం… తమాషా చేస్తున్నారా? ఏంటా పిచ్చి ప్రశ్నలు, మెగా బ్రదర్స్ గురించి అలాంటి క్వశ్చన్స్ వేయడానికి మీకెంత ధైర్యం అని అనుకుంటున్నారా? జస్ట్ వెయిట్… అక్కడికే వస్తున్నాం. అ,సు చిరంజీవి, పవన్లో ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు అబద్దమాడుతున్నారన్న ప్రశ్నల బ్యాక్గ్రౌండ్ వేరే ఉంది. లెట్స్ వాచ్. అన్నేమో….. సాదరంగా ఆహ్వానించారని చెబుతారు, తమ్ముడేమో… అవమానించారని అంటారు. ఏది నిజం? ఇద్దరిలో […]
తెలంగాణలో బలహీన వర్గాల (BC) కోసం 42% రిజర్వేషన్ల జారీపై హైకోర్టులో జరుగుతున్న విచారణ సోమవారం వరకు వాయిదా పడింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాబోయే నియామకాల నేపథ్యంలో హైకోర్టు ఈ విషయాన్ని సీరియస్గా పరిశీలిస్తోంది.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా భావించాలా? ఆ విషయమై పార్టీ, ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తమ రెండేళ్ళ పరిపాలన తర్వాత జరగబోతున్న ఎలక్షన్స్కు అధికార పార్టీ ఏ రూపంలో సిద్ధమవుతోంది? ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు కలిసొచ్చేవి, వ్యతిరేక అంశాలేంటి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. లోకల్ బాడీస్ ఎన్నికల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి […]
తెలంగాణలో బలహీన వర్గాల (BC) కోసం 42% రిజర్వేషన్ల జారీపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిందని ఆయన తెలిపారు.
హైదరాబాద్లో కనెక్టివిటీని బలోపేతం చేయడం, పరిశ్రమలు, ఐటీ హబ్లు , ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి దోహదం చేయడం లక్ష్యంగా రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ నిర్మాణానికి శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదల తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదల అయింది. సెప్టెంబర్ 29 (సోమవారం)వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ విచారణలు ప్రారంభం కానున్నాయి. అయితే, 29వ తేదీన పార్టీ మారిన ఎమ్మెల్యేల అడ్వకేట్లతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫిర్యాదుదారుల అడ్వకేట్లతో వాదిస్తారు. ఇక, అక్టోబర్ 1వ తేదీన ఫిర్యాదుదారు అడ్వకేట్స్ తో పాటు పార్టీ మారిన లాయర్లతో వాదిస్తారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకి […]
తెలంగాణ భవన్లో కొడంగల్ నియోజకవర్గ నాయకుల జాయినింగ్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
బలహీన వర్గాల రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనకడుగు వేయదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు.