ఇటీవల దేశంలో జరిగిన 5 రాష్రాల ఎన్నికలకు నేడు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఉదయం 8 గంటలకే ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. 4 రాష్ట్రాల్లో బీజేపీ ముందంజలో ఉండగా, ఆప్ ఒక రాష్ట్రంలో ముందంజలో ఉంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతవడం ఆశ్చర్యం కలిగించే విషయం. గత ఎన్నికల్లో పంజాబ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని కూడా చేజార్చకున్నట్లు కనిపిస్తోంది. పంజాబ్లో ఆప్ […]
దేశంతో ఎంతో ఉత్కంఠ ఎదురుచూస్తున్న ఫలితాలు వెలువడుతున్నాయి. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అయితే 4 రాష్ట్రాల్లోనూ బీజేపీ ముందంజలో ఉంది. గత ఎన్నికల్లో పంజాబ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అక్కడ పట్టుకోల్పోవడంతో కాంగ్రెస్ పెద్దలు గందరగోళంలో పడిపోయారు. పంజాబ్ లో ఆప్ ముందుంజలో దూసుకుపోతోంది. ఉత్తరఖండ్లో కూడా బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అయితే ఈ సందర్భంగా బీజేపీ ఉత్తరాఖండ్ ఇంచార్జ్, కేంద్ర […]
BJP Lead In 5 Assembly Elections 2022. Congress Lost Punjab Also. Sad News for Congress High Command. ఈ ఎన్నికలతోనైనా తమ సత్తా చాటుదామనుకున్న కాంగ్రెస్ నేతల ఆశలు అడియాశలైనట్లే కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలల నుంచి బీజేపీ, కాంగ్రెస్ జాతీయ స్థాయి నేతలు మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల ప్రచారం ప్రత్యర్థులపై […]
BJP Lead in Goa Assembly Elections 2022. 14 Congress MLA Candidates also Lead. Camp Politics Starts at Goa Congress. దేశమంతా ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్ 5 రాష్ట్రాల ఫలితాలు వెలువడుతున్నాయి. 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అయితే గత పంజాబ్ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఈ సారి పంజాబ్ను కూడా చేజార్చకుంటున్నట్లు కనిపిస్తోంది. పంజాబ్ బీజేపీ అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. అయితే గోవాలో […]
Assembly Elections 2022 war between BJP and Congress. BJP Candidates Lead In Goa Elections. ఇటీవల దేశంలో జరిగిన 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి. అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభమైన నాటి నుంచి 5 రాష్ట్రాల ఫలితాలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే యూపీలో బీజేపీ అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. యూపీలో మ్యాజిక్ ఫిగర్ 202 కు బీజేపీ అభ్యర్థులు 205 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇది చూస్తుంటే […]
TRS MLA Jeevan Reddy Countered to BJP and Congress Leaders statements. తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగునున్నాయి. అయితే రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. దీనిపై ప్రతిపక్ష నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే ప్రకటన మాత్రమే చేశారు.. ఇంకా నోటిఫికేషన్లు ఇవ్వలేదని.. సంబరాలు చేసుకుంటున్నవారికి పిచ్చి ముదిరిందంటూ వ్యాఖ్యానించారు. […]
TDLP Leader Gorantla Butchaiah Chowdary held protest rally at Secretariat to Assembly. ఏపీ ఆసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల్ని ముఖ్యమంత్రి మోసగించారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన చేపట్టారు. కాంట్రాక్టు ఉద్యోగుల్ని వెంటనే రెగ్యులరైజ్ చేసి ఖాళీలను భర్తీ చేయాలంటూ నినాదాలు చేశారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి నిరసన ర్యాలీని టీడీఎల్పీ ఉప నేత […]
BJP is leading in the 2022 Uttar Pradesh Assembly elections. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటిండ్ ఉదయం 8 గంటలకు మొదలైంది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్పైనే అందరి దృష్టి ఉంది. గత ఎన్నికల్లో యూపీలో సత్తా చాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఈ సారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాతో ఉంది. అందుకు అనుగుణంగా ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. యూపీలో 403 స్థానాలకు […]
Balloons sales girl turned model in over night కొన్ని కొన్ని సార్లు జీవితం ఏవిధంగా మలుపు తిరుగుతుందో తెలియదు. తినడానికి తిండిలేకపోయినా.. ఒక్కరోజులోనే అదృష్టం వరించి స్టార్లుగా మారిన వారు చాలా మందే ఉన్నారు. ఇటీవల మమ్మికా అనే ఓ దినసరి కూలీని ఓ ఫోటో గ్రాఫర్ గుర్తించి.. ఆయనకు సూటు బూటు వేసి ఫోటోలో తీయడంతో ఒక్క రాత్రిలోనే మోడల్గా మారిపోయాడు. అయితే ఇప్పుడు ఓ యువతి తలరాతను ఓ ఫోటో గ్రాఫర్ […]
Temperatures in AP have been rising since the beginning of summer వేసవి కాలం కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. ఆదిలోనే భానుడు భగభగ మంటున్నాడు. మొన్నటి వరకు శీతాకాలం పిల్లగాలులతో సేదతీరిన ప్రజలు ఇప్పుడు రుద్ర రూపం ఎత్తబోతున్న సూర్యుడి ప్రతాపాగ్ని జ్వాలలకు చెమటలు కక్కనున్నారు. అయితే ఎండాకాలం ప్రారంభంలోనే ఏపీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గరిష్టంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో 34 డిగ్రీలకు వరకు నమోదవుతోంది. […]