Maharashtra Politics : శివసేన నీదా నాదా.. ఉత్కంఠగా మారిన ఈసీ నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Former Chief Minister Uddhav Thackeray Team Plea at Supreme Court over EC Order.
మహారాష్ట్రలో మళ్లీ రాజకీయం వేడెక్కుతోంది. మొన్నటివరకు ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేన రెబల్ ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా ఉద్ధవ్ థాక్రేపై అవిశ్వాసం ప్రవేశపెట్టారు. దీంతో తన పార్టీ ఎమ్మెల్యేలే తను మోసం చేశారంటూ ఉద్ధవ్ థాక్రే సీఎం పదవికి రాజీనామా చేయడం.. అనంతరం నాటకీయపరిణాల మధ్య ఏక్నాథ్ షిండే సీఎం కూర్చీలో కూర్చోవడం జరిగిపోయింది. అయితే ఇక్కడితో మహారాష్ట్ర రాజకీయాలు కొలిక్కి వచ్చాయనుకుంటే ఇప్పుడు తెరపైకి మరో ఆంశం వచ్చి మహారాష్ట్ర రాజకీయాల్లో సెగలు రేపుతోంది. ఇప్పుడు ఏక్నాథ్ షిండే వర్గం ఓ వైపు శివసేన పార్టీ మాదని చెబుతుంటే.. కాదు మాదేనని థాక్రే వర్గం నేతుల ఉద్ఘాటిస్తున్నారు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఈ విషయం కాస్త సుప్రీం కోర్టుకు చేరడంతో.. శివసేన ఎవరిదనే విషయాన్ని తేల్చేందుకు సరైన ఆధారాలు సమర్పించాలని ఇటీవల ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని ఉద్ధవ్ థాక్రే వర్గం కోరింది. అంతేకాకుండా.. ఎమ్మెల్యేల అనర్హత విషయం తేలే వరకు నిజమైన శివసేన ఎవరిదనే అంశంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోలేదని పిటిషన్లో థాక్రే వర్గం వెల్లడించింది. షిండే వర్గం అక్రమంగా తమకు ఎక్కువ మద్దతు ఉందంటూ ఆసత్య ప్రచారాలు చేస్తోందని థాక్రే వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు, ఇతర అంశాలు పెండింగ్లో ఉన్న క్రమంలో ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం సరికాదని కోరింది థాక్రే వర్గం.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!