Telangnaa IT Minister KTR Got Grand Welcome At America Tour. మంత్రి కే తారకరామారావు కి అమెరికాలో ఘనస్వాగతం లభించింది. తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో అమెరికాలో మంత్రి కే. తారకరామారావు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరానికి చేరుకున్న మంత్రికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎన్నారైలు భారీగా ఘనస్వాగతం పలికారు. ఎయిర్పోర్టులో మంత్రి […]
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (93) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఉదయం హైదరాబాద్లోని సీపీఎం కార్యాలయం వద్ద మల్లు స్వరాజ్యం పార్థివదేశాన్ని సందర్శనార్థం ఉంచారు. ఇప్పటికే పలువురు నేతలు మల్లు స్వరాజ్యంకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. మేమంతా […]
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయలో శివకల్యాణ మహోత్సవములు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి 5 రోజుల పాటు శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఉత్సవాలు జరుగనున్నాయి. రేపు అభిజిత్ లగ్న ముహూర్తమున వేదమూర్తుల మంత్రోచ్ఛరణల మధ్య శ్రీ పార్వతీరాజరాజేశ్వర స్వామి వార్ల దివ్య కల్యాణోత్సవం కన్నుల పండువగా జరుగనుంది. స్వామి వారిని దర్శించుకునేందకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేములవాడకు చేరుకుంటున్నారు. అయితే 23 తేదీన పట్టణ పుర […]
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (93) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ప్రజల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని నేటి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం ఎంబీ భవన్లో ఉంచనున్నారు. తరువాత నల్లగొండకు తీసుకెళ్లి, మధ్యాహ్నం ఒంటి గంట వరకు పార్టీ కార్యాలయంలో నివాళి […]
మేషం :- ఉద్యోగస్తులకు శ్రమ పనిభారం అధికమైన మున్ముందు సత్ఫలితాలు ఉంటాయి. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత అవసరం. పరిశోధనాత్మక విషయాలపై ఆశక్తి చూపుతారు. బిల్డింగ్ కాంట్రాక్టర్లకు తాపి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వృషభం :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ ఏకాగ్రత చాలా అవసరం. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు […]
నేడు ఇంఫాల్కు కేంద్రమంత్రులు నిర్మలాసీతారామన్, కిరణ్ రిజుజులు వెళ్లనున్నారు. నేడు ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్. ఫైనల్లో డెన్మార్క్ షట్లర్ విక్టర్ ఏక్సెల్సన్తో లక్ష్యసేన్ తలపడనున్నారు. నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఏప్రిల్, మే జూన్ నెలలకు సంబంధించిన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను లక్కీ డిప్ విధానంలో విడుదల చేయనున్నారు. నేటి నుంచి మళ్లీ జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు […]
మార్చి 18 నుంచి 20 వరకు మొత్తం 36 ఎంఎంటీఎస్ సర్వీసులు నడపబడవని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు తెలియజేసింది. లింగంపల్లి-హైదరాబాద్ మధ్య తొమ్మిది సర్వీసులు రైలు నెం. 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47138, 47139 మరియు 47140, రద్దు చేసినట్లు వెల్లడించింది. అంతేకాకుండా హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో తొమ్మిది సర్వీసులు – 447105,147109,47110, 47111, 47112, 47114, 47116, 47118 మరియు 47120 రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సర్వీసుల రద్దులో లింగంపల్లి-ఫలక్నుమాలో […]
MLA Raja Singh Fired on IT Minister KTR. మంత్రి కేటీఆర్ నేడు కరీంనగర్లో పర్యటిస్తూ బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ స్పందిస్తూ.. కేటీఆర్ ఇవాళ సభలో మాట్లాడుతూ బండి సంజయ్..దమ్ముంటే కరీంనగర్ మంత్రి గంగుల పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరిండు.. అవినీతి, అక్రమాలతో బలిసి కొట్టుకుంటున్న గంగుల కమలాకర్ పై పోటీ చేయడానికి బండి సంజయ్ ఎందుకు? బీజేపీలో సామాన్య కార్యకర్త చాలు అని […]
Nizamabad MLC Kalvakuntla Kavitha Says Holi Wishes To Telangana People. హోలి పండుగను పురస్కరించుకొని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగను చిన్నా పెద్దా తేడా లేకుండా ఎంతో సంతోషంగా జరుపుకుంటారని ఆమె అన్నారు. ఈ హోలీ పండుగలో న్యాచురల్ కలర్స్నే వాడండి అని ఆమె సూచించారు. అంతేకాకుండా ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా నిండు చెరువలు మత్తెడు దునుకుతున్నాయని ఆమె అన్నారు. ఆనందంగా రైతులు, పెద్దలు, యువకులు, […]
BJP MLA Raja Singh Criticized TRS Leaders. కేంద్రం కోటాలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, బీజేపీ నిరుద్యోగులను నిండా ముంచుతున్నారనే ఆరోపణలతో టీఆర్ఎస్ మరో పచ్చి అబద్దానికి తెరలేపారన్నారు. గత ఏడేళ్లుగా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా 700 మంది నిరుద్యోగుల చావుకు కారణమైన కేసీఆర్ ప్రభుత్వమని, ఇయ్యాల 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉండగా… 80 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తానని చెబుతూ అదేదో ఘన కార్యంగా చెప్పుకోవడం […]