Eyebrow Coding: సమాచారాన్ని చేరవేయడానికి భాష ఒక ప్రాథమిక సాధనం. ఆలోచనలు, భావాలు, వాస్తవాలను మాటలు, లిఖితపూర్వకంగా వ్యక్త పరుస్తాం. అంతేకాదు.. సంజ్ఞల ద్వారా సైతం మాట్లాడొచ్చు. సంజ్ఞల ద్వారా భావాలను వ్యక్త పర్చడంలో ఇద్దరు చిచ్చర పిడుగులు ఆరితేరారు. ఈ ఇద్దరు విద్యార్థినుల మధ్య ఒక్క మాట కూడా వినిపించదు. పెదవులు కదలవు. అయినప్పటికీ సమాచార మార్పిడి మాత్రం అద్భుతంగా జరుగుతుంది. ఒకరు కనుబొమ్మలను కదిలిస్తే చాలు.. మరొకరు ఆ సంకేతాన్ని క్షణాల్లో అర్థం చేసుకుని పేపర్పై వాక్యాలుగా రాసేస్తారు. ఇది ‘ఐబ్రో…
Mahabubnagar: మహబూబ్నగర్ జిల్లాలో బాల్య ప్రేమ వ్యవహారం కలకలం రేపింది. జడ్చర్ల మండలం శంకరాయపల్లి తండాకు చెందిన 9వ తరగతి చదువుతున్న బాలుడితో, ఇంటర్ చదువుతున్న బాలిక మధ్య ప్రేమాయణం సాగినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ విషయం నెల రోజుల క్రితమే పెద్దల దృష్టికి రాగా.. గ్రామస్థుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. అయితే పంచాయితీ జరిగిన మరుసటి రోజే ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి వారి ఆచూకీ తెలియక ఆందోళనకు గురైన కుటుంబాలు, చివరకు నిన్న జడ్చర్ల…
Vaikuntha Ekadashi: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని ప్రముఖ వైష్ణవ ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది. ఉత్తర ద్వార దర్శనాలతో ఆలయాలు కిటకిటలాడాయి.
Vaikuntha Ekadashi: హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినాలలో వైకుంఠ ఏకాదశి ఒకటి. నేడే వైకుంఠ ఏకాదశి. ముక్కోటి దేవతలు శ్రీమహావిష్ణువును దర్శించుకునే ఈ మహా పర్వదినానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున భక్తులు శాస్త్రోక్త నియమాలను నిష్టగా పాటించాలి. వైకుంఠ ఏకాదశి నాడు అన్నం లేదా బియ్యంతో తయారైన పదార్థాలు భుజించడం నిషిద్ధం. అలాగే తులసి ఆకులను కోయకూడదు. పగటి నిద్ర, కఠినమైన మాటలు, కోపం, ద్వేషం వంటి దుష్ట భావాలు వ్రత ఫలాన్ని నశింపజేస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఉల్లి, వెల్లుల్లి,…
Russia Ukraine War: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి ప్రయత్నించిందని రష్యా సోమవారం ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ కల్పిత కథనాలేనని, రష్యా మరిన్ని దాడులకు కారణాలు చూపించుకోవడానికి, శాంతి ప్రయత్నాలను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నమని ఉక్రెయిన్ పేర్కొంది.
Dhurandhar: రణ్వీర్ సింగ్ నటించిన "ధురంధర్" బాక్సాఫీస్ వద్ద తన దూకుడును కొనసాగిస్తోంది. నాలుగో వారాలను చేరుకున్నప్పటికీ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. నాలుగో శనివారం రోజున ఈ చిత్రం రూ.20.9 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో భారత్లో మొత్తం నెట్ కలెక్షన్ రూ.706.40 కోట్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, విడుదలైన కేవలం 23 రోజుల్లోనే ధురంధర్ రూ.1,026 కోట్ల గ్రాస్ కలెక్షన్ను దాటేసింది. ఇది సినిమా కెరీర్లో మరో కీలక మైలురాయిగా మారింది.
Shashi Tharoor: బీజేపీ, ఆర్ఎస్ఎస్పై డిగ్విజయ సింగ్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్లో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. పార్టీ లోపలి సంస్కరణలు అవసరమన్న సీనియర్ నేత డిగ్విజయ సింగ్ అభిప్రాయపడ్డారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మద్దతు తెలిపారు. పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గత వారం డిగ్విజయ సింగ్, కాంగ్రెస్లో సంస్కరణలు తీసుకురావాలని, అధికార వికేంద్రీకరణ జరగాలని బహిరంగంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్టులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా ట్యాగ్…
Fact Check: భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఫ్రాన్స్కు చెందిన భారత రాయబారి థియరీ మాథూకు రాసినట్టుగా చెబుతున్న ఒక లేఖ స్క్రీన్షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఎక్స్ వేదికగా విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ లేఖలో భారత నౌకాదళానికి రఫేల్ యుద్ధవిమానాల డెలివరీ సమయంపై మీడియాలో వచ్చిన కథనాలపై జైశంకర్ ఆందోళన వ్యక్తం చేసినట్లు, అది లీక్ అయిన లేఖ అని పోస్టులు చెబుతున్నాయి. అయితే ఓ న్యూస్ ఏజెన్సీ చేసిన దర్యాప్తులో ఈ వాదన పూర్తిగా అబద్ధమని తేలింది.…
Fact Check: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న వేధింపులను ప్రస్తావిస్తూ.. బంగ్లాదేశ్పై దాడి చేయలేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసినట్లు వీడియోలో ఉంది. అలాగే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ను బెదిరించినట్లుగా కూడా ఆ క్లిప్లో వినిపిస్తోంది. ఈ వీడియోను ఎన్టీవీ దర్యాప్తు చేసింది. అందులో ఈ వీడియో పూర్తిగా డీప్ఫేక్ అని తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)…
Tata Punch Facelift:టాటా పంచ్ తన ఆరంభం నుంచి బ్రాండ్కు అత్యంత విజయవంతమైన మోడళ్లలో ఒకటిగా నిలిచింది. సంవత్సరాలుగా స్థిరమైన అమ్మకాలతో ముందుకు సాగుతోంది. టాటా మోటార్స్ కాలక్రమేణా ఈ ఎస్యూవీకి కొత్త ఫీచర్లు జోడించినప్పటికీ, డిజైన్ మాత్రం పెద్దగా మారలేదు. ట్రెండ్కు అనుగుణంగా కంపెనీ పంచ్కు ఫేస్లిఫ్ట్ వెర్షన్ను సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల బయటకు వచ్చిన స్పై చిత్రాలు ఈ కొత్త మోడల్ ఉత్పత్తి దశకు దగ్గరగా ఉందని సూచిస్తున్నాయి.