తెలంగాణ భవన్ లో కేటీఆర్, హరీష్ రావుల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన రుణమాఫీపై ప్రధానంగా చర్చించారు.
తెలంగాణ భవన్ లో కేటీఆర్, హరీష్ రావుల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన రుణమాఫీపై ప్రధానంగా చర్చించారు.
వచ్చే 17న జరగబోయే గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు పై అన్ని శాఖలతో సమన్వయం చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వారం రోజుల్లో ప్రజా ప్రతినిధులు, గణేష్ ఉత్సవ సమితి వారితో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కేరళలోని కోజికోడ్లో ఓ ఆశ్చర్యకరమైన క్రియేటివిటీ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇక్కడ ఒక వ్యక్తి తన ఇంటి కంఫౌండ్ గోడలను పూర్తి రైలులా కనిపించే విధంగా ప్రత్యేకమైన డిజైన్గా మార్చాడు.
ప్రస్తుత కాలంలో బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. దీంతో చాలా మంది బ్యాంకు లకు వెల్లడం మానేశారు. సులభంగా మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ చేయడానికే అలవాటు పడ్డారు.
స్టార్బక్స్ తన ఇన్కమింగ్ సీఈఓ బ్రియాన్ నికోల్ కోసం భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం.. నికోల్కు $113 మిలియన్ల (రూ. 948 కోట్లు) అంచనా ప్యాకేజీని ఇవ్వబోతోంది.
భారతదేశం తన 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది మరియు దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. సాధారణ ప్రజానీకమైనా, సెలబ్రిటీలైనా, ప్రతి భారతీయుని గర్వంతో సెల్యూట్ చేసే రోజిది.
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ కు ఎదురుదెబ్బ తగిలింది. 2022లో సోషల్ మీడియా సంస్థ ట్విటర్ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. ఈ తర్వాత దాని పేరును ఎక్స్గా మార్చారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోటలో తన ప్రసంగంలో ప్రతిసారీ.. రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వం ఏమి చేయబోతుందో సూచనలు ఇస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం దేశంలో బిలియనిర్లు ఎవరంటే ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, టాటా వంటి పేర్లు తెరపైకి వస్తాయి. కానీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో.. దేశంలో మొదటి సంపన్న బిలియనీర్ (ఫస్ట్ బిలియనీర్ ఇండిపెండెన్స్ ఇండియా) ఎవరో తెలుసా?