Gary Kirsten: మాట వినరు? మద్దతు తెలపరు.. పాకిస్థాన్ క్రికెట్ కోచ్ రాజీనామా
- పాకిస్థాన్ క్రికెట్లో గందరగోళం
- ఇటీవల సెలక్షన్ కమిటీలో మార్పులు
- తాజాగా జట్టు కోచ్ గ్యారీ కిర్స్టన్ రాజీనామా
- రాజీనామాకు కారణాలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ క్రికెట్లో గందరగోళం నెలకొటోంది. ఇటీవల బాబర్ ఆజం వైట్బాల్ కెప్టెన్సీకి గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. అంతే కాకుండా సెలక్షన్ కమిటీలో సైతం మార్పులు జరిగాయి. తాజాగా ఇప్పుడు 2011లో భారత్ను వన్డే ప్రపంచ ఛాంపియన్గా నిలిపిన దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్స్టన్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించిన 4 నెలలకే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అతను కిర్స్టన్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
READ MORE: Srinivas Goud : ఇప్పుడు ఓబీసీ కులగణన వీళ్లకు గుర్తుకు వచ్చింది
Also Read
- Bhatti Vikramarka : కేసీఆర్ అప్పులు కడుతూనే.. రైతులకు డబుల్ సాయం చేస్తున్నాం
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Kodali Nani: కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు.!
- CM Revanth Reddy : రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్
పాకిస్థాన్ టెస్ట్ జట్టు కోచ్ గిల్లెస్పీ, పీసీబీతో విభేదాల కారణంగా కిర్స్టెన్ తన పదవిని విడిచిపెట్టాడు. ఆస్ట్రేలియాలో పాకిస్థాన్ వన్డే సిరీస్ ప్రారంభానికి వారం రోజుల ముందు అతను ఆ పదవిని విడిచిపెట్టాడు. ఈ నిర్ణయం తీసుకోవడంపై చర్చనీయాంశమైంది. అతడి పదవీకాలం ఇంకా ఆరు నెలలు ఉన్నప్పటికీ.. గుడ్బై చెప్పాడు. ఈ నిర్ణయం తీసుకోవడంపై చర్చనీయాంశమైంది. అంతే కాకుండా ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా వెంటనే అంగీకరించింది. ప్రస్తుతం టెస్టులకు తాత్కాలిక కోచ్గా వ్యవహరిస్తున్న జాసన్ గిలెస్పీకే అదనంగా బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
READ MORE:Perni Nani: సంపద సృష్టిస్తానని వేల కోట్లు అప్పులు.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
అయితే పాకిస్థాన్కు పరిమిత ఓవర్ల క్రికెట్ కోచ్గా వచ్చినప్పటినుంచి తీవ్ర అసంతృప్తితోనే ఉన్నట్లు వార్తలు వ్యాపించాయి. బసిత్ అలీ వంటి మాజీ క్రికెటర్ కూడా గ్యారీ మరింతకాలం ఉండడని వ్యాఖ్యానించిన కొన్ని రోజుల్లోనే నిజమైంది. తాజాగా ఆసీస్, జింబాబ్వేతో పరిమిత ఓవర్ల క్రికెట్ స్క్వాడ్లను పీసీబీ ప్రకటించింది. కెప్టెన్గా బాబర్ అజామ్ స్థానంలో మహమ్మద్ రిజ్వాన్ను ఎంపిక చేసింది. ఆ జట్లతో కిరిస్టెన్ వెళ్లే అవకాశాలు లేవు. గత కొన్నివారాలుగా కిరిస్టెన్కు, ఆటగాళ్లకు మధ్య తీవ్ర విభేదాలు వచ్చినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. పీసీబీ కూడా ఈ విషయంలో అతడికి మద్దతుగా నిలవకపోవడంతో జట్టును వీడినట్లు ప్రకటించాడు.
తాజావార్తలు
-
Lenin Trailer : అక్కినేని ఫ్యాన్స్కు పూనకాలే.. ‘లెనిన్’ ట్రైలర్లో కరుక్షేత్రం చూశారా?
-
Bhatti Vikramarka : కేసీఆర్ అప్పులు కడుతూనే.. రైతులకు డబుల్ సాయం చేస్తున్నాం
-
UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
-
Kodali Nani: కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు.!
-
CM Revanth Reddy : రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్
ట్రెండింగ్
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ