-
PM Modi: తన ఫోటో పట్టుకున్న బాలుడిని గమనించిన ప్రధాని మోడీ.. ఏం చేశారంటే..?
PM Modi: తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎలాగైనా అధికారంలోకి రావాలని తాపత్రయ పడుతోంది. ఇందులో భాగంగా నేడు ప్రధాని మోడీ కేరళలో ర్యాలీ నిర్వహించారు. మోడీ నేతృత్వంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే.. మోడీ ఈ సభలో మాట్లాడుతుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తన ప్రసంగం మధ్యలోనే జనాల్లో ఉన్న ఓ బాలుడు ప్రధాని దృష్టిని ఆకర్షించాడు. చేతిలో ప్రధాని ఫొటో పట్టుకుని చాలాసేపు అలాగే నిలబడి ఉండటాన్ని గమనించారు. వెంటనే తన ప్రసంగాన్ని… -
Union Budget Session 2026: పార్లమెంట్లో లొల్లి తప్పదా? జీ-రామ్-జీ చట్టం vs ఎంఎన్ఆర్ఈజీఎపై కాంగ్రెస్ సన్నాహాలు
Congress Plans MGNREGA Protest Ahead of Union Budget Session: ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్ సమావేశం జరగనుంది. ఇప్పటికే ఈ బడ్జెట్కు సంబంధించి సన్నాహాలు మొదలయ్యాయి. భవిష్యత్తు ప్రణాళికలపై కేంద్ర ప్రభుత్వం విధివిధానాలను రూపొందించే పనిలో బిజీగా ఉంది. మరోవైపు.. ఈ సమావేశంలో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సైతం సిద్ధమవుతోంది. కొత్తగా అమల్లోకి వచ్చినవికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) అనే చట్టాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ చట్టం… -
సరికొత్త కలర్స్లో Tata Nexon.ev.. లుక్కు అదిరిందిగా!
Tata Nexon.ev: టాటా మోటార్స్ తమ ప్రముఖ ఎలక్ట్రిక్ ఎస్యూవీ నెక్సాన్.ఈవీకి కొత్త అప్డేట్ ఇచ్చింది. కస్టమర్లకు మరిన్ని ఫీచర్లు అందించాలనే ఉద్దేశంతో ప్యూర్ గ్రే, ఓషన్ బ్లూ వంటి రెండు కొత్త డ్యుయల్-టోన్ రంగులను పరిచయం చేసింది. ఈ రంగులు నెక్సాన్.ఈవీ 45 శ్రేణిలోని అన్ని వేరియంట్లలో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త రంగులు క్రియేటివ్, ఫియర్లెస్, ఎంపవర్డ్ వేరియంట్లలో కనిపిస్తాయి. ఇందులో ఫియర్లెస్, ఎంపవర్డ్ వేరియంట్లకు బ్లాక్ రూఫ్ ఉంటుంది. క్రియేటివ్ వేరియంట్కు వైట్ రూఫ్ ఇచ్చారు. ఇప్పటికే అందుబాటులో… -
Karnataka: ఓలా, ఉబర్, ర్యాపిడోలకు గుడ్న్యూస్ చెప్పిన హైకోర్టు..
Karnataka: కర్ణాటకలో బైక్ టాక్సీలకు హైకోర్టు గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో బైక్ టాక్సీ సేవలపై విధించిన నిషేధాన్ని కర్ణాటక హైకోర్టు శుక్రవారం ఎత్తివేసింది. సిద్ధరామయ్య ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సమర్థిస్తూ గతంలో వచ్చిన సింగిల్ జడ్జి ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. చీఫ్ జస్టిస్ విభు బాఖ్రు, జస్టిస్ సీఎం జోషిలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కీలక తీర్పు వెలువరించింది. ఓలా, ఉబర్, రాపిడో వంటి అగ్రిగేటర్లు దాఖలు చేసిన అప్పీల్స్ను అనుమతిస్తూ.. మోటార్సైకిళ్లను కూడా చట్టబద్ధంగా రవాణా వాహనాలుగా ఉపయోగించవచ్చని కోర్టు… -
CM Stalin: ప్రధాని మోడీకి సీఎం స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్..
CM Stalin: ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన ప్రధాని నరేంద్ర మోడీ, తన తమిళనాడు పర్యటనకు కొద్ది గంటల ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. “తమిళనాడు ఎన్డీఏతోనే ఉంది” అంటూ ధీమా వ్యక్తం చేశారు. అవినీతితో నిండిన డీఎంకే ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే వీడ్కోలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ట్వీట్లో పేర్కొన్నారు. చెన్నై సమీపంలోని మధురాంతకంలో జరగబోయే ర్యాలీకి ముందు ప్రధాని ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్ట్ చేశారు. ఆ రోజు తాను ఎన్డీఏ నేతలతో కలిసి ప్రజల ముందుకు వస్తానని పేర్కొన్నారు. ఎన్డీఏ… -
Shashi Tharoor: రాహుల్ గాంధీ మీటింగ్లో అవమానం.. కాంగ్రెస్ కీలక సమావేశానికి శశి థరూర్ డుమ్మా!
Shashi Tharoor: కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత కలహాలు బయటకు వచ్చాయి. రాహుల్ గాంధీ హాజరైన ఓ కార్యక్రమంలో అవమానం జరిగిందనే భావనతో కాంగ్రెస్ సీనియర్ ఎంపీశశి థరూర్ పార్టీ కీలక సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ ముఖ్యమైన మీటింగ్కు థరూర్ హాజరుకావడం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల కొచ్చిలో జరిగినమహాపంచాయత్ కార్యక్రమంలో ఈ వివాదానికి బీజం పడింది. ఆ కార్యక్రమానికి రాహుల్ గాంధీతో పాటు శశి… -
Hum Mein Shahenshah Kaun: 1989లోనే షూట్ కంప్లీట్.. 37 ఏళ్ల తర్వాత తెరపైకి రజినీకాంత్ సినిమా!
Hum Mein Shahenshah Kaun: దాదాపు నలభై ఏళ్లుగా ఆగిపోయిన ఓ హిందీ సినిమా ఇప్పుడు వెండి తెరపైకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆ సినిమానే ‘హమ్ మేన్ షాహెన్షా కౌన్’. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత అనేక మంది ప్రముఖులు నటించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నిర్మాత రాజా రాయ్ నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా తెరకెక్కిన సమయంలో హిందీ సినిమాను ఏలిన దిగ్గజ నటులంతా ఇందులో భాగమయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్, డైలాగ్స్కు పేరుగాంచిన శత్రుఘన్… -
Amazon Layoffs 2026: ఏఐ ఎఫెక్ట్.. అమెజాన్లో భారీగా లేఆఫ్స్.. దిక్కుతోచని స్థితిలో 30 వేల కుటుంబాలు!
Amazon layoffs 2026: ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీలలో ఒకటైన అమెజాన్ మరోసారి భారీగా లేఆఫ్స్ ప్రకటించనుంది. వచ్చే వారం నుంచే కంపెనీ రెండో విడత ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందింది. మొత్తం మీద సుమారు 30 వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను తగ్గించాలనే లక్ష్యంతో అమెజాన్ ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే గతేడాది అక్టోబర్లోనే అమెజాన్ దాదాపు 14 వేల మంది వైట్ కాలర్ ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు జరగబోయే ఈ రెండో విడతలోనూ దాదాపు అంతే సంఖ్యలో ఉద్యోగాలు పోయే… -
Subhas Chandra Bose Jayanti: “జై హింద్”.. నేతాజీ గురించి ఆసక్తికర విషయాలు..
Netaji Subhas Chandra Bose Jayanti: జనవరి 23న భారతదేశం మొత్తం ఒక గొప్ప నాయకుడిని గుర్తు చేసుకుంటుంది. ఆయన మామూలు వ్యక్తి కాదు. బ్రిటీషర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ధీరుడు. శాంతి వల్ల స్వాతంత్ర్యం రాదని, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అని దేశ ప్రజలకు రణరంగం వైపు నడిపిన ధీశాలి. ఆయన మరెవరో కాదు సుభాష్ చంద్రబోస్, మనం ప్రేమగా పిలుచుకునే పేరు నేతాజీ. దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన ఈ… -
Best Diesel Cars in India 2026: మీరు డీజిల్ కారు కొనాలనుకుంటున్నారా? 2026లో టాప్ 5 బెస్ట్ కార్లు ఇవే..
Best Diesel Cars in India 2026: భారత్లో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. ఇంకా పెరగడమే తప్ప తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటున్న నేపథ్యంలో చాలా మంది వినియోగదారులు ఇంకా డీజిల్ వాహనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మంచి మైలేజ్, బలమైన టార్క్, హైవేల్లో సాఫీగా నడిచే సామర్థ్యం ఇవన్నీ డీజిల్ ఇంజిన్లకు ఉన్న ప్రధాన బలాలు. కాలుష్య నియమాలు కఠినమైనా, కొత్త టెక్నాలజీతో డీజిల్ వాహనాలు ఇప్పటికీ మార్కెట్లో తమ స్థానాన్ని నిలబెట్టుకున్నాయి. ప్రస్తుతం భారత కార్ల మార్కెట్లో…
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!