-
T20 World Cup: ఆఫ్ఘన్ ఆల్రౌండ్కి ఐసీసీ బిగ్షాక్.. ఏం జరిగిందంటే..?
ICC fines Afghanistan all-rounder Mohammad Nabi: నిన్న (బుధవారం) జరిగిన ఆఫ్ఘనిస్థాన్- దక్షిణాఫ్రికా మ్యాచ్ ప్రపంచం వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా సాగిందో చెప్పనవసరం లేదు. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఆఫ్ఘనిస్థాన్ స్టార్ ఆల్రౌండర్ మహ్మద్ నబీకి ఐసీసీ షాక్ ఇచ్చింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత టీ20 మ్యాచ్లో అంపైర్లతో వాగ్వాదానికి దిగిన కారణంగా చర్యలు తీసుకుంది. నబీ మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. -
Bollywood on Alert: ఇండస్ట్రీలో మళ్లీ అండర్ వరల్డ్ నీడలు?.. బాలీవుడ్ను వణికిస్తున్న గ్యాంగ్స్టర్!
Bollywood: బాలీవుడ్ నటులను ఓ భయం వెంటాడుతోంది. ఆ భయం ఏంటో కాదు.. లారెన్స్ బిష్ణోయ్. ఆ గ్యాంగ్ స్టార్ జైల్లో ఉన్నాడు కదా? అనే సందేహం రావొచ్చు. లారెన్స్ బిష్ణోయ్ జైల్లో ఉన్నప్పటికీ బయట పెద్ద సామ్రాజ్యమే ఉంది. ఈ గ్యాంగ్ ఇప్పుడు బాలీవుడ్ సెలబ్రెటీలను వణికిస్తోంది. ఇటీవల.. రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ భారీ విజయాన్ని సాధించింది. ‘ధురంధర్ 2’పై కూడా అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. దీంతో హీరో ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ ఈ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు.… -
Abhishek Sharma: అభిషేక్ శర్మ హెల్త్ రిపోర్ట్ రిలీజ్.. పాకిస్థాన్ మ్యాచ్లో ఎంట్రీపై క్లారిటీ వచ్చేసిందోచ్..!
Abhishek Sharma Health Report: టీ20 మ్యాచ్లో కొనసాగుతున్నాయి. బరిలో నిలిచిన టీమ్లు రోజుకో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మరోవైపు భారత్ రెండో మ్యాచ్కు సిద్ధమవుతోంది. నేడు నమీబియాతో టీమిండియా తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్లో ఇప్పటికే స్టార్ బ్యాట్స్ మెన్ అభిషేక్ శర్మ దూరమయ్యాడు. దూకుడు బ్యాటింగ్తో పేరున్న ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్ర కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. బుధవారం డిశ్చార్జ్ అయినప్పటికీ.. నమీబియాతో జరిగే మ్యాచ్లో ఆడే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆదివారం పాకిస్థాన్తో… -
CM Revanth Reddy: డిఫెన్స్ మినిస్టర్తో సీఎం రేవంత్రెడ్డి భేటీ.. ఏం చర్చించారంటే?
CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. నేడు ఉదయం దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఈసా.. మూసీ నదుల సంగమ స్థలంలో కార్యక్రమం చేపడుతున్నట్లు రక్షణ మంత్రికి సీఎం వివరించారు. 1948 ఫిబ్రవరిలో మహాత్ముని చితభస్మాన్ని ఈసా.. మూసీ సంగమ స్థలిలో నిమజ్జనం చేశారని… -
Musical Road: ‘జై హో’.. ఆస్కార్ సాంగ్ పాడుతున్న రోడ్డు.. దేశంలోని ఫస్ట్ మ్యూజికల్ రోడ్ ఇదే (వీడియో)
Musical Road: మీరు రోడ్డుపై వెళ్తున్నారు. మీ కారులో మ్యూజిక్ సిస్టమ్ లేదు. మీరు మీ ఫోన్లోనూ పాటలు పెట్టలేదు. కానీ.. మీకు అద్భుతమైన పాట వినిపిస్తోంది. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుందామని రోడ్డు వైపు చూశారు. అక్కడ తెల్లటి గీతలు కనిపిస్తున్నాయి. మీ కారు టైర్లు దాని పైనుంచి వెళుతూ ఉంటే రోడ్డు పై నుంచి స్వరం వినిపిస్తోంది. దీన్ని ఏమంటారో తెలుసా? ఇదే మ్యూజికల్ రోడ్. దేశంలోని మొట్ట మొదటి సారిగా ముంబై నగరంలో ప్రయాణికులకు ఈ అనుభవం ఎదురైంది.… -
Rajeev Shukla: ఇండియా-పాక్ మ్యాచ్ వివాదంలో కొత్త ట్విస్ట్.. పాకిస్థాన్ టీవీలో ప్రసారమైన బీసీసీఐ ఫేక్ వీడియో!
Rajeev Shukla: భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని అభిమానులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోంది. భారత్-పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ చుట్టూ ఇప్పటికే అనేక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పేరును పాక్ మీడియా వివాదంలోకి లాగింది. దీంతో ఆయన స్వయంగా ముందుకొచ్చి అసలు నిజం ఏంటో స్పష్టంచేశారు. పాకిస్థాన్లోని ఒక టీవీ షోలోని ఓ కార్యక్రమంలో మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ హోస్ట్గా వ్యవహరించారు. -
Cyberabad Commissionerate: సైబరాబాద్ కమిషనరేట్కు 23 ఏళ్లు.. ఛాలెంజింగ్గా మారిన ఆ కేసులు..
Cyberabad Commissionerate: సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పడి నేటికి 23 ఏళ్ళు పూర్తైంది. 23 ఏళ్లు పూర్తి కావడంతో సైబరాబాద్ కమిషనరేట్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సైబరాబాద్ సీపీ రమేశ్రెడ్డి కమిషనరేట్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. సైబరాబాద్ కమిషనరేట్ 24వ ఏడాదిలోకి ప్రవేశించడం సంతోషంగా ఉందన్నారు. రోజురోజుకు సైబర్ నేరాలు సంఖ్య పెరుగుతున్నాయని.. సైబర్ క్రైమ్స్ ప్రస్తుత రోజుల్లో ఛాలెంజ్ గా మారాయన్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠాలు సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారాయని తెలిపారు. దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా… -
Babar Azam: ఇలా ఉన్నారేంట్రా? బాబర్పై లైవ్ టీవీలో పందేలు!.. ఘోరంగా అవమానించిన పాక్ మాజీ ప్లేయర్స్..
Babar Azam: తమ ఇజ్జత్ తామే తీసుకోవడంలో పాకిస్థాన్కు ఎవరూ సాటి లేరు. ప్రస్తుతం మరోసారి పాకిస్థాన్లో ఈ వైఖరి కనిపించింది. ఒకప్పుడు పాకిస్థాన్ క్రికెట్కు బలమైన స్తంభంగా నిలిచిన బాబర్ ఆజమ్ పరిస్థితి దిక్కు తోచడం లేదు. ఇప్పుడు తన స్థానం కోసం పోరాడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2026లో నెదర్లాండ్స్పై తొలి మ్యాచ్లో 18 బంతుల్లో 15 పరుగులకే ఔటైన బాబర్పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అమెరికాపై జరిగిన మ్యాచ్లో 32 బంతుల్లో 46 పరుగులు చేసి తనపై వచ్చిన ఒత్తిడిని… -
MP Dharmapuri Arvind: ఆ అంశంపై ఎలక్షన్ కమిషన్ సిరియస్.. ఎంపీ అరవింద్పై కేసు నమోదు..
MP Dharmapuri Arvind: నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్పై పోలీసులు కేసు నమోదు చేశారు. హరిచరణ్ మార్వాడీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జరిగిన ఘటనను ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. పోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు రావడంతో 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై గుర్రం నారాయణ, హెడ్ కానిస్టేబుల్ గోవర్ధన్, శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
Box Office: కోట్లు వసూలు చేస్తున్న సినిమాలు.. రోడ్డున పడుతున్న సైడ్ యాక్టర్లు.. షాకింగ్ రియాలిటీ!
Box Office: సినిమా అంటే కొందరికి వినోదం. కొందరికి ఉల్లాసం.. కానీ మరి కొందరికి బతుకుదెరువు. ఎంతో మందికి అన్నం పెడుతోంది సినిమా. ఒక సినిమా రూపొందించాలంటే పదులు, వందలు సంఖ్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా జనాలు అవసరమవుతారు. తెర వెనుక కష్టపడుతున్న కార్మికులు ఏ మేరకు బాగుపడుతున్నారో తెలియదు కానీ.. ప్రత్యక్షంగా తెరపై కనిపించే నటులు అందరూ మూవీస్ వల్ల ఎంతో లాభ పడుతున్నారని అనుకుంటాం. స్టార్ కమెడియన్లు అయితే.. లేక్కలేనన్ని డబ్బులు వచ్చి పడుతుంటాయని భావిస్తాం. నిజంగా సినీ ప్రపంచంలో ఇలాంటి పరిస్థితే…
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!