Bihar: ప్రియురాలిని వివాహం చేసుకోవాలని.. రెండో భార్యను తగలబెట్టిన భర్త…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: ఇది కలియుగం. ప్రియుడి కోసం ప్రియురాలు.. లవర్ కోసం ప్రియుడు కట్టుకున్న వాళ్లను మట్టుబెడుతున్నారు. అలాంటి మరో ఘటన తాజాగా బీహార్లో వెలుగులోకి వచ్చింది. అల్రెడీ రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఓ వ్యక్తి.. మూడో సారి పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నాడు. దీంతో రెండో భార్యను మట్టుబెట్టాడు.
READ MORE: Sai Pallavi : సాయిపల్లవికి తమిళనాడు ప్రభుత్వం నుంచి మరో గుర్తింపు!
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
పోలీసుల కథనం ప్రకారం.. బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన వికాస్ కుమార్ ఐదు సంవత్సరాల క్రితం సునీతా దేవిని (25) వివాహం చేసుకున్నాడు. కుమార్కి అల్రెడీ గతంలో వివాహం జరిగింది. తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే దేవిని వివాహం చేసుకున్నాడని సునీత తండ్రి చెప్పారు. అయితే.. కొన్ని గొడవల అనంతరం కుమార్ కుటుంబం సునీతను కుటుంబీకులను ఒప్పించింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. వారిద్దరూ పుట్టిన కొద్దికాలానికే మరణించారు. ఆ తర్వాత కుమార్ తన ప్రియురాలిని వివాహం చేసుకోవాలని భావించాడు. తన రెండో భార్య సునీతా దేవితో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఇద్దరికీ గొడవలు జరుగుతూనే ఉండేవి. అనంతరం ఆమె పుట్టింటికి వెళ్లి పోయింది. గత నెలలో దుర్గా పూజ పండుగకు ముందు, కుమార్ సునీత ఇంటికి వెళ్లి ఆమెను తనతో తిరిగి రమ్మని కోరాడు. ఆమె అంగీకరించి తన భర్త వెంట వచ్చింది.
READ MORE: Tragedy: మెదక్ జిల్లాలో విషాదం.. అత్యాచారానికి గురైన మహిళ మృతి!
అయితే.. శనివారం మళ్లీ ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో ఆ రోజు తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో తర భార్యపై పెట్రోల్ పోసి వంట గ్యాస్ స్టవ్ వాల్వ్ను ఆన్ చేశాడు కుమార్. అగ్గి పుల్ల వెలిగించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని మహిళ కుటుంబానికి అప్పగించారు. ప్రస్తుతం భర్త, అత్తమామలు పరారీలో ఉన్నారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!