Kothuru Ram Kumar
Author- NTV Telugu-
PBKS vs CSK: పంజాబ్తో పోరుకు సిద్ధమైన చెన్నై.. ప్లేఆఫ్ రేసులో నిలిచెదెవ్వరో..
ఐపీఎల్ 17 వ సీజన్ లో భాగంగా ఆదివారం 53వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇకపోతే గత మూడేళ్ల నుండి పంజాబ్పై విజయం కోసం చెన్నై జట్టు ఎదురుచూస్తోంది. వీరిద్దరి మధ్య జరిగిన గత 5 మ్యాచ్ల్లో పంజాబ్ 4 మ్యాచులు విజయం సాధించగా, చెన్నై కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుత సీజన్ లో […] -
Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. ‘రైతుబంధు’ డబ్బులు పడేది అప్పుడే..
రైతుబంధు నిధుల జమపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈసారి డబ్బులు అందని రైతులకు మే 8వ తేదీలోపు డబ్బులు జమ అందజేస్తామని స్పష్టం చేశారు. ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతుల్లో 65 లక్షల మంది రైతులు ఇప్పటికే రైతుబంధు అందుకున్నారని తెలిపారు. ఈ నెల 9వ తేదీలోగా చివరి రైతుకు రైతుభరోసా నిధులు అందనివారికి చెల్లిస్తామన్నారు. కేవలం 4 లక్షల మందికి మాత్రమే […] -
Tandur: తాండూరులో కన్నుల పండుగగా శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి వారి రథోత్సవం..
శ్రీ భావిగి భద్రేశ్వరస్వామి దేవాలయము వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణములో నడిబొడ్డున ఉన్నది. కోర్కెలు తీర్చే దేవాలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. వందల సంవత్సరాల నుంచి నిత్య పూజలందుకుంటున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామికి ప్రతి ఏటా ఏప్రిల్ లేదా మే మాసంలో ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారిని మాడవీధుల్లో ఊరేగించి సన్నాయి మేళ తాళాల మధ్య స్వామివారిని రథోత్సవం పై ప్రతిష్టించి దేవాలయ ప్రాంగణం నుండి బసవన్న కట్టవరకు వేలాదిమంది భక్తజనం మధ్య […] -
Station Master: డ్యూటీలో ఉండగానే కునుకు తీసిన రైల్వే స్టేషన్ మాస్టర్.. సిగ్నల్ లేక కదలని రైలు..
డ్యూటీలో అప్రమత్తంగా ఉండాల్సిన స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఎక్స్ప్రెస్ రైలు అక్కడే ఆగిపోయింది. సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఎక్స్ప్రెస్ రైలు అరగంట పాటు ఆగడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలలోకి వెలితే., మే 3న పాట్నా – కోట ఎక్స్ప్రెస్ రైలు ఉడిమోర్ జంక్షన్కు వచ్చింది. అప్పటికే ఆ స్టేషన్ మాస్టర్ ఫుల్ నిద్రలోకి జారుకున్నాడు. దాంతో ఎక్స్ప్రెస్ రైలుకు సిగ్నల్ మార్చలేదు. స్టేషన్ మాస్టర్ ని నిద్రలేపడానికి రైలు డ్రైవర్ ట్రైన్ […] -
Wolf Man: ప్రపంచంలోని అత్యంత వెంట్రుకల కుటుంబం.. ఎక్కడో తెలుసా..
మెక్సికన్ కుటుంబం వారి అసాధారణ పరిస్థితి, జన్యు అరుదైన కారణంగా జిడబ్ల్యుఆర్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో అగ్ర స్థానాన్ని పొందింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వెంట్రుకల కుటుంబంగా మారింది. వాస్తవానికి మెక్సికోకు చెందిన విక్టర్ “లారీ” గోమెజ్, గాబ్రియేల్ “డానీ” రామోస్ గోమెజ్, లూయిసా లిలియా డి లిరా అసెవ్స్, జీసస్ మాన్యువల్ ఫజార్డో అసెవ్స్ ఐదు తరాలకు చెందిన 19 మంది ఒకే కుటుంబానికి చెందినవారు. కుటుంబంలోని నలుగురు సభ్యులు పుట్టుకతో వచ్చే హైపర్ట్రికోసిస్ అని […] -
Postal Ballot: పోస్టల్ బ్యాలెట్ వేస్తున్నారా.. అయితే ఈ పొరపాట్లు అసలు చేయొద్దు..
నాలుగో దశ ఎన్నికలకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరింత ముమ్మరంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పోస్టల్ ఓటింగ్ ప్రారంభమైంది. మూడు రోజుల పాటు పోస్టల్ ఓటింగ్ జరగనుంది. ఎన్నికల పనిలో నిమగ్నమైన ఉద్యోగులకు ఈ పోస్టల్ ఓటు వేయాలి. మూడు రోజుల పాటు పోస్టల్ ఓటింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో పోస్టల్ ఓటింగ్ కోసం ప్రత్యేక చర్యలపై ఎన్నికల […] -
Narendra Modi: నా 25 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎటువంటి అవినీతి ఆరోపణ లేదు.. మోడీ కీలక వ్యాఖ్యలు..
అవినీతి రహిత పాలనను అందించాలని నొక్కిచెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ, తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న 15 సంవత్సరాల పదవీకాలంలో, అలాగే కేంద్రంలో పదేళ్ల పాలనలో తనపై ఒక్క రూపాయి అవినీతి ఆరోపణలు కూడా లేవని అన్నారు. నేను దాదాపు 25 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేస్తున్నాను. 25 ఏళ్లలో ‘మోడీ పర్ ఏక్ పైసా కే ఘోటాలే కా ఆరోప్ ని’ లగా. మీ ఆశీస్సులతో నాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. […] -
VadaPav Girl: ఆ విషయంలో ‘వడాపావ్ గర్ల్’ ను అరెస్టు చేసిన పోలీసులు.. వైరల్ వీడియో..
సోషల్ మీడియాకు ఉన్న ప్రాధాన్యత కారణంగా ఈ మధ్య కాలంలో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు బాగా పాపులర్ అవుతున్నారు. వారి కార్యకలాపాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. మన తెలుగు రాష్ట్రాల్లో ‘కుమారి ఆంటీ’ ఇలానే మంచి పేరు తెచ్చుకొని చాలా పాపులర్ అయ్యింది. ఇకపోతే ఆమె దుకాణానికి సీఎం వస్తానని హామీ ఇవ్వడంతో ఆమె మరింత స్టార్ అయిపోయింది. Also […] -
Tirumala Donation: వెంకన్న స్వామికి విరాళంగా రూ. 31.31 లక్షల లారీ అందజేత..
కలియుగ స్వామి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి భక్తులు వారి కోరికల మేరకు ప్రతిరోజు ఎన్నో రకాల కానుకలను స్వామివారికి సమర్పిస్తుంటారు. ఇకపోతే., తిరుమల వెంకన్న స్వామికి శనివారం ఒక లారీ విరాళంగా అందింది. చెన్నైకి చెందిన అశోక్ లేలాండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రెసిడెంట్ శ్రీ సంజీవ్ కుమార్ రూ.31.31 లక్షల విలువైన లారీని అందజేశారు టీటీడీ అధికారులకు అందచేసారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట కొత్త వాహనానికి పూజలు నిర్వహించి, తాళాలను ఈవో […] -
Bank Robbery: పట్టపగలే ఎస్బీఐ బ్యాంకులో దోపిడీ.. రూ.20 లక్షలు స్వాహా..
మణిపూర్లోని చురాచంద్పూర్ జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో ఐదుగురు సాయుధ వ్యక్తులు దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గురువారం తెలిపారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో దోపిడీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంకుకు చేరుకున్నారు. అయితే., అనుమానితులు అప్పటికే అక్కడి నుంచి పారిపోయారని వారు తెలిపారు. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం, ముసుగు ధరించిన ఐదుగురు వ్యక్తులు మధ్యాహ్నం చురాచంద్పూర్ జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కె సాల్బంగ్ శాఖలోకి […]
తాజావార్తలు
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!