రోహిత్ శర్మ.. హిట్ మ్యాన్ గా తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుని ఎంతోమంది అభిమానుల ను మనసులను గెలిచాడు. ఇకపోతే ఆంతర్జాతీయ క్రికెటర్స్ వారి కెరియర్ లో భాగంగా విదేశాలకు వెళ్లి క్రికెట్ ఆడాల్సిన పరిస్థితి. ఒక్కో దేశంలో కొరకమైన స్టేడియమ్స్ ఉంటాయి. దాంతో ఒక్కో దేశంలో ఒక్కో ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే టీమిండియా ఆటగాళ్లు వేరే దేశాలకు వెళ్లి క్రికెట్ ఆడాల్సిన సమయంలో అక్కడ ఉన్న క్రికెట్ అభిమానుల నుంచి కూడా మంచి […]
తెలంగాణ లోని నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో కృష్ణా నదిపై నిర్మింపబడిన ఆనకట్ట నాగార్జున సాగర్. ఇది దేశంలోని జలాశయాల సామర్థ్యంలో రెండవ స్థానంలో, అలాగే ఆనకట్ట పొడవులో మొదటి స్థానంలో ఉంది. కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. అలంటి ప్రాజెక్ట్ కు ఇప్పుడు నీటి కష్టాలు వచ్చాయి. తీవ్ర వర్షం పరిస్థితుల నేపథ్యంలో నాగార్జునసాగర్ జలాలూ అడుగంటుతున్నాయి. డ్యామ్ లో డెడ్ స్టోరేజ్ […]
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో జరుగుతున్న నేపథ్యంలో మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల స్థానాలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతో ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే వారి అభ్యర్థులను ఎంపిక చేసి గెలుపే లక్ష్యంగా వారు రోడ్డు షోలు నిర్వహిస్తున్నారు. ఇకపోతే చాలాచోట్ల ఈసారి ఎలక్షన్స్ లో సినీతారలు పోటీ చేస్తున్నడంతో రాజకీయ వాతావరణం మరింత గ్లామర్ గా మారిపోతుంది. ఇందులో భాగంగానే తమిళనాడు రాష్ట్రంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువైందని అనుకోవచ్చు. Also Read: […]
ఐపీఎల్ సీజన్ లో భాగంగా శుక్రవారం నాడు జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ సీజన్ లో హ్యాట్రిక్ ఓటముల నుంచి తప్పించుకుని లక్నోకు చెక్ పెట్టి తిరిగి గెలుపు బాట పట్టింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జయింట్స్ ఏడు వికెట్లను కోల్పోయి […]
కారు యాక్సిడెంట్ తర్వాత దాదాపు 16 నెలల పాటు విశ్రాంతి తీసుకుని రికవర్ అయ్యి ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రిషబ్ పంత్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ రెండు రికార్డులను నెలకొల్పాడు. ఇందులో భాగంగా మొదటగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున 3000 పరుగుల మార్కును అందుకున్న తొలి ఆటగాడిగా పంత్ రికార్డు సృష్టించాడు. శుక్రవారం నాడు జరిగిన […]
సాయి పల్లవి.. ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుత సినీ పరిశ్రమలో నేచురల్ బ్యూటీ అంటే ఒక్క సాయి పల్లవి పేరు మాత్రమే వినిపిస్తుంది. ఈవిడ హీరోయిన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పాత్రను ఎన్నుకొని సూపర్ హిట్స్ కొట్టేస్తుంది. ఇకపోతే బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తీస్తున్న రామాయణ సినిమాలో నటిస్తుందని తెలిసిన విషయమే. కాకపోతే సాయి పల్లవి ఆ సినిమాలో నటించేందుకు కళ్ళు చెదిరే పారితోషకం తీసుకుంటుందన్న విషయం […]
‘కిడ్నాప్ ఈజ్ ఎన్ ఆర్ట్’ అనే ట్యాగ్ లైన్ కు జస్టిఫై చేస్తూ.. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘పారిజాత పర్వం’. ఇదివరకే ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా మూవీ మేకర్స్ సినిమా ట్రైలర్ తో ముందుకు వచ్చారు. ఇక ఈ […]
ప్రస్తుతం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమలలో భారీగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. పిల్లలకు సెలవులు కావడంతో అలాగే పరీక్ష ఫలితాలు వస్తున్న నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. వేసిన కాలం దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అనేక సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపోతే స్వామివారి దర్శించడానికి ఉచిత సర్వదర్శనానికి గాను అన్ని కంపార్ట్మెంట్లో నిండి బయటకి భక్తులు వేచి ఉన్నారు. Also Read: AP Group 1 Results: గ్రూప్ […]
ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను తాజాగా ప్రకటించింది. మార్చి 27వ తేదీన జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి.. రికార్డు స్థాయిలోనే కేవలం 27 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలు విడుదల చేయడం విశేషమే. ఇక గ్రూప్ వన్ పరీక్షకి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకొనగా., పరీక్ష రాసిన వాళ్లలో కేవలం 4,496 మందిని గ్రూప్ 1 మెయిన్స్ కు అర్హత సాధించారు అభ్యర్థులు. ఇక […]
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం నెలకొని ఉంది. దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసెంబ్లీ మరియు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటికే అన్ని పార్టీల వారు వారి నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సభలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు ఎలక్షన్స్ నేపథ్యంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ఇప్పటికే పార్టీల పెద్దలు రాష్ట్ర మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తూ దూసుకెళ్తున్నారు. Also Read: Inflation : […]