Viral: ఓరి బడవలరా.. ఇలా తయారయ్యారు ఏంటి.. స్కూల్ ఫంక్షన్ కు ఇలా వచ్చారేంట్రా..
- చదువుతున్న స్కూల్ లో ఫాన్సీ డ్రెస్ కాంపిటిషన్.
- బ్రిటన్ లోని లంకాషైర్లోని ఓస్వాల్డ్ట్విస్టల్ కు చెందిన లూకాస్ జేమ్సన్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ ప్రాంక్.
- ఏకంగా శవ బ్యాగ్స్ లో స్కూల్ లోకి ఎంట్రీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: ప్రస్తుత ప్రపంచంలో రోజుకొక కొత్త ట్రెండ్ పరిచయం అవుతూనే ఉంటుంది. ఇందులో భాగంగానే విద్యార్థులకు చదువులు నేర్పిస్తున్న పాఠశాలలో కూడా ట్రెండుకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నాయి. విద్యార్థులకు కేవలం పాఠాలు మాత్రమే కాకుండా మిగతా వాటిల్లో కూడా ప్రావిణ్యం పొందేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా పాఠశాలలో ఏడాదికి ఒక రోజు ఏదో థీమ్స్ సంబంధించిన దుస్తులు ధరించి రమ్మని చెబుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి బ్రిటన్ పాఠశాలలో జరిగింది. అయితే ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమానికి అందరూ మైమరిచిపోయే గెటప్ తో వచ్చి భయభ్రాంతులకు గురి చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెళితే..
Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్కు భారత మహిళల ఆర్చరీ జట్టు..
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
బ్రిటన్ లోని లంకాషైర్లోని ఓస్వాల్డ్ట్విస్టల్ కు చెందిన లూకాస్ జేమ్సన్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ ప్రాంక్ ను చేశారు. లూకాస్ తన ఇద్దరు స్నేహితులతో విడివిడిగా ఓ నల్లని శవ సంచిలో ఉండి పాఠశాలల్లోని అందరికీ షాక్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ బ్లూ కలర్ ఉన్న వ్యాన్ నుండి 3 నల్లని డెడ్ బాడీ బ్యాగులను ఇద్దరు వ్యక్తులు కిందకు దించుతారు. అలా మూడు బ్యాగులను కిందికి దించిన తర్వాత లూకాస్ తల్లి మొదట తన కొడుకు బ్యాగ్ ను ఓపెన్ చేయగా అందులోంచి అబ్బాయి బయటికి వచ్చాడు. ఆ తర్వాత వరుసగా కొడుకు స్నేహితులను కూడా ఆ శవ బ్యాగ్ ల జిప్పులను తీయగా వారు కూడా బయటికి వచ్చారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Lalu Prasad: బీహార్ ప్రజలను నితీష్ కుమార్ మోసం చేశారు…
ఈ ఘటన చూసిన నెటిజన్స్.. ప్రస్తుత కాలంలో ఉన్న విద్యార్థులకు సృజనాత్మక ఎక్కువైందని., చదువు తక్కువ అయిందంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో.. అసలు ఇలాంటి ఆలోచన చేయాలని మీకు ఎవరు ఐడియా ఇచ్చారంటూ కామెంట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!