Viral: ఓరి బడవలరా.. ఇలా తయారయ్యారు ఏంటి.. స్కూల్ ఫంక్షన్ కు ఇలా వచ్చారేంట్రా..
- చదువుతున్న స్కూల్ లో ఫాన్సీ డ్రెస్ కాంపిటిషన్.
- బ్రిటన్ లోని లంకాషైర్లోని ఓస్వాల్డ్ట్విస్టల్ కు చెందిన లూకాస్ జేమ్సన్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ ప్రాంక్.
- ఏకంగా శవ బ్యాగ్స్ లో స్కూల్ లోకి ఎంట్రీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: ప్రస్తుత ప్రపంచంలో రోజుకొక కొత్త ట్రెండ్ పరిచయం అవుతూనే ఉంటుంది. ఇందులో భాగంగానే విద్యార్థులకు చదువులు నేర్పిస్తున్న పాఠశాలలో కూడా ట్రెండుకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నాయి. విద్యార్థులకు కేవలం పాఠాలు మాత్రమే కాకుండా మిగతా వాటిల్లో కూడా ప్రావిణ్యం పొందేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా పాఠశాలలో ఏడాదికి ఒక రోజు ఏదో థీమ్స్ సంబంధించిన దుస్తులు ధరించి రమ్మని చెబుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి బ్రిటన్ పాఠశాలలో జరిగింది. అయితే ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమానికి అందరూ మైమరిచిపోయే గెటప్ తో వచ్చి భయభ్రాంతులకు గురి చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెళితే..
Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్కు భారత మహిళల ఆర్చరీ జట్టు..
Also Read
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
- Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
బ్రిటన్ లోని లంకాషైర్లోని ఓస్వాల్డ్ట్విస్టల్ కు చెందిన లూకాస్ జేమ్సన్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ ప్రాంక్ ను చేశారు. లూకాస్ తన ఇద్దరు స్నేహితులతో విడివిడిగా ఓ నల్లని శవ సంచిలో ఉండి పాఠశాలల్లోని అందరికీ షాక్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ బ్లూ కలర్ ఉన్న వ్యాన్ నుండి 3 నల్లని డెడ్ బాడీ బ్యాగులను ఇద్దరు వ్యక్తులు కిందకు దించుతారు. అలా మూడు బ్యాగులను కిందికి దించిన తర్వాత లూకాస్ తల్లి మొదట తన కొడుకు బ్యాగ్ ను ఓపెన్ చేయగా అందులోంచి అబ్బాయి బయటికి వచ్చాడు. ఆ తర్వాత వరుసగా కొడుకు స్నేహితులను కూడా ఆ శవ బ్యాగ్ ల జిప్పులను తీయగా వారు కూడా బయటికి వచ్చారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Lalu Prasad: బీహార్ ప్రజలను నితీష్ కుమార్ మోసం చేశారు…
ఈ ఘటన చూసిన నెటిజన్స్.. ప్రస్తుత కాలంలో ఉన్న విద్యార్థులకు సృజనాత్మక ఎక్కువైందని., చదువు తక్కువ అయిందంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో.. అసలు ఇలాంటి ఆలోచన చేయాలని మీకు ఎవరు ఐడియా ఇచ్చారంటూ కామెంట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!