రాజస్థాన్లోని హనుమాన్గఢ్ లో శనివారం రాత్రి ఓ అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఓ కారు ఒంటెను ఢీకొట్టడంతో వాహనం దెబ్బతినడంతో పాటు ఒంటెకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత కారు బానెట్ పై ఉన్న ఒంటెను ఢీకొట్టిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్ లో వైరల్ గా మారింది. కారు ఢీకొనడంతో కారు బాగా దెబ్బ తినింది. కారు గ్లాస్ పగలడంతోపాటు ఒంటె బరువుకు కింద బోనెట్ పగిలిపోయింది. అదృష్టవశాత్తూ.. ఒంటెకు కొన్ని గాయాలు అయినప్పటికీ, కారులో ఇరుక్కుపోకుండా […]
ఈ మధ్యకాలంలో తరచుగా విమానాలకు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం పరిపాటుగా మారింది. విమానంలో సాంకేతిక లోపాల కారణంగా మంటలు రావడం, లేకపోతే మిగతా సమస్యల వల్ల అనేక విషయాలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా ఓ విమానం ఇంజన్ లో చెలరేగిన మంటల కారణంగా ఎమర్జెన్సీ లాండింగ్ సంబంధించిన ఇన్సిడెంట్ కూడా వైరల్ గా మారింది. ఇకపోతే తాజాగా ముంబై విమానాశ్రయంలో కూడా ఓ పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఈ […]
భారత్, పాకిస్థాన్ల మధ్య ఉత్కంఠభరితమైన పోటీకి ముందు, దిగ్గజ క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్, టీమిండియా మాజీ కోచ్, 1983 ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యుడు రవిశాస్త్రి ఆదివారం న్యూయార్క్ లోని టి20 ప్రపంచకప్ 2024 ఫ్యాన్ పార్క్ లో బేస్బాల్ లో ఆడానికి ప్రయత్నించారు. ఆదివారం నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న చిరకాల ప్రత్యర్థలు భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగే పోరును చూసేందుకు సచిన్ శనివారం న్యూయార్క్ చేరుకున్నాడు. ఐర్లాండ్ పై భారత్ […]
గత కొంత కాలం నుండి యువత రోడ్లపై వికృత చేష్టలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి. కొందరు యువకులు రోడ్లపై వాహనాలతో స్టెంట్స్ చేస్తూ కొన్ని రకాల విషాద ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా ఓ జంట రోడ్డుపై వెళ్తున్న సమయంలో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. ఇందుకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం […]
ప్రతిరోజు సోషల్ మీడియాలో వేల సంఖ్యలో వీడియోలు వస్తూ ఉంటాయి. అయితే ఇందులో చాలా తక్కువ వీడియోలు మాత్రమే వైరల్ గా మారుతుంటాయి. వీడియోలోని కంటెంట్ బాగుండి కాస్త నవ్వు తెప్పించే విధంగా ఉంటే మాత్రం అవి తొందరగా వైరల్ గా మారడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవడం మనం గమనిస్తూనే ఉంటాం. తాజాగా పాము, బాతులకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో […]
తెలుగుదేశం పార్టీకి కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎంపిలు బీజేపీ ప్రభుత్వ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) లో భాగం కాబోతున్నారని, ఇది కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉందని ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని పార్టీ ఆదివారం ధృవీకరించింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టీడీపీ నాయకుడులలో ఒకరైన స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్ నాయుడు కుమారుడు రామ్ మోహన్ నాయుడు కింజరాపు […]
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2024 లో భాగంగా ఉగాండా, వెస్టిండీస్ కు మధ్య జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ భారీ విజయం సాధించింది. ఉగాండా జట్టుపై ఏకంగా 134 పరుగుల తేడాతో భారీ విజయాన్ని విండిస్ తన ఖాతాలో వేసుకుంది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణిత 20 ఓవర్లులో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు సాధించింది. ఇక విండిస్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేధించలేక ఉగాండా ప్లేయర్లు చతికిలపడ్డారు. దీంతో […]
అమరావతి ప్రాంతంలో జగన్ పేదలకు సెంటు స్థలాలను కేటాయించిన ప్రాంతంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణాలకు తెగబడ్డారు. కృష్ణాయపాలెం శివారులో శంకుస్థాపన చేసిన నమూనా, ఇంటితోపాటు స్థూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు స్థూపాన్ని అలాగే శిలాఫలకాన్ని జెసిబితో ధ్వంసం చేశారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన నేపద్యంలో వైఎస్ఆర్సిపి నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. SBI ATM: ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో చోరీ.. రూ.18,41,300 నగదు […]
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలంలో చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎంలోకి చొరబడి అందులోని రూ.18,41,300 నగదు అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూడేరులోని దళితవాడ ఎదురుగా ఉన్న అనంతపురం – బళ్లారి ప్రధాన రహదారి పక్కనే అనంతపురం సాయినగర్ లోని స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఏటీఎం కేంద్రాన్ని తెరిచారు. Rahul Gandhi: లోక్ సభ ప్రతిపక్ష నేతగా […]
Moda Kondamma Jatara 2024: మన్యం దేవతైన., గిరిజనుల కల్పవల్లి.. కోరికలు తీర్చే కొంగు బంగారం దేవతగా… ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవంగా.. పాడేరు మోదకొండమ్మ తల్లికి బాగా పేరుంది. ఇక నేటి నుండి అమ్మవారి మూడురోజుల ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరగబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రెండవ గిరిజన జాతరగా పాడేరు మోదకొండమ్మ జాతరకు బాగా పేరొందింది. రాష్ట్ర విభజన తర్వాత మోదకొండమ్మ జాతర ఆంధ్రప్రదేశ్ లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి […]