Modi 3.0: కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ పెమ్మసాని..
తెలుగుదేశం పార్టీకి కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎంపిలు బీజేపీ ప్రభుత్వ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) లో భాగం కాబోతున్నారని, ఇది కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉందని ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని పార్టీ ఆదివారం ధృవీకరించింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టీడీపీ నాయకుడులలో ఒకరైన స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్ నాయుడు కుమారుడు రామ్ మోహన్ నాయుడు కింజరాపు (36) అత్యంత పిన్న వయస్కుడైన కేంద్ర కేబినెట్ మంత్రి అవుతారు.
WI vs UGA: విండీస్ బౌలర్ల దెబ్బకు బెంబెలెత్తిన ఉగాండా.. 39 పరుగులకే ఆలౌట్..
Also Read
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
ఇదిలావుండగా., వృత్తిరీత్యా వైద్యుడు, ఈ ఎన్నికల్లో అత్యంత సంపన్న అభ్యర్థులలో ఒకరైన చంద్రశేఖర్ పెమ్మసాని కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ ఈరోజు తెలిపింది. X లో ఒక పోస్ట్లో, మాజీ టీడీపీ ఎంపీ, పారిశ్రామికవేత్త జయదేవ్ గల్లా నాయుడు కొత్త నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా అవుతునందుకు నా యువ మిత్రుడు రామమోహన్ నాయుడుకు అభినందనలు తెలిపారు. మీ చిత్తశుద్ధి, వినయ స్వభావం వల్లనే ఈ స్థాయికి చేరుకున్నారని., మీ కొత్త పాత్రలో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
Amravathi: జగన్ ఆవిష్కరించిన స్తూపం ధ్వంసం చేసిన దుండగులు..
Congratulations to my young friend @RamMNK on being confirmed as a cabinet minister in the new #NDA Government! Your sincerity and humble nature will surely be an asset to the development of the country. Wishing you all the best in your new role! pic.twitter.com/VkgGu8kdHB
— Jay Galla (@JayGalla) June 9, 2024
మూడుసార్లు ఎంపీగా గెలిచిన రామ్ మోహన్ నాయుడు 2014 నుంచి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పెమ్మసాని కేంద్ర మంత్రివర్గానికి నామినేట్ని నిర్ధారిస్తూ గల్లా ఒక పోస్ట్లో ఇలా అన్నారు. మంత్రిగా ధృవీకరించబడినందుకు డా. చంద్రశేఖర్ పెమ్మసానికి అభినందనలు. మీ తొలి రాజకీయ ప్రస్థానంలో దేశానికి ఇంతటి ఘనత లభించింది అంటూ ఆయన అన్నారు. పెమ్మసాని ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. గతంలో ఈ సీటు జయదేవ్ గల్లాకు దక్కింది.
Congratulations to Dr. @PemmasaniOnX on being confirmed as a Minister of State. Such an honour to serve the nation at the central level during your very first political stint. The people of Guntur and entire AP are proud of you. All the best for your new role. May you bring… pic.twitter.com/NAvPMViMLc
— Jay Galla (@JayGalla) June 9, 2024
తాజావార్తలు
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో