Modi 3.0: కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ పెమ్మసాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగుదేశం పార్టీకి కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎంపిలు బీజేపీ ప్రభుత్వ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) లో భాగం కాబోతున్నారని, ఇది కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉందని ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని పార్టీ ఆదివారం ధృవీకరించింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టీడీపీ నాయకుడులలో ఒకరైన స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్ నాయుడు కుమారుడు రామ్ మోహన్ నాయుడు కింజరాపు (36) అత్యంత పిన్న వయస్కుడైన కేంద్ర కేబినెట్ మంత్రి అవుతారు.
WI vs UGA: విండీస్ బౌలర్ల దెబ్బకు బెంబెలెత్తిన ఉగాండా.. 39 పరుగులకే ఆలౌట్..
Also Read
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
ఇదిలావుండగా., వృత్తిరీత్యా వైద్యుడు, ఈ ఎన్నికల్లో అత్యంత సంపన్న అభ్యర్థులలో ఒకరైన చంద్రశేఖర్ పెమ్మసాని కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ ఈరోజు తెలిపింది. X లో ఒక పోస్ట్లో, మాజీ టీడీపీ ఎంపీ, పారిశ్రామికవేత్త జయదేవ్ గల్లా నాయుడు కొత్త నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా అవుతునందుకు నా యువ మిత్రుడు రామమోహన్ నాయుడుకు అభినందనలు తెలిపారు. మీ చిత్తశుద్ధి, వినయ స్వభావం వల్లనే ఈ స్థాయికి చేరుకున్నారని., మీ కొత్త పాత్రలో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
Amravathi: జగన్ ఆవిష్కరించిన స్తూపం ధ్వంసం చేసిన దుండగులు..
Congratulations to my young friend @RamMNK on being confirmed as a cabinet minister in the new #NDA Government! Your sincerity and humble nature will surely be an asset to the development of the country. Wishing you all the best in your new role! pic.twitter.com/VkgGu8kdHB
— Jay Galla (@JayGalla) June 9, 2024
మూడుసార్లు ఎంపీగా గెలిచిన రామ్ మోహన్ నాయుడు 2014 నుంచి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పెమ్మసాని కేంద్ర మంత్రివర్గానికి నామినేట్ని నిర్ధారిస్తూ గల్లా ఒక పోస్ట్లో ఇలా అన్నారు. మంత్రిగా ధృవీకరించబడినందుకు డా. చంద్రశేఖర్ పెమ్మసానికి అభినందనలు. మీ తొలి రాజకీయ ప్రస్థానంలో దేశానికి ఇంతటి ఘనత లభించింది అంటూ ఆయన అన్నారు. పెమ్మసాని ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. గతంలో ఈ సీటు జయదేవ్ గల్లాకు దక్కింది.
Congratulations to Dr. @PemmasaniOnX on being confirmed as a Minister of State. Such an honour to serve the nation at the central level during your very first political stint. The people of Guntur and entire AP are proud of you. All the best for your new role. May you bring… pic.twitter.com/NAvPMViMLc
— Jay Galla (@JayGalla) June 9, 2024
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!