Modi 3.0: కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ పెమ్మసాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగుదేశం పార్టీకి కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎంపిలు బీజేపీ ప్రభుత్వ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) లో భాగం కాబోతున్నారని, ఇది కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉందని ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని పార్టీ ఆదివారం ధృవీకరించింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టీడీపీ నాయకుడులలో ఒకరైన స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్ నాయుడు కుమారుడు రామ్ మోహన్ నాయుడు కింజరాపు (36) అత్యంత పిన్న వయస్కుడైన కేంద్ర కేబినెట్ మంత్రి అవుతారు.
WI vs UGA: విండీస్ బౌలర్ల దెబ్బకు బెంబెలెత్తిన ఉగాండా.. 39 పరుగులకే ఆలౌట్..
Also Read
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
ఇదిలావుండగా., వృత్తిరీత్యా వైద్యుడు, ఈ ఎన్నికల్లో అత్యంత సంపన్న అభ్యర్థులలో ఒకరైన చంద్రశేఖర్ పెమ్మసాని కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ ఈరోజు తెలిపింది. X లో ఒక పోస్ట్లో, మాజీ టీడీపీ ఎంపీ, పారిశ్రామికవేత్త జయదేవ్ గల్లా నాయుడు కొత్త నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా అవుతునందుకు నా యువ మిత్రుడు రామమోహన్ నాయుడుకు అభినందనలు తెలిపారు. మీ చిత్తశుద్ధి, వినయ స్వభావం వల్లనే ఈ స్థాయికి చేరుకున్నారని., మీ కొత్త పాత్రలో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
Amravathi: జగన్ ఆవిష్కరించిన స్తూపం ధ్వంసం చేసిన దుండగులు..
Congratulations to my young friend @RamMNK on being confirmed as a cabinet minister in the new #NDA Government! Your sincerity and humble nature will surely be an asset to the development of the country. Wishing you all the best in your new role! pic.twitter.com/VkgGu8kdHB
— Jay Galla (@JayGalla) June 9, 2024
మూడుసార్లు ఎంపీగా గెలిచిన రామ్ మోహన్ నాయుడు 2014 నుంచి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పెమ్మసాని కేంద్ర మంత్రివర్గానికి నామినేట్ని నిర్ధారిస్తూ గల్లా ఒక పోస్ట్లో ఇలా అన్నారు. మంత్రిగా ధృవీకరించబడినందుకు డా. చంద్రశేఖర్ పెమ్మసానికి అభినందనలు. మీ తొలి రాజకీయ ప్రస్థానంలో దేశానికి ఇంతటి ఘనత లభించింది అంటూ ఆయన అన్నారు. పెమ్మసాని ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. గతంలో ఈ సీటు జయదేవ్ గల్లాకు దక్కింది.
Congratulations to Dr. @PemmasaniOnX on being confirmed as a Minister of State. Such an honour to serve the nation at the central level during your very first political stint. The people of Guntur and entire AP are proud of you. All the best for your new role. May you bring… pic.twitter.com/NAvPMViMLc
— Jay Galla (@JayGalla) June 9, 2024
తాజావార్తలు
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!