Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author - Ramesh Nalam

Ramesh Nalam

Author- NTV Telugu
    • Ap Assembly: మంత్రి గౌతమ్‌రెడ్డి మరణంపై సంతాప తీర్మానం
      ఆంధ్రప్రదేశ్

      Ap Assembly: మంత్రి గౌతమ్‌రెడ్డి మరణంపై సంతాప తీర్మానం

      గవర్నర్ ప్రసంగం తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజుకు కొనసాగుతున్నాయి. ఇటీవల సంభవించిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణంపై ఏపీ అసెంబ్లీ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సీఎం జగన్ స్వయంగా సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. గౌతమ్ రెడ్డి మరణంపై ఆయన ప్రసంగిస్తూ.. ఆ వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. సంతాప తీర్మానం సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు. గౌతమ్ రెడ్డి మరణం చాలా లోటని ఆయన అన్నారు. ఆయన మరణంపై […]
    • Womens Day Special: చిత్రసీమ‌లో మ‌హిళా ప‌ర్వం
      సినిమాలు

      Womens Day Special: చిత్రసీమ‌లో మ‌హిళా ప‌ర్వం

      ఆకాశంలో స‌గం మేమే అంటూ మ‌హిళాలోకం సాగుతోంది. పురుషాధిక్య ప్రపంచంలోనూ త‌మ‌కు తామే సాటి అని చాటింపేస్తున్నారు. రాజ‌కీయాలు, క్రీడ‌లు, చిత్రసీమ అన్నిటిలోనూ మ‌హిళా ప్రభంజ‌నం వీస్తోంది. తెలుగు సినిమాల్లో మేటి నాయిక‌లుగా వెలుగొందిన ఎంద‌రో త‌మ‌దైన బాణీప‌లికించి, భావిత‌రాల‌కు స్ఫూర్తి ప్రదాత‌లుగా నిలిచారు. చిత్రసీమ‌లో న‌టీమ‌ణులుగానే కాదు, ర‌చ‌యిత్రులుగా, ద‌ర్శకురాళ్ళుగా త‌మ‌దైన స‌త్తా చాటుతున్నారు. ద‌ర్శక‌ర‌చ‌యిత్రి నందినీ రెడ్డి ప్రతిభ‌కు ప‌ట్టం క‌డుతూ విఖ్యాత ద‌ర్శకులు కేవీ రెడ్డి పేరున నెల‌కొన్న అవార్డును ప్రదానం చేశారు. […]
    • LIVE: రెండో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
      ఆంధ్రప్రదేశ్

      LIVE: రెండో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

    • Womens Day: మహిళలపై మంగ్లీ పాడిన ప్రత్యేక పాట
      వీడియోలు

      Womens Day: మహిళలపై మంగ్లీ పాడిన ప్రత్యేక పాట

    • Corona Virus: ఇక్కడ తగ్గి.. మళ్లీ అక్కడ పెరుగుతున్న కరోనా
      అంతర్జాతీయం

      Corona Virus: ఇక్కడ తగ్గి.. మళ్లీ అక్కడ పెరుగుతున్న కరోనా

      ప్రస్తుతం భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి శాంతించింది. ప్రస్తుతం రోజువారీ 5వేల లోపే కేసులు నమోదవుతున్నాయి. అయితే చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశంలో కొవిడ్‌ కేసులను సున్నాకు తేవాలనే చైనా ప్రయత్నాలను కరోనా వమ్ము చేస్తోంది. ఆ దేశంలోని పలు నగరాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 2020 మార్చి తర్వాత గత రెండు రోజులుగా అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. చైనాలో ఆదివారం 312 కరోనా కేసులు నమోదుకాగా సోమవారం మరో 214 కరోనా పాజిటివ్ […]
    • Telangana: వనపర్తిలో నేడు సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్
      తెలంగాణ

      Telangana: వనపర్తిలో నేడు సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్

      తెలంగాణ సీఎం కేసీ‌ఆర్ నేడు వన‌పర్తి జిల్లాలో పర్యటించ‌ను‌న్నారు. ఈ సందర్భంగా పలు అభి‌వృద్ధి కార్యక్రమాలు, ప్రారం‌భో‌త్సవాలు, శంకు‌స్థా‌ప‌నలలో ఆయన పాల్గొననున్నారు. మంగ‌ళ‌వారం ఉదయం 11 గంట‌లకు సీఎం కేసీఆర్ హైద‌రా‌బాద్‌ నుంచి వ‌న‌ప‌ర్తికి ప్రత్యేక‌ హెలి‌కా‌ప్టర్‌లో బయ‌లు‌దేరుతారు. వన‌పర్తి వ్యవ‌సాయ మార్కె‌ట్‌‌యార్డు ఆవ‌ర‌ణలో ఏర్పాటు చేసిన హెలి‌ప్యా‌డ్‌కు ఉద‌యం 11:45 గంట‌ల‌కు చేరు‌కుంటారు. అక్కడే అగ్రి‌క‌ల్చర్‌ మార్కెట్‌ యార్డును ప్రారం‌భి‌స్తారు. అనంతరం రోడ్డు‌మా‌ర్గంలో వనపర్తిలోని జడ్పీ ఉన్నత పాఠ‌శా‌లకు చేరుకుని ‘మ‌న‌ఊరు – మన‌బడి, మన‌బస్తీ […]
    • Payyavula Keshav: ఏపీకి మూడు  రాజధానులు పోయి.. నాలుగో రాజధాని వచ్చేసింది
      ఆంధ్రప్రదేశ్

      Payyavula Keshav: ఏపీకి మూడు రాజధానులు పోయి.. నాలుగో రాజధాని వచ్చేసింది

      ఏపీ రాజధాని విషయంలో మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఏపీకి మూడు రాజధానులు అనే వైసీపీ ప్రభుత్వం చెప్పిందని.. తాజాగా మూడు రాజధానులు పోయి.. నాలుగో రాజధాని హైదరాబాద్ కూడా వచ్చి చేరిందని పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో తనకు అన్ని విధాలుగా ఉపయోగపడిన తెలంగాణ సీఎం కేసీఆర్ రుణాన్ని తీర్చుకోవడానికి జగన్ ఏపీని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. […]
    • Andhra Pradesh: విద్యార్థులకు అలర్ట్.. జగనన్న విద్యాదీవెన వాయిదా
      ఆంధ్రప్రదేశ్

      Andhra Pradesh: విద్యార్థులకు అలర్ట్.. జగనన్న విద్యాదీవెన వాయిదా

      ఏపీలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బుల చెల్లింపుల కోసం ప్రవేశపెట్టిన ‘జగనన్న విద్యాదీవెన’ పథకం వాయిదా పడింది. గతంలో ప్రకటించిన దాని ప్రకారం ఇవాళ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల డబ్బులు జమ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఈ ప‌థ‌కం వాయిదా ప‌డ‌టంతో ఈ రోజు విద్యార్థుల త‌ల్లుల ఖాతాల్లో డ‌బ్బులు ప‌డే అవకాశాలు లేవు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం […]
    • Andhra Pradesh: సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. అలా నిరూపిస్తే రాజీనామా చేస్తా
      ఆంధ్రప్రదేశ్

      Andhra Pradesh: సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. అలా నిరూపిస్తే రాజీనామా చేస్తా

      అసెంబ్లీలో సోమవారం నాటి పరిణామాలపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. సభలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం సందర్భంగా టీడీపీ సభ్యులు ఆందోళన నిర్వహించి ప్రసంగం ప్రతులను చించివేయడం సరికాదని బీఏసీ సమావేశంలో సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాలని, అలాంటిది కాగితాలు చించి ఆయనపై విసరడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని టీడీపీ నేత అచ్చెన్నాయుడు వద్ద సీఎం […]
    • Andhra Pradesh: నడికుడి రైల్వేస్టేషన్‌లో దొంగల బీభత్సం.. రూ.89 లక్షలు దోపిడీ
      ఆంధ్రప్రదేశ్

      Andhra Pradesh: నడికుడి రైల్వేస్టేషన్‌లో దొంగల బీభత్సం.. రూ.89 లక్షలు దోపిడీ

      గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి రైల్వేస్టేషన్‌లో సోమవారం రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కొందరు ప్రయాణికులపై దాడి చేసి రూ.89 లక్షల సొత్తు ఎత్తుకుపోయారు. దుర్గి మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రైల్వేస్టేషన్‌లోని రెండో నంబర్ ప్లాట్‌ఫారంలో చెన్నై వెళ్లేందుకు ఎస్-6 బోగీ ఆగే ప్రదేశంలో రైలు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే అదే సమయంలో పక్కనే ఉన్న రైల్వే ఖాళీ స్థలం నుంచి ఆరుగురు వ్యక్తులు రైలు కోసం వేచి చూస్తున్న ముగ్గురు ప్రయాణికుల […]
    ←1…357358359360361…579→

తాజావార్తలు

  • RCB vs GT: చిన్నస్వామిలో కోహ్లీ విశ్వరూపం.. గుజరాత్‌ను ఉతికేసిన ఆర్‌సీబీ.. పాయింట్ల పట్టికలో టాప్‌-2కి జంప్‌!

  • Sree Vishnu : హిట్లు లేకున్నా జోరు తగ్గని శ్రీవిష్ణు..

  • Astrology: ఏప్రిల్‌ 25, శనివారం దినఫలాలు.. ఈ రాశివారు శుభవార్త వింటారు..!

  • AAP Crisis: “కేజ్రీవాల్ దారి తప్పాడు” అన్నా హజారే సంచలన కామెంట్స్!

  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions