Rakesh Reddy
Author- NTV Telugu-
Mahadev : దుబాయ్ పోలీసుల అదుపులో మహదేవ్ యాప్ స్కామ్ నిందితుడు రవి ఉప్పల్
Mahadev : మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసును విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెద్ద విజయం సాధించింది. మంగళవారం నాడు ఇద్దరు ప్రధాన నిందితుల్లో ఒకరైన రవి ఉప్పల్ను దుబాయ్లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
Global Investors Summit : నేడు పాట్నాలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. హాజరు కానున్న 600మంది ప్రముఖులు
Global Investors Summit : రెండు రోజుల పాటు జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు బుధవారం నుంచి ప్రారంభం కానుంది. -
Diamond Ring : హోటల్ లో రూ.6.7 కోట్ల విలువైన ఉంగరం పోయింది.. దొంగ ఎవరో తెలుసా ?
Diamond Ring : పారిస్లోని ఫస్ట్ అరోండిస్మెంట్లోని ప్రసిద్ధ హోటల్ రిట్జ్లో వెలకట్టలేని డైమండ్ రింగ్ అదృశ్యం కలకలం సృష్టించింది. -
Article 370: రండి చర్చించుకుందాం.. ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత పాక్ స్పందన
Article 370: ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చైనా మంగళవారం స్పందించింది. కశ్మీర్ సమస్యను భారత్-పాక్ మధ్య చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పేర్కొంది. -
Oath Ceremony : నేడు ఛత్తీస్గఢ్-మధ్యప్రదేశ్ సీఎంల ప్రమాణం
Oath Ceremony : మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో ముఖ్యమంత్రుల పేర్లను ప్రకటించారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారోత్సవం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. నేడు రెండు రాష్ట్రాల్లో ప్రమాణస్వీకార కార్యక్రమాలు జరగనున్నాయి. -
Gaza : గాజాలో యుద్ధంతో ఆకలికి అలమటిస్తున్న జనాలు
Gaza : గాజాలో భీకర యుద్ధం కొనసాగుతుంది. దీంతో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. సోమవారం రఫా సరిహద్దును దాటి గాజాలోకి ప్రవేశించిన సహాయక ట్రక్కులపై ఎగబడ్డ జనం అందినకాడికి సామగ్రిని ఎత్తుకుపోయారు. -
Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ .. సిద్ధార్థ లాల్ సక్సెస్ స్టోరీ
Royal Enfield: బుల్లెట్ నేడు యువత ఫస్ట్ ఛాయిస్. నేడు రాయల్ ఎన్ఫీల్డ్ అతిపెద్ద లాభదాయక సంస్థగా అవతరించింది. అయితే 1994లో బుల్లెట్ దివాలా అంచున ఉన్న సంగతి తెలిసిందే. -
Chennai: శ్రీరంగం రంగనాథ ఆలయంలో ఉద్రిక్తత.. ఏపీ భక్తులపై దాడి
Chennai: తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ద్రవిడ నిర్మాణ శైలిలో రూపొందించబడిన ఈ ఆలయంలో విష్ణుమూర్తి వివిధ రూపాలు భక్తులను కనువిందుచేస్తాయి. -
Sabarimala : శబరిమల ఆలయంలో భక్తుల రద్దీ.. నిర్వహణలోపంపై నిరసన తెలిపిన కాంగ్రెస్ ఎంపీలు
Sabarimala : ప్రస్తుతం కేరళలోని శబరిమల ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. కొంతమంది యాత్రికులు దర్శనం కోసం 18 గంటల పాటు వేచి ఉండడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. -
Dhiraj Sahu : ధీరజ్ సాహు లాకర్లో ఇప్పటి వరకు డబ్బే.. ఇప్పుడు ఏకంగా బంగారు బిస్కెట్లు, వజ్రాలు
Dhiraj Sahu : 'క్యాష్ కింగ్'గా వార్తల్లో నిలుచిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహూ ఆస్తులకు సంబంధించి వరుసగా సంచలనాలు వెల్లడవుతూనే ఉన్నాయి. ఒకవైపు రాంచీలోని సుశీలా నికేతన్ నివాసంలో దాడులు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
Assembly Elections Exit poll 2026: అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్.. కాంగ్రెస్ గల్లంతు..
-
EPFO: ఉద్యోగులకు భారీ శుభవార్త.. ఈపీఎఫ్ఓ నుంచి కీలక అప్డేట్.. ఇక సులువుగా..
-
Assembly Elections Exit poll 2026: బెంగాల్లో మమత అడ్రస్ గల్లంతు.. కాషాయానిదే గెలుపు..
-
Ask YouTube: యూట్యూబ్ యూజర్లకు సర్ప్రైజ్.. సెర్చ్ బార్లో ఏఐ ఫీచర్ వచ్చేస్తోంది!
-
EPIC Teaser : ఆసక్తి పెంచేలా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టీజర్
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!