Chennai: శ్రీరంగం రంగనాథ ఆలయంలో ఉద్రిక్తత.. ఏపీ భక్తులపై దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai: తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ద్రవిడ నిర్మాణ శైలిలో రూపొందించబడిన ఈ ఆలయంలో విష్ణుమూర్తి వివిధ రూపాలు భక్తులను కనువిందుచేస్తాయి. 156 ఏకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయం ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలలో ఒకటి. ఆలయంలోని విష్ణుమూర్తి శయనరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు.
Read Also:Goodachari 2: #SeshEXShruti… ఈ గూఢచారి హీరోయిన్ ని కూడా కొత్తగా రివీల్ చేసాడు
Also Read
ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అయ్యప్ప భక్తులు వెళ్లారు. ఈ క్రమంలో వారికి అనుకోని సంఘటన ఎదురైంది. ఆ ఆలయ సిబ్బంది ఆంధ్ర అయ్యప్ప భక్తులపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. దీంతో రంగనాథ ఆలయంలో ఉద్రిక్తత ఏర్పడింది. దాదాపు పదుల సంఖ్యలో భక్తులు సిబ్బంది దాడిలో గాయపడ్డారు. దీంతో అయ్యప్ప భక్తులు ఆలయం వెలుపల ధర్నాకు దిగారు. గాయపడినా భక్తులకు స్దానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీ భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also:Sabarimala : శబరిమల ఆలయంలో భక్తుల రద్దీ.. నిర్వహణలోపంపై నిరసన తెలిపిన కాంగ్రెస్ ఎంపీలు
ఈ ఆలయంలో 21 గోపురాలు, 39 మంటపాలు ఉన్నాయి. 236 అడుగుల ఎత్తులో నిర్మించబడిని రాజగోపురం ఆలయ ప్రధాన గోపురంగా చెప్పబడింది.. ఇది ఆసియా ఖండంలోని రెండవ ఎత్తైన ఆలయ గోపురం. ఈ ఆలయంలో 1000 స్థంభాలతో రూపొందిన అతి పెద్ద హాలు మరో ప్రత్యేకత. ఇక స్వామి వారి విగ్రహం కూడా తేనె, కర్పూరం, గంధం, బెల్లం, కస్తూరి, తైలం ఉపయోగించి తయారు చేశారు. ఈ ఆలయం 10వ శతాబ్థానికి పూర్వమే నిర్మించబడినట్లు చరిత్రలో ఆధారాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
-
Israeli base in Iraq: ప్రపంచ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు.. ఇరాక్లో ఇజ్రాయెల్ రహస్య స్థాపరం..!
-
Virat Kohli: ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ సెంచరీ.. 105తో RCBని టాప్కి.. క్రిస్ గేల్ వరల్డ్ రికార్డ్ బ్రేక్
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!