Rakesh Reddy
Author- NTV Telugu-
Donald Trump : అబద్ధాలు చెబుతున్న ట్రంప్.. రూ.2100కోట్ల జరిమానా ?
Donald Trump : న్యూయార్క్లో పౌర మోసానికి సంబంధించి బుధవారం డొనాల్డ్ ట్రంప్పై విచారణలో వాంగ్మూలం పూర్తయింది. తన ఆస్తుల విషయంలో రుణాలిచ్చిన బ్యాంకులకు ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. -
Weather Update: ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. దీంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే ఛాన్స్
Weather Update: ఉత్తర భారతదేశంలో తీవ్రమైన చలి మొదలైంది. యూపీ, పంజాబ్తో పాటు పలు రాష్ట్రాల్లో పొగమంచు కనిపిస్తోంది. హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్లో తేలికపాటి వర్షంతో మంచు కురుస్తోంది. -
Nityanand Rai : చనిపోయిన 3351మంది సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్ సైనికులు
Nityanand Rai : దేశవ్యాప్తంగా జనవరి 1, 2018 నుండి డిసెంబర్ 1, 2023 వరకు మొత్తం 3351 మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPF), అస్సాం రైఫిల్స్ (AR) సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. -
Parliament Attack : నాలుగు రాష్ట్రాల దుర్మార్గులు.. పక్కా స్క్రిప్ట్ తోనే పార్లమెంట్ పై దాడి
Parliament Attack : దేశ పార్లమెంటులో బుధవారం భద్రతా లోపం బట్టబయలైంది. ఇది మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నలుగురు కలిసి పార్లమెంటు పై పొగదాడి చేశారు. -
Pakistan: సింహంతో సెల్ఫీ తీసుకునేందుకు ట్రై చేసి దానికే ఆహారమయ్యాడు
Pakistan: పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన 20 ఏళ్ల యువకుడిని సింహం తీవ్రంగా గాయపరిచింది. వారం రోజుల క్రితం ఇదే ప్రావిన్స్లోని జూలో ఓ వ్యక్తిని నాలుగు సింహాలు చంపాయి. -
Allahabad Central University : యూనివర్శిటీ హాస్టల్లో బాంబు తయారు చేస్తుండగా పేలుడు.. విద్యార్థి ఆస్పత్రిపాలు
Allahabad Central University : అలహాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని పీసీబీ హాస్టల్లోని రూమ్ నంబర్ 68లో బాంబు పేలింది. బాంబు పేలుడు కారణంగా ప్రభాత్ అనే విద్యార్థి గాయపడ్డాడు. అతని ఒక చేయి నుజ్జునుజ్జు అయిపోయింది. -
Sikkim: మంచులో చిక్కుకుపోయిన 800 పర్యాటకులు
Sikkim: తూర్పు సిక్కింలోని ఎత్తైన ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 800 మందికి పైగా పర్యాటకులను భారత ఆర్మీ సైనికులు బుధవారం రక్షించారు. అధికారుల ప్రకారం, ఈ పర్యాటకులు, వృద్ధులు, మహిళలు, పిల్లలతో సహా హిమపాతం కారణంగా తూర్పు సిక్కింలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. -
Parliament Attack : పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం.. గ్యాలరీ నుంచి సభలో కి దూకిన ఇద్దరు అగంతకులు
Parliament Attack : ఈరోజు పార్లమెంట్ హౌస్పై దాడి జరిగిన వార్షికోత్సవం సందర్భంగా లోక్సభ భద్రతలో భారీ లోపం బయటపడింది. ఇద్దరు వ్యక్తులు ప్రేక్షకుల గ్యాలరీ నుండి లోక్సభ కార్యకలాపాల్లోకి ప్రవేశించి బెంచ్పై నిలబడ్డారు. -
Parliament Attack Anniversary: పార్లమెంట్ పై దాడికి 22 ఏళ్లు.. అమర జవాన్లకు ప్రధాని మోడీ నివాళులు
Parliament Attack Anniversary: పార్లమెంటుపై దాడి జరిగి నేటికి 22 ఏళ్లు పూర్తయ్యాయి. 2001లో ఇదే రోజున పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేశారు. -
Chhattisgarh : ఛత్తీస్గఢ్లో సీఎం ప్రమాణ స్వీకారానికి ముందు రెచ్చిపోయిన నక్సలైట్లు
Chhattisgarh : నేడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం. ఇందులో దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నలుగురు కేంద్ర మంత్రులు రాజధాని రాయ్పూర్కు వస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?