Bank Holiday : సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చే వారం అయోధ్యలో రామమందిరం ప్రారంభం కానుంది. వచ్చే వారం జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమ ముహూర్తంగా నిర్ణయించారు.
LIC MCap : ప్రభుత్వ బీమా కంపెనీ ఎల్ఐసీ షేర్లలో గత కొన్ని రోజులుగా అద్భుతమైన ర్యాలీ కనిపిస్తోంది. నేడు, మార్కెట్లో ఆల్ రౌండ్ విక్రయాలు కనిపిస్తున్నప్పటికీ.. ఎల్ఐసి వాటా మాత్రం గ్రీన్ జోన్ లోనే కొనసాగుతోంది.
SpiceJet Flight: స్పైస్జెట్ ఎయిర్లైన్స్కు చెందిన ముంబై-బెంగళూరు విమానంలో ఓ ప్రయాణికుడు గంటన్నర పాటు టాయిలెట్లో ఇరుక్కుపోయాడు. సాంకేతిక లోపంతో టాయిలెట్ గేటు తెరుచుకోకపోవడంతో ప్రయాణికుడు బయటకు రాలేకపోయాడు.
Manipur : ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లోని టెంగ్నౌపాల్ జిల్లాలోని సరిహద్దు పట్టణం మోరేలో భద్రతా బలగాలు, కుకీ ఉగ్రవాదుల మధ్య బుధవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. కొన్ని నెలల తరబడి ఈ రాష్ట్రంలో హింసాకాండ కొనసాగుతూనే ఉంది.
Stock Market : భారత స్టాక్ మార్కెట్ ఈరోజు నిరాశాజనకంగా ప్రారంభమైంది. సెన్సెక్స్ 1130 పాయింట్లు, నిఫ్టీ 370 పాయింట్లు దిగువన ప్రారంభమయ్యాయి. మంగళవారం సెన్సెక్స్ 73128.77 పాయింట్ల వద్ద, నిఫ్టీ 22,032 పాయింట్ల వద్ద ముగిశాయి.
Pakistan : పొరుగు దేశం పాకిస్థాన్లో ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే డజను కోడి గుడ్లు రూ.400కి పలుకుతోంది. ప్రస్తుతం కిలో ఉల్లికి రూ.250 చెల్లించాల్సిన పరిస్థితి అక్కడి ప్రజలు నెలకొంది.
Krishna Janmabhoomi : శ్రీకృష్ణ జన్మభూమి కేసులో పిటిషనర్ అశుతోష్ పాండేకు ఫేస్బుక్లో పాకిస్థాన్ నుంచి బెదిరింపు వచ్చింది. దీనిపై పాండే పోలీసులకు, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి, రాష్ట్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.
Mahua Moitra : టీఎంసీ నేత మహువా మొయిత్రా ఇటీవల పార్లమెంట్ నుంచి బహిష్కరించబడిన సంగతి తెలిసిందే. ఇప్పడు ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయనందుకు అల్టిమేటం అందుకున్నారు.