Ayodhya Ram Mandir: శ్రీరామ జన్మభూమి ఆలయంపై స్మారక పోస్టల్ స్టాంపును ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. దీనితో పాటు రాముడిపై విడుదల చేసిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రధాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.
Ram Mandir : శ్రీరాముడు అయోధ్యకు చేరుకోనుండగా... అందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చారిత్రాత్మక దినోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు.
Ram Mandir: అయోధ్యలోని రామాలయంలో రాంలాలా పవిత్రోత్సవం సందర్భంగా మహావీర్ ఆలయంలో కూడా వేడుకలు నిర్వహించనున్నారు. మహావీర్ ఆలయం దక్షిణ మూలలో ఉన్న సీతారాముల విగ్రహం ముందు నేడు ఉదయం 9 గంటల నుండి అఖండ కీర్తన నిర్వహించబడుతుంది.
Viral : విచిత్రమైన బండి గురించి వెలుగులోకి వచ్చినప్పుడల్లా వెంటనే అది మన వాళ్లే చేసి ఉంటారని ఆలోచన వస్తుంది. మీరు సోషల్ మీడియాలో కనుక స్క్రోల్ చేస్తే చాలా విచిత్రమైన వాహనాల వీడియోలను చూడవచ్చు.
Crude Oil : పెట్రోల్, డీజిల్ కాకుండా గ్యాస్ కోసం భారతదేశం ఎంత చెల్లిస్తుందో తెలుసా? .. భారత ప్రభుత్వం దిగుమతి బిల్లుల్లో ముడి చమురు, సహజ వాయువు అత్యధిక వాటాను కలిగి ఉన్నాయి.
First Trillionaire: ప్రపంచంలో చాలా మంది ధనవంతుల సంపద వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో చాలా మంది ధనవంతులు బిలియనీర్లుగా మారారు. కానీ, ఇప్పటి వరకు ఎవరూ ట్రిలియన్కు చేరుకోలేకపోయారు.
Budget 2024: దేశ బడ్జెట్ రావడానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న దేశ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ప్రతేడాది బడ్జెట్కు ముందు ఆర్థిక సర్వే వస్తుంది.
Stock Market : దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రుణదాత HDFC బ్యాంక్ పేలవమైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. దీంతో స్టాక్ మార్కెట్ 19 నెలల తర్వాత ఒకే రోజులో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది.