Rakesh Reddy
Author- NTV Telugu-
Stock Market : హిస్టరీ క్రియేట్ చేసిన స్టాక్ మార్కెట్.. ఫస్ట్ టైం సెన్సెక్స్ 73,000, నిఫ్టీ 22వేల పైకి
Stock Market : స్టాక్ మార్కెట్ సరికొత్త చరిత్రాత్మక శిఖరాన్ని తాకింది. బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారిగా 73 వేలు దాటింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుని 22,000 స్థాయిని దాటింది. -
Rahul Gandhi : రెండో రోజు మణిపూర్లో కొనసాగుతున్న రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర
Rahul Gandhi : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదివారం మణిపూర్లోని తౌబాల్ నుండి పార్టీ ప్రజా సంప్రదింపు కార్యక్రమం 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'ను ప్రారంభించారు. -
Sodhara Movie : న్యూ స్టైలిష్ లుక్ లో సోదరా హీరో సంజోష్
Sodhara Movie : హృదయ కాలేయం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు సంపూర్ణేష్ బాబు. తనదైన నటనతో బర్నింగ్ స్టార్ గా కెరీర్ కొనసాగిస్తున్నాడు. ఆయన ఇటీవల ‘మార్టిన్ లూథర్ కింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. -
China : చైనాలో కరోనా మళ్లీ విధ్వంసం.. పెరుగుతున్న ఇన్ఫ్లుఎంజా రోగులు
China : ప్రపంచంలోని అనేక దేశాలలో కరోనా కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అయితే చైనా ఆరోగ్య అధికారుల ప్రకారం.. దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉంది. -
High Inflation : ఆ దేశంలో 211 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణం..ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలు
High Inflation : ద్రవ్యోల్బణం సమస్య ఏ దేశానికైనా చాలా సున్నితమైనది. అందులోని చిన్నపాటి అవాంతరం కూడా ప్రజల నెలవారి బడ్జెట్ను పాడుచేస్తుంది. అయితే ఒక దేశంలో ద్రవ్యోల్బణం 200 శాతానికి పైగా పెరిగింది. -
Atal Setu : అటల్ సేతుపై ఎక్కడ పడితే అక్కడ కార్లు, చెత్త కుప్పలు.. ఇలాంటి వారిని జైల్లో వేసేయండి మోడీ జీ
Atal Setu : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 12న అటల్ బిహారీ వాజ్పేయి సెవ్రీ-నవ శేవ అటల్ వంతెనను ప్రారంభించారు. నవీ ముంబైలో ఉన్న ఇది భారతదేశంలోని పొడవైన సముద్ర వంతెన. -
Srilanka : బోటు స్వాధీనం.. 12మంది జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ
Srilanka : శ్రీలంక నేవీ దేశంలోని ఉత్తర జాఫ్నా ద్వీపకల్ప ప్రాంతంలోని కరైనగర్ తీరంలో 12 మంది భారతీయ జాలర్లను వేటాడారన్న ఆరోపణలపై అరెస్టు చేసింది. -
Landslide : ఉత్తర టాంజానియాలోని గనిలో విరిగిపడిన కొండచరియలు.. 21 మంది మృతి
Landslide : ఉత్తర టాంజానియాలోని గనిలో కొండచరియలు విరిగిపడి 21 మందికి పైగా మరణించారు. భారీ వర్షాల కారణంగా ఈ ప్రాంతంలో మైనింగ్ నిషేధించబడింది. -
IndiGo Flight: ముంబై ఎయిర్ పోర్టులో గందరగోళం.. ఏరోబ్రిడ్జ్పై ఇరుక్కుపోయిన హీరోయిన్ రాధికా ఆప్టే
IndiGo Flight: ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఏరోబ్రిడ్జిపై గంటల తరబడి నిలిచిపోయింది. దీంతో ముంబై విమానాశ్రయంలో గందరగోళ వాతావరణం నెలకొంది. -
Delhi: చలిపెడుతుందని కొరివి పెట్టుకున్నారు.. తెల్లారే సరికి శవాలయ్యారు
Delhi: ఢిల్లీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. చలి నుంచి బయటపడేందుకు చాలామంది మంటలు వేసుకోవడం సర్వసాధారణం. అయితే ఈ మంటలే కొన్ని చోట్ల ప్రజల మరణాలకు దారి తీస్తున్నాయి.
తాజావార్తలు
-
Nagarjuna-Lenin : ‘లెనిన్’ పై నాగార్జున సాలిడ్ రివ్యూ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసిన కింగ్
-
Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా?.. ఈ విషయం తెలిస్తే అస్సలు వదలరు.. ఇంట్లోనే ఖరీదైన మగజ్ సింపుల్గా..
-
Today Gold and Silver Prices: బంగారం ధరల మంటలు.. నేడు మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
-
Harish Rao: “వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి”.. సీఎం రేవంత్రెడ్డికి హరీష్రావు లేఖ..
-
PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో