Krishna Janmabhoomi : శ్రీకృష్ణ జన్మభూమి కేసులో పిటిషనర్కు పాకిస్థాన్ నుంచి బెదిరింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishna Janmabhoomi : శ్రీకృష్ణ జన్మభూమి కేసులో పిటిషనర్ అశుతోష్ పాండేకు ఫేస్బుక్లో పాకిస్థాన్ నుంచి బెదిరింపు వచ్చింది. దీనిపై పాండే పోలీసులకు, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి, రాష్ట్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పోలీసు సూపరింటెండెంట్ సైబర్ సెల్కు అప్పగించారు. శ్రీకృష్ణ జన్మభూమికి సంబంధించి దాఖలైన 18 కేసుల్లో పిటిషనర్లలో ఒకరైన అశుతోష్ పాండే తన ఫేస్బుక్ పేజీని హ్యాక్ చేశారని ఆరోపించారు. ఫేస్బుక్లో అసభ్యకరమైన విషయాలను రాశారు. పాండేకు ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ నుంచి అనేకసార్లు హత్య బెదిరింపులు వచ్చాయి.
Read Also:Nagarjuna: నా సామిరంగ… మూడు రోజుల్లోనే కొట్టేసాడు… రా’కింగ్’
Also Read
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
- 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
- Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
మూడు రోజుల్లో చంపేస్తానని పాకిస్థాన్ నుంచి ఆడియో సందేశం వచ్చింది. ఆడియో మెసేజ్లో డర్టీ అబ్యూజ్లు కూడా ఇచ్చారు. బెదిరింపు తర్వాత పంపినవారు ఆడియో సందేశాన్ని తొలగించారు. ఈ ఘటన అనంతరం ఆయన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. అలహాబాద్ హైకోర్టు గతంలో ఈ విషయంలో (కోర్టు సర్వే) ఉత్తర్వులు ఇచ్చింది. అయితే షాహి ఈద్గా కమిటీ అన్ని కేసులను మథుర జిల్లా కోర్టు నుండి హైకోర్టుకు బదిలీ చేయడాన్ని వ్యతిరేకించింది. తదుపరి విచారణ 2024 జనవరి 23న సుప్రీంకోర్టులో జరగనుంది.
Read Also:Big Alert: పట్నం బాట పట్టిన జనాలు.. టోల్ ప్లాజా వద్ద మొదలైన రద్దీ..!
తాజావార్తలు
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
-
Sandeep Reddy Vanga: ప్రభాస్ ‘స్పిరిట్’ vs మహేశ్ ‘వారణాసి’.. క్లాష్పై వంగా కామెంట్ వైరల్!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?