Asaduddin Owaisi : మోడీకి భయపడేదే లేదు.. భయపడేది కేవలం అల్లాకు మాత్రమే : ఓవైసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi : తాను అల్లాకు తప్ప ఎవరికీ భయపడనని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇతర ప్రజలకు కూడా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ అయినా లేదా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయినా వారికి భయపడవద్దని సూచించారు. వారు పైన ఉన్న అల్లాకు మాత్రమే భయపడాలన్నారు. ఏఐఎంఐఎం చీఫ్ బుధవారం ఈ మేరకు 36సెకన్ల ఓ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు.
Read Also:Adani Group: తెలంగాణలో అదానీ గ్రూప్ పెట్టుబడులు.. రూ.12,400 కోట్ల ఇన్వెస్ట్మెంట్
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ఈ సందర్భంగా ఆయన షేర్ చేసిన వీడియో క్లిప్లో మాట్లాడుతూ – ‘భూమిని, ఆకాశాన్ని సృష్టించినవాడికి మాత్రమే మేము భయపడతాము (అల్లాను ఉద్దేశించి). మిగిలిన వారు ఎవరికీ భయపడరు. నేనేమిటో, నా ప్రభువుకు తెలుసు.. నేను అల్లాకు మాత్రమే భయపడుతున్నాను.. మోడీకి భయపడవద్దు, షాకు భయపడవద్దు అని కూడా చెప్పడానికి వచ్చాను. ప్రభుత్వానికి భయపడవద్దు..ఎవరికీ భయపడవద్దు. అల్లాహ్కు మాత్రమే భయపడండి.’ అంటూ పేర్కొన్నారు.
Hum sirf zameen-o-aasmaan ko banaane waale se darte hain, baaqi kisi se bhi nahi dartepic.twitter.com/graYiKXhfT
— Asaduddin Owaisi (@asadowaisi) January 17, 2024
Read Also:Adani Group: తెలంగాణలో అదానీ గ్రూప్ పెట్టుబడులు.. రూ.12,400 కోట్ల ఇన్వెస్ట్మెంట్
దేశంలో రాముడి పేరుతో రాజకీయాలు జరుగుతున్న తరుణంలో అసదుద్దీన్ ఒవైసీ ఈ ప్రకటన చేశారు. యూపీలోని అయోధ్యలో జనవరి 22, 2024న రామ్ లల్లా దీక్షకు ముందు రాజకీయ నాయకులు, సాధువుల మధ్య మాటల యుద్ధం జరిగింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!