Rakesh Reddy
Author- NTV Telugu-
Aurangabad: పార్కింగ్ విషయంలో గొడవ.. నలుగురి హత్య.. ఆరుగురు అరెస్ట్
Aurangabad: బీహార్లోని ఔరంగాబాద్ జిల్లా నబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటల్ సమీపంలో ఘోరం చోటు చేసుకుంది. కార్ పార్కింగ్ వివాదంలో నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. -
Flight Cancel : ఢిల్లీ-ముంబై సహా 10 విమానాలు రద్దు, 18 లేట్.. ప్రయాణికులకు అందని సమాచారం
Flight Cancel : దేశంలోని అనేక విమానాశ్రయాల్లో జీరో విజిబిలిటీ కారణంగా.. ఢిల్లీ, ముంబై, ఇండోర్ సహా 10 విమానాలు రద్దు చేయబడ్డాయి. తమ విమానానికి సంబంధించిన సమాచారం తెలియడంతో విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. -
Rs.500Note : రూ.500నోటుపై రాముడి ఫోటో.. జనవరి 22న రిలీజ్ ?
Rs.500Note : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జనవరి 22న జరగబోతుంది.. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. శిల్పి అరుణ్ యోగరాజ్ చెక్కిన బాల రాముడి శిల్పాన్ని అయోధ్యలో ఏర్పాటు చేయనున్నారు. -
Pakistan : పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరంపై ఇరాన్ వైమానిక దాడులు
Pakistan : పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరంపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. పాకిస్థాన్లోని జైష్-అల్-అద్ల్ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై మంగళవారం దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. -
Al Maha Rashed : మూడేళ్ల వయసులో రెండు పుస్తకాలు రాసి హిస్టరీ క్రియేట్ చేసిన చిన్నారి
Al Maha Rashed : నైపుణ్యం అనేది వయస్సు మీద ఆధారపడి ఉండదని అంటారు. తమ ప్రతిభతో ప్రజలను ఆశ్చర్యపరిచిన పిల్లలు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. -
Chicken : తల లేకుండా 18నెలలు బతికిన కోడి.. ఏంటి ఆశ్చర్యపోతున్నారా నిజం
Chicken : భూమ్మీద నూకలుంటే ఎంత ప్రయత్నించినా చావనేది దక్కరకు రాదని పెద్దలు అంటుంటారు. మాంసాన్ని విక్రయించడానికి దాని యజమాని వధించిన కోడి విషయంలో కూడా అలాంటిదే జరిగింది. -
Budget 2024 : బడ్జెట్లో 50 కోట్ల మందికి ఈ శుభవార్త.. ఆరేళ్ల తర్వాత పెరగనున్న కనీస వేతనం
Budget 2024 : రానున్న బడ్జెట్లో దేశంలోని దాదాపు 50 కోట్ల మంది కార్మికులకు శుభవార్త అందుతుంది. ఆరేళ్ల విరామం తర్వాత ఈసారి కనీస వేతనం పెంచవచ్చని భావిస్తున్నారు. -
Karnataka : చదువు చెప్తారని పంపిస్తే.. పిల్లలతో ప్రిన్సిపాల్ ఇంట్లో టాయిలెట్లు కడిగిస్తుంది
Karnataka : కర్ణాటకలోని కలబురగిలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చిన్నారులే మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్నారు. -
Amitabh Bachchan : అయోధ్యలో ఇల్లు కట్టుకుంటున్న అమితాబ్.. ఫ్లాట్ విలువ తెలిస్తే షాక్
Amitabh Bachchan : రామమందిరం ప్రాణ ప్రతిష్టా వేడుకకు ముందు అమితాబ్ బచ్చన్ ఒక ప్రత్యేక పని చేశారు. అయోధ్యలో ఇల్లు కట్టుకోవడానికి రూ.14.5 కోట్ల విలువైన ప్లాట్ను కొనుగోలు చేశారు. -
Bharat Atta: భారత్ అట్టా పథకం కోసం మూడు లక్షల టన్నుల గోధుమలు
Bharat Atta: కేంద్ర ప్రభుత్వ రాయితీ పథకం కింద రానున్న రోజుల్లో పిండి లభ్యత పెరగనుంది. ఇందుకోసం త్వరలో మూడు లక్షల టన్నుల గోధుమలను కేంద్ర సంస్థలకు కేటాయించబోతున్నారు.
తాజావార్తలు
-
Harish Rao: “వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి”.. సీఎం రేవంత్రెడ్డికి హరీష్రావు లేఖ..
-
PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
-
AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
-
OnePlus Ace 6 Ultra: వన్ప్లస్ ఏస్ 6 అల్ట్రా విడుదల.. 8600mAh బ్యాటరీ, Dimensity 9500తో గేమింగ్ మాన్స్టర్
-
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో