Rakesh Reddy
Author- NTV Telugu-
Flight Cancel : ఢిల్లీ-ముంబై సహా 10 విమానాలు రద్దు, 18 లేట్.. ప్రయాణికులకు అందని సమాచారం
Flight Cancel : దేశంలోని అనేక విమానాశ్రయాల్లో జీరో విజిబిలిటీ కారణంగా.. ఢిల్లీ, ముంబై, ఇండోర్ సహా 10 విమానాలు రద్దు చేయబడ్డాయి. తమ విమానానికి సంబంధించిన సమాచారం తెలియడంతో విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. -
Rs.500Note : రూ.500నోటుపై రాముడి ఫోటో.. జనవరి 22న రిలీజ్ ?
Rs.500Note : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జనవరి 22న జరగబోతుంది.. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. శిల్పి అరుణ్ యోగరాజ్ చెక్కిన బాల రాముడి శిల్పాన్ని అయోధ్యలో ఏర్పాటు చేయనున్నారు. -
Pakistan : పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరంపై ఇరాన్ వైమానిక దాడులు
Pakistan : పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరంపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. పాకిస్థాన్లోని జైష్-అల్-అద్ల్ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై మంగళవారం దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. -
Al Maha Rashed : మూడేళ్ల వయసులో రెండు పుస్తకాలు రాసి హిస్టరీ క్రియేట్ చేసిన చిన్నారి
Al Maha Rashed : నైపుణ్యం అనేది వయస్సు మీద ఆధారపడి ఉండదని అంటారు. తమ ప్రతిభతో ప్రజలను ఆశ్చర్యపరిచిన పిల్లలు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. -
Chicken : తల లేకుండా 18నెలలు బతికిన కోడి.. ఏంటి ఆశ్చర్యపోతున్నారా నిజం
Chicken : భూమ్మీద నూకలుంటే ఎంత ప్రయత్నించినా చావనేది దక్కరకు రాదని పెద్దలు అంటుంటారు. మాంసాన్ని విక్రయించడానికి దాని యజమాని వధించిన కోడి విషయంలో కూడా అలాంటిదే జరిగింది. -
Budget 2024 : బడ్జెట్లో 50 కోట్ల మందికి ఈ శుభవార్త.. ఆరేళ్ల తర్వాత పెరగనున్న కనీస వేతనం
Budget 2024 : రానున్న బడ్జెట్లో దేశంలోని దాదాపు 50 కోట్ల మంది కార్మికులకు శుభవార్త అందుతుంది. ఆరేళ్ల విరామం తర్వాత ఈసారి కనీస వేతనం పెంచవచ్చని భావిస్తున్నారు. -
Karnataka : చదువు చెప్తారని పంపిస్తే.. పిల్లలతో ప్రిన్సిపాల్ ఇంట్లో టాయిలెట్లు కడిగిస్తుంది
Karnataka : కర్ణాటకలోని కలబురగిలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చిన్నారులే మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్నారు. -
Amitabh Bachchan : అయోధ్యలో ఇల్లు కట్టుకుంటున్న అమితాబ్.. ఫ్లాట్ విలువ తెలిస్తే షాక్
Amitabh Bachchan : రామమందిరం ప్రాణ ప్రతిష్టా వేడుకకు ముందు అమితాబ్ బచ్చన్ ఒక ప్రత్యేక పని చేశారు. అయోధ్యలో ఇల్లు కట్టుకోవడానికి రూ.14.5 కోట్ల విలువైన ప్లాట్ను కొనుగోలు చేశారు. -
Bharat Atta: భారత్ అట్టా పథకం కోసం మూడు లక్షల టన్నుల గోధుమలు
Bharat Atta: కేంద్ర ప్రభుత్వ రాయితీ పథకం కింద రానున్న రోజుల్లో పిండి లభ్యత పెరగనుంది. ఇందుకోసం త్వరలో మూడు లక్షల టన్నుల గోధుమలను కేంద్ర సంస్థలకు కేటాయించబోతున్నారు. -
Stock Market : హిస్టరీ క్రియేట్ చేసిన స్టాక్ మార్కెట్.. ఫస్ట్ టైం సెన్సెక్స్ 73,000, నిఫ్టీ 22వేల పైకి
Stock Market : స్టాక్ మార్కెట్ సరికొత్త చరిత్రాత్మక శిఖరాన్ని తాకింది. బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారిగా 73 వేలు దాటింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుని 22,000 స్థాయిని దాటింది.
తాజావార్తలు
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
-
Vivienne Pitt : బ్రాడ్ పిట్ ఇంటిపేరుకు మరో షాక్.. లీగల్గా తొలగించేందుకు ఏంజెలీనా కుమార్తె పిటిషన్!
-
Objection My Lord Trailer : మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ట్రైలర్ విడుదల
-
Rahul Gandhi on NEET Paper Leak: “యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే”.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
ట్రెండింగ్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!