Rakesh Reddy
Author- NTV Telugu-
Jio : ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ జియో.. రికార్డు సృష్టించిన ఆకాష్ అంబానీ
ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్ అంబానీ తన పేరిట సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆకాష్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో చైనా కంపెనీలను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నంబర్ 1 కంపెనీగా అవతరించింది. -
Odisha : తాంత్రికపూజల పేరుతో యువతి తలలోకి 70 సూదులు.. బాబా అరెస్ట్
Odisha : ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. 19 ఏళ్ల యువతికి వచ్చిన వ్యాధి నయం చేస్తామని తాంత్రిక పూజల పేరుతో ఆమె తలలోకి 70సూదులు గుచ్చారు. -
Uttarpradesh : పట్టాలు తప్పిన గూడ్స్ రైలు… లక్నో-ఢిల్లీ రైల్వే మార్గం మూత
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని గోండాలో రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తాజగా అమ్రోహా సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలులోని 12 కోచ్లు పట్టాలు తప్పాయి. -
Israel Yemen War : యెమెన్ పై యుద్ధం మొదలుపెట్టిన ఇజ్రాయెల్.. ఐడీఎఫ్ నౌకాశ్రయం ధ్వంసం.. ముగ్గురు మృతి
Israel Yemen War : టెల్ అవీవ్ నగరంపై హౌతీ తిరుగుబాటుదారులు చేసిన డ్రోన్ దాడికి ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. ఒక రోజు తర్వాత ఇజ్రాయెల్ పశ్చిమ యెమెన్లోని అనేక తిరుగుబాటు గ్రూపు లక్ష్యాలపై దాడి చేసింది. -
Parliament: పార్లమెంట్ సమావేశాలకు ముందు నేడు అఖిలపక్ష సమావేశం… 23న బడ్జెట్
Parliament: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ తరఫున గౌరవ్ గొగోయ్, ప్రమోద్ తివారీ హాజరుకానున్నారు. -
Manipur : ఇంఫాల్లో భారీ విధ్వంసం విఫలం.. 8 ఐఈడీలను నిర్వీర్యం చేసిన సైన్యం
Manipur : భారత సైన్యం, మణిపూర్ పోలీసులతో సంయుక్త ఆపరేషన్లో, తూర్పు ఇంఫాల్ జిల్లాలోని సైచాంగ్ ఇథమ్ ప్రాంతంలో ఎనిమిది ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్లను (ఐఇడి) స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేసింది. -
Uttarpradesh : గుడిసెను ఢీకొట్టిన ట్రక్కు.. కడుపు పగిలి గర్భిణితో సహా కుటుంబం మొత్తం మృత్యువాత
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కుటుంబం మొత్తం మృత్యువాత పడింది. అర్థరాత్రి ఒక ట్రక్కు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెపైకి బోల్తా పడింది. -
NEET UG 2024 : నీట్ యూజీ ఫలితాలు విడుదల
NEET UG 2024 : NEET UG 2024 పరీక్ష ఫలితాలు ప్రకటించారు. ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. -
Uttarpradesh : దారుణంగా కొట్టిన స్టూడెంట్.. ఐసీయూలో చేరిన టీచర్
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని శ్రావస్తిలో ఏడో తరగతి విద్యార్థి తన టీచర్ను కొట్టి మరీ కొట్టి ఆస్పత్రిలో చేర్పించాడు. ఇప్పుడు ఆ టీచర్ ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నారు. అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది. -
Molestation : విమానంలో పోర్న్ చూస్తూ పక్క మహిళపై చేతులేసిన ఉన్నతాధికారి
Molestation : కోల్కతా నుంచి అబుదాబి వెళ్లే ఎతిహాద్ విమానంలో బోస్టన్కు వెళ్తున్న ఓ మహిళ జిందాల్ స్టీల్స్ సీనియర్ అధికారి దినేష్ కుమార్ సరోగీపై పలు తీవ్ర ఆరోపణలు చేసింది.
తాజావార్తలు
-
Redmi Note 17 Pro Max: 200MP కెమెరా + 10,000mAh బ్యాటరీ.. Redmi Note 17 Pro Max షాక్ ఇస్తున్న లీక్లు
-
Royal Enfieldకు పోటీగా Yezdi Scrambler 350.. ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే!
-
Vodafone Idea: వినియోగదారులకు శుభవార్త చెప్పిన వొడాఫోన్ ఐడియా.. రీఛార్జ్ ప్లాన్లపై కీలక ప్రకటన..
-
Donald Trump: ట్రంప్ వర్సెస్ నాటో.. మిత్రదేశాలకు షాక్ ఇచ్చిన అగ్రరాజ్యం!
-
IRS Officer Daughter Murder: రాహుల్ మీనా ఎంత నీచుడంటే.. కుట్ర పన్ని, స్నేహితుడి భార్యపై అత్యాచారం..
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!