Madhyapradesh : మధ్యప్రదేశ్లోని రేవాలో ఇద్దరు మహిళలను సజీవ సమాధి చేసేందుకు యత్నించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ట్విట్టర్లో వార్ని ప్రారంభించగా మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా డిఫెన్స్లో పడింది.
Madhyapradesh : మధ్యప్రదేశ్లోని జబల్పూర్లోని కళ్యాణ్పూర్ గ్రామంలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామస్థుడు మల విసర్జన చేసేందుకు అడవికి వెళ్లిన చోట అకస్మాత్తుగా 15 అడుగుల పొడవున్న కొండచిలువ అతనిపై దాడి చేసింది.
Budget 2024: రేపు ప్రవేశ పెట్టే సాధారణ బడ్జెట్లో కొత్త పెన్షన్ సిస్టమ్, ఆయుష్మాన్ భారత్ వంటి సామాజిక భద్రత సంబంధిత పథకాలకు సంబంధించి కొన్ని ప్రకటనలు ఉండవచ్చు.
Kerala : ప్రతిరోజు వార్తల్లో అనేక హత్యల గురించి తరచుగా వింటుంటాం. కానీ కొన్ని హత్యల గురించి విన్నప్పుడు వెన్నులో వణుకు పుడుతుంది. కొన్ని హత్యలు చాలా క్రూరంగా, భయంకరంగా ఉంటాయి,
NEET 2024: నీట్ పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కీలక చర్యలు చేపట్టింది. ఈ బృందం శనివారం పాట్నాకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది.